దేశవ్యాప్తంగా విమానాల్లో ప్రయాణించేవారి సంఖ్య అంతకంతకు పెరుగుతున్నారు. జూన్ నెలలో దేశీయంగా 1.38 కోట్ల మంది ప్రయాణించారు. క్రితం ఏడాది ఇదే నెలలో నమోదైన వారితో పోలిస్తే 5.1 శాతం పెరిగారని తెలిపింది.
సిమెంట్ ధరలు మళ్లీ పెరిగాయి. గడిచిన నెలలో బస్తా సిమెంట్ ధర రూ.50 చొప్పున పెరిగింది. దీంతో గత నెలలో 50 కిలోల బరువు కలిగిన సిమెంట్ బస్తా ధర రూ.50 అధికం కావడంతో రూ.360కి చేరుకున్నట్లు దేశీయ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా �
ICRA | పశ్చియాసియాలో ఉద్రిక్తతలు రోజు రోజుకు మరింత తీవ్రమవుతున్నాయి. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధంలో అమెరికా ప్రవేశించి అణుస్థావరాలను ధ్వంసం చేసింది. దాంతో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు కొత్త మలుపు తీసుకోగా.
ఈ ఆర్థిక సంవత్సరానికి (2025-26)గాను దేశ జీడీపీ అంచనాను ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా తమ తాజా ఔట్లుక్లో 6.2 శాతానికి తగ్గించింది. గత ఆర్థిక సంవత్సరం (2024-25) ఇది 6.5 శాతంగా నమోదైన విషయం తెలిసిందే.
KCR | కేసీఆర్ పాలనలో తెలంగాణలో జరిగిన ఆర్థిక జైత్ర యాత్రను ఐసీఆర్ఏ (ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫర్మేషన్ అండ్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ) సంస్థ కండ్లముందు నిలిపింది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన అభ
ఈ ఆర్థిక సంవత్సరం (2024-25) మూడో త్రైమాసికం (అక్టోబర్-డిసెంబర్)లో దేశ జీడీపీ వృద్ధిరేటు 6.4 శాతంగా నమోదు కావచ్చని భారతీయ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది.
దేశీయంగా విమానాలు ఎక్కేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి దేశీయ విమాన ప్రయాణికుల సంఖ్య 7 శాతం నుంచి 10 శాతం వృద్ధితో 16.4 కోట్ల నుంచి 17 కోట్లకు చేరుకునే అవకాశం ఉన్నదన
ఎలక్ట్రిక్ స్కూటర్లు కొనుగోలు చేయాలనుకుంటున్నారా అయితే ఇప్పుడే కొనేయండి. లేకపోతే ఈ నెల చివరి నుంచి వీటి ధరలు పెరగనుండటంతో మీ జేబుకు మరిన్ని చిల్లులు పడే అవకాశాలున్నాయి.
దేశీయ విమానయాన సంస్థల నష్టాలు క్రమంగా తగ్గుతున్నాయి. ప్రయాణికుల సంఖ్య పెరుగుతుండటం, విమాన ఇంధన ధరలు తగ్గుముఖం పట్టడంతో వచ్చే ఆర్థిక సంవత్సరంలో విమానయాన సంస్థల నష్టాలు రూ.3-4 వేల కోట్లకు తగ్గొచ్చని దేశీయ ర
దేశీయ మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ నిర్వహణలో ఉన్న మొత్తం ఆస్తుల్లో (ఏయూఎం) టాప్-10 రాష్ర్టాల వాటా 87 శాతం ఉన్నట్టు ఇక్రా అనలిటిక్స్ విడుదల చేసిన రిపోర్ట్ వెల్లడించింది.
దేశంలోని ప్రైవేట్ హాస్పిటల్స్ భారీగా విస్తరిస్తాయని, ఇందుకు వచ్చే 4-5 ఏండ్లలో రూ.32,500 కోట్లు పెట్టుబడి చేస్తాయని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేస్తున్నది. ఈ పెట్టుబడితో ప్రస్తుత పడకల సామర్థ్యానికి మరో 30,000
Bharatmala | పెద్ద నోట్ల రద్దుతో దేశ ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేసిన నరేంద్రమోదీ ప్రభుత్వం.. ఎంతో గొప్పగా చెప్పుకొంటున్న రోడ్లు, రహదారుల నిర్మాణ ప్రాజెక్టులను సైతం సజావుగా ముందుకు సాగనివ్వడం లేదు. గత కొంతకా
గత ఆర్థిక సంవత్సరం (2022-23) చివరి త్రైమాసికానికి (జనవరి-మార్చి లేదా క్యూ4)గాను దేశ జీడీపీ 4.9 శాతంగా నమోదు కావచ్చని భారతీయ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. అక్టోబర్-డిసెంబర్ (క్యూ3)లో దేశ జీడీపీ 4.4 శాతంగా నమో�
బస్తా ధర మరో రూ.50 పెరిగే అవకాశం నానాటికీ భారంగా ముడి సరకు దిగుమతులు ఇప్పటికే 50% పెరిగిన బొగ్గు-పెట్ కోక్ రేట్లు ఆందోళనలో నిర్మాణ రంగం.. ఆగిపోతున్న ప్రాజెక్టులు దేశీయ మార్కెట్ను సిమెంట్ ధరలు హీటెక్కిస్�