IBM Layoffs | ప్రపంచవ్యాప్తంగా టెక్ ఉద్యోగాల కోత కొనసాగుతున్నది. ఆర్థిక అస్థిరతతో గ్లోబల్ మార్కెట్లలో ఒత్తిడి, టారిఫ్ వార్, లాభాల క్షీణత, ఏఐ వినియోగం పెరగడం.. వెరసి కంపెనీలు ఖర్చులు తగ్గించుకునేందుకు ప్రయత్�
టెక్ దిగ్గజం ‘ఐబీఎం’ ఈ ఏడాది అమెరికాలో పెద్ద ఎత్తున ఉద్యోగాల తొలగింపును చేపడుతున్నట్టు తెలిసింది. 9 వేల మందిని విధుల నుంచి తొలగించబోతున్నట్టు సంస్థకు చెందిన విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి.
సాంకేతిక రంగంలో ఉద్యోగాల కోతలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా 44 కంపెనీలు ఆగస్టులో 27,065 మంది ఉద్యోగులను తొలగించాయి. జూలై నెలలో జరిగిన 9,051 ఉద్యోగాల తొలగింపుతో పోలిస్తే ఇది చాలా ఎక్కువని లేఆఫ్స్.ఎఫ్వ
దేవాపూర్ ఓరియంట్ సిమెంట్ కంపెనీ మరో అరుదైన అవార్డును సొంతం చేసుకున్నది. ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్ (ఐబీఎం), మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ ఆధ్వర్యంలో బుధవారం న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్ర�
IBM Ultimatum : ఇప్పటికీ రిమోట్ వర్కింగ్లో ఉన్న మేనేజర్లకు ఐబీఎం గట్టి వార్నింగ్ ఇచ్చింది. కంపెనీ సమీపంలో నివసించాలని లేదా సంస్ధ నుంచి వైదొలగాలని అల్టిమేటం జారీ చేసింది.
చదువు తర్వాత ఉద్యోగ, ఉపాధికి కావాల్సిన వృత్తి నైపుణ్యాలను పెంపొందించే లక్ష్యంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించిన టాస్క్ (తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్) కరీంనగర్ జిల్లాలో సత్ఫలితాలనిస్త�
ఏఐ ప్రభావంపై ఐబీఎం (IBM) చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ రాబ్ థామస్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏఐని వాడే మేనేజర్లు ఈ టూల్ను ఉపయోగించని వారి స్ధానాల్లోకి వస్తారని ఆయన అంచనా వేశారు.
వర్క్ ఫ్రమ్ హోం చేస్తున్న ఉద్యోగులకు ఐబీఎం సంస్థ సీఈవో అర్వింద్ కృష్ణ కీలక సూచన చేశారు. ఉద్యోగుల భవిష్యత్తుకు వర్క్ ఫ్రమ్ హోం మంచిది కాదని ఆయన పేర్కొన్నారు.
ఆర్థిక మాంద్యం భయాల నడుమ బహుళజాతి కార్పొరేట్ సంస్థలు వేలల్లో ఉద్యోగుల్ని తీసేస్తున్నాయి. మైక్రోసాఫ్ట్, అమెజాన్, గూగుల్, మెటాలు ఇప్పటికే చాలా మందిని తొలగించగా....
సాఫ్ట్వేర్ కంపెనీల్లో ఉద్యోగాల కోతలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రముఖ మల్టీనేషనల్ టెక్ కంపెనీలైన గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్, మెటా ఇప్పటికే వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగించాయి. మరింత మందిని వదిలించు�
దేశీయ ఐటీ రంగంలో మూన్లైటింగ్ రచ్చ కొనసాగుతున్నది. తాజాగా గ్లోబల్ ఐటీ దిగ్గజం ఐబీఎం.. తమ ఉద్యోగులను హెచ్చరించింది. ఉద్యోగులు ఏ రకంగానైనా మరో ఉద్యోగాన్ని చేస్తున్నైట్టెతే అది సంస్థ నిబంధనలకు విరుద్ధమే�
ఉద్యోగులు సెకండ్ జాబ్ చేసే (మూన్లైటింగ్) వ్యవహారంపై పలువురు టెక్ దిగ్గజాలు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న క్రమంలో మూన్లైటింగ్పై ఐటీ వర్గాల్లో హాట్ డిబేట్ సాగుతోంది.