మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి, రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ ఎన్నికల్లో బీఆర్ఎస్ సాధించిన విజయాలపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హర్షంవ్యక్తంచేశారు.
రాష్ట్రంలో అధికార పార్టీ అరాచకాలు, పోలీసుల అండతో సాగిస్తున్న ఆగడాలను తట్టుకొని బీఆర్ఎస్ పార్టీ సత్తా చాటింది. మున్సిపల్ ఎన్నికల వేదికగా సాగిన అధికార దుర్వినియోగాన్ని ఎదిరించి, క్యాతనపల్లి, ఇబ్రహీంప
జిల్లాలో మున్సిపల్ పీఠాలను దక్కించుకునేందుకు జోరు గా క్యాంపు రాజకీయాలు కొనసాగుతు న్నాయి. గెలుపొందిన కౌన్సిలర్లను కాపాడుకునేందుకు ఆ కేంద్రాలకు ఆయా పార్టీలు తరలించాయి. జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లో
ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో ఏ వార్డు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉందో తెలియని వ్యక్తి ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి ఎమ్మెల్యే కావడం దురదృష్టకరమని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్య
ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ ఓటరులిస్ట్ తప్పుల తడకగా ఉందని, ఒక వార్డులో నివాసముంటున్న వారి ఓట్లు మరో వార్డుల్లోకి మారడంతో ఎవరిఓట్లు ఎక్కడ ఉన్నాయో తెలుసుకోలేని పరిస్థితి నెలకొందని బీఆర్ఎస్ యువజన విభా�
ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీని అన్ని రకాలుగా అభివృద్ధి చేయటానికి పలు ప్రతిపాదనలు సిద్ధం చేశామని, దానికనుగుణంగా వర్తక, వాణిజ్య సంఘాలు, మున్సిపల్, పోలీసు అధికారులకు సహకరించాలని ఎమ్మెల్యే మల్రెడ్డి రంగార�
ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధిలోని ఖానాపూర్ గ్రామంలో ఆదివారం బొడ్రాయి పండుగను ఘనంగా జరుపుకొన్నారు. గ్రామస్తులంతా ఉదయం నుంచే బొడ్రాయికి బోనాలు సమర్పించారు.