నటుడు శరత్ బాబు అనారోగ్యం పాలయ్యారు. గత కొద్ది రోజులుగా ఆయన బెంగళూరులోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. శరత్ బాబు ఆరోగ్యం బాగుకాకపోవడంతో మెరుగైన వైద్యం కోసం కుటుంబ సభ్యులు ఆయనను హైదరాబాద్ తీసుకొ�
పంజాబ్ మాజీ సీఎం ప్రకాశ్ సింగ్ బాదల్(95) ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది పడుతుండటంతో ఆయనను కుటుంబసభ్యులు మొహాలీలోని ఓ ప్రైవేటు దవాఖానలో చేర్చారు. వైద్యులు ఆయనకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం బ�
ఖమ్మం జిల్లా కేంద్ర ప్రభుత్వ ప్రధాన వైద్యశాల అద్భుతం. ఇక్కడ రోగులకు అందిస్తున్న వైద్య సేవలు, కల్పిస్తున్న వసతులు అమూల్యం. దవాఖానలో పారిశుధ్యం, పరిసరాల పరిశుభ్రత, రికార్డుల నిర్వహణ వంటివన్నీ అత్యద్భుతం’
కేంద్ర ప్రభుత్వ అవినీతి కారణంగా రూపాయి విలువ రోజు రోజుకూ పతనం అవుతూ ప్రస్తుతం ఐసీయూలో ఉన్నదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. శుక్రవారం డాలరుతో రూపాయి విలువ దారుణంగా పడిపోయిన స�
“శేఖర్’ చిత్రంలో సరికొత్త లుక్తో కనిస్తాను. నా కెరీర్లో తప్పకుండా ఓ ప్రత్యేక చిత్రంగా నిలిచిపోతుంది’ అన్నారు సీనియర్ హీరో రాజశేఖర్. ఆయన టైటిల్ రోల్ని పోషించిన తాజా చిత్రం ‘శేఖర్’. మలయాళంలో వ�
Lata Mangeshkar | ప్రముఖ గాయిని లతా మంగేష్కర్ ఆరోగ్యం కొద్దిగా మెరుగుపడిందని వైద్యులు ప్రకటించారు. అయితే ఆమె ఇంకా ఐసీయూలోనే చికిత్స పొందుతున్నారని చెప్పారు.
నెలలు నిండని, తక్కువ బరువుతో జన్మించిన శిశువులకు వైద్యం చేసే ప్రత్యేక విభాగాన్ని నియోనేటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఎన్ఐసీయూ) లేదా నర్సరీ అంటారు. ఇక్కడి పిల్లల డాక్టరును నియోనేటాలజిస్టు, నర్సును నియ
మంత్రి ప్రశాంత్రెడ్డి ప్రయత్నానికి సహకారం అందించిన స్నేహితులు నియోజకవర్గవ్యాప్తంగా దవాఖానల్లో కార్పొరేట్ సౌకర్యాల కల్పన వేల్పూర్, డిసెంబర్ 10 : రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి చొరవ.. �
ఐసీయూలో చికిత్స ప్రముఖ సినీ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి ఇటీవల అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన సికింద్రాబాద్లోని కిమ్స్ ఆసుప్రతిలో చికిత్స తీసుకుంటున్నారు. �