పంటల్లో క్యాన్సర్ కారకాలను అరికట్టడంపై ఇక్రిశాట్ దృష్టి సారించింది. ప్రజారోగ్యానికి హానిచేసే అఫ్లోటాక్సిన్లను కట్టడి చేసేలా అంతర్జాతీయ స్థాయి అధ్యయనానికి కార్యాచరణ రూపొందించింది.
పరిశోధనలకు సమాచారమే ముఖ్యమైనది. అలాంటి సమాచారమంతా ఒకే వేదికపై ఉంటే మరింత వేగంగా పరిశోధనల్లో పురోగతి సాధించే వీలుంటుంది. అలాంటి కార్యక్రమానికి ఇక్రిసాట్ శ్రీకారం చుట్టింది. టాటా ఇనిస్టిట్యూట్ ఫర్ అగ
రైతులకు లబ్ధి చేకూర్చేలా ఇక్రిసాట్ వ్యూహాత్మక ప్రణాళికలను అమలు చేయనున్నది. వచ్చే రెండేండ్లలో నిర్దేశిత లక్ష్యాన్ని చేరుకొని ఆధునిక వ్యవసాయాన్ని విస్తరించడంతోపాటు రైతులకు లబ్ధి చేకూర్చే సాగు విధానా�
పాతకాలంలో వ్యవసాయంలో సాగు, పశుసంపద భాగంగా ఉండేవి. కాలానుగుణంగా వ్యవసాయ పద్ధతులు మారుతూ వచ్చాయి. దీంతో సంప్రదాయ సాగు విధానాలకు స్వస్తి చెప్తూ రైతులు పశుపోషణకు దూరమయ్యారు. ఇలా మూలాలను మర్చిపోయి చిన్న, సన్�
వాణిజ్య పంటల సాగు, మెలకువలు, విత్తన నిర్వహణ వంటి అంశాలపై ఐదేండ్లపాటు సమష్టి పరిశోధనలు జరిపేందు కు హైదరాబాద్లోని ఇక్రిశాట్ సంస్థ హర్యానా వ్యవసాయ వర్సిటీతో ఒప్పందం కుదుర్చుకున్నది.
శనగ కొత్త వంగడాలతో రైతులకు ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని పరిశోధకులు వెల్లడించారు. గురువారం హైదరాబాద్ పటాన్చెరులోని ఇక్రిసాట్లో ‘మెట్ట భూముల్లో సాగు విధానాలు, ఆవిష్కరణల పాత్ర’ అనే అంశంపై నిర్వహించిన అంత�
రామఫలం ఆకులతో తయారు చేసిన కాషాయానికి అంతర్జాతీయ గుర్తింపు వచ్చింది. ఇక్రిశాట్ ఇంటర్న్షిప్లో భాగంగా 17 ఏండ్ల యువ పరిశోధకుడు రూపొందించిన బయో ఇన్సెక్టిసైడ్ ప్రతిష్టాత్మకమైన పురస్కారాన్ని అందుకుంది.
కరోనా ప్రభావం తర్వాత చాలామందిలో ఆరోగ్యంపై విపరీతమైన శ్రద్ధ పెరిగింది. శుభ్రతతోపాటు ఆహారం విషయంలో పోషకాలు అధికంగా ఉన్న వాటిని తీసుకొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
భారతీయ ఆహార వ్యవస్థకు సంబంధించిన సమాచారాన్ని ఆన్లైన్లో అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు టాటా-కార్నెల్ ఇన్స్టిట్యూట్ ఫర్ అగ్రికల్చర్ అండ్ న్యూట్రిషన్ (టీసీఐ), ఇక్రిశాట్ సంయుక్తంగా ఓపెన్