సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని పటేల్గూడలోని బీఎస్ఆర్కాలనీ సర్వేనంబర్ 12లో గత సెప్టెంబర్లో స్థానిక రెవెన్యూ హైడ్రా అధికారుల ఆధ్వర్యంలో 26 ఇండ్లను కూల్చి వేశారు. ఇండ్ల నిర్మాణాల �
ప్రభుత్వ భూముల పరిశీలనకు హైడ్రా యాక్షన్ ప్లాన్ను సిద్ధం చేసింది. ప్రభుత్వ భూముల పరిశీలనకు సంబంధించి జిల్లా రెవెన్యూ యంత్రాంగానికి సమాయత్తం కావాలని సమాచారం వచ్చినట్లు తెలుస్తున్నది. ప్రభుత్వ భూములు �
గ్రేటర్ శివారులో ఉన్న దుండిగల్ మున్సిపాలిటీ పరిధి.. బహదూర్పల్లిలోని బాబాఖాన్ కుంట వద్ద హైడ్రా అధికారులు సర్వే నిర్వహించారు. కుంట నుంచి వెలువడే మిగులు జలాలు నాలాలకు ప్రవహించి అక్కడినుంచి నేరుగా ఇతర �
చెరువులు, నాలాల రక్షణకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రా.. ఎలాంటి చట్టబద్ధత లేకున్నా ప్రభుత్వం దన్నుతో కమిషనర్ రంగనాథ్ నేతృత్వంలో పేదల నివాసాలపై విరుచుకుపడుతున్నది.
హైదరాబాద్లో దూకుడుతో ఉన్న హైడ్రా ఓ మహిళ నిండు ప్రాణాన్ని బలితీసుకున్నది. తన కూతుళ్లకు వరకట్నంగా ఇచ్చిన ఇల్లు చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నదన్న అధికారుల హెచ్చరికలు ఆమెను భయాందోళనకు గురిచేశాయి.
సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రభుత్వ సర్వే నంబర్లలో అక్రమంగా నిర్మించిన నిర్మాణాలను హైడ్రా అధికారులు ఆదివారం కూల్చివేశారు. పటేల్గూడ పంచాయతీ పరిధిలోని బీఎస్సార్ కాలనీ సర్వ�
రెండు నెలలు తిరగకుండానే 18 చోట్ల అక్రమ నిర్మాణాలను తొలగించి ‘హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ’ (హైడ్రా) సంచలనం సృష్టించింది. అయితే, ఈ హడావుడిలో ప్రజలు వేస్తున్న కొన్ని �
రాష్ట్ర అధికారుల్లో ఇప్పుడు హైడ్రా చిచ్చు మొదలైంది. రాష్ట్రంలో మునుపెన్నడూ లేనివిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ‘హైడ్రా’ పేరుతో ప్రత్యేక వ్యవస్థను తీసుకొచ్చి హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో ఉన్న అ�
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణ నడిబొడ్డున ఉన్న సాకీ చెరువులోని ఆక్రమణలను శనివారం హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. ఇరిగేషన్, రెవెన్యూశాఖ అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.
నలభయ్యేండ్లుగా స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్న నిరుపేదల జోలికొస్తే సహించేది లేదని, ప్రాణాలు ఇచ్చి అయినా వా రి ఇండ్లు కాపాడుకుంటానని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు బస్తీవాస�
రాంనగర్ మణెమ్మ గల్లీలో నాలా, రోడ్డును ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన కట్టడాలను హైడ్రా సిబ్బంది కూల్చివేశారు. భారీ పోలీసు బందోబస్తు నడుమ హైడ్రా అధికారులు ఆక్రమణలను నేలమట్టం చేశారు. హైడ్రా కమిషనర్ రంగన�