హైదరాబాద్: ఉక్రెయిన్ నుండి వచ్చే తెలంగాణా విద్యార్థులను హైదరాబాద్ చేరవేయడానికి అన్ని ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార�
నూతన సెక్రటేరియట్ పనులు గడువులోగా పూర్తిచేయాలని ఆర్ అండ్ బీ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు శనివారం ఆయన సచివాలయ పనుల పురోగతిని పరిశీలించి, అధికారులకు �
బంజారాహిల్స్ రోడ్ నంబర్ 3లో సీ నారాయణరెడ్డి భవన్ నిర్మాణానికి ప్రభుత్వం కేటాయించిన స్థలాన్ని కొందరు కబ్జాకు యత్నించారు. షేక్పేట మండలం సర్వే నంబర్ 403లోని టీఎస్ నెం 4/1/1/, బ్లాక్-డి, వార్డు 10లో సుమారు 3,05
రేడియో అంటే ఓ ఎమోషన్.. దాని చుట్టూ ఎన్నో జ్ఞాపకాలు. అల్ట్రామోడల్ టీవీలు హల్చల్ చేస్తున్న కాలంలోనూ రేడియో ప్రేమికులు కోకొల్లలు. మరి రేడియో మరమ్మతుకు వస్తే ఎలా? అలాంటివారి కోసమే హైదరాబాద్లో ఓ రిపేర్ స
హైదరాబాద్ : సీఎం కేసీఆర్ సంకల్పంతో దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలిచిందని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శనివారం పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ హైవేపై లక్ష్మీనగర్ వద్ద రూ.5కోట్ల వ్యయంత�
హైదరాబాద్ : హైదరాబాద్ పరిధిలోని ఓయో రూమ్స్పై పోలీసులు దృష్టి సారించారు. ఈ రూమ్స్ల్లో ప్రయివేటు పార్టీలు జరుగుతున్నట్లు గుర్తించాని నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ పేర్కొన్నారు. బషీర్ బాగ్
హైదరాబాద్ : డార్క్ నెట్ వెబ్సైట్ కార్యక్రమాలపై నిఘా పెట్టామని నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. పటిష్ట నిఘా పెట్టి నిందితుల్ని నార్కోటిక్ విభాగం అరెస్టు చేసిందన్నారు. డ్రగ్స్ కేసుల�
హైదరాబాద్ : రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్లో ప్రముఖ యాంకర్ శ్యామల పాల్గొన్నారు. గండిపేటలోని తన నివాసంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రీన్ ఇండియా�
హైదరాబాద్ : మాదాపూర్ పోలీసు స్టేషన్ పరిధిలోని కావూరిహిల్స్లో ఓ వ్యాపారి ఇంట్లో భారీ చోరీ జరిగింది. రూ. 30 లక్షల విలువైన బంగారం, రూ. 20 లక్షల నగదుతో పాటు అమెరికన్ డాలర్లను దొంగలు అపహరించారు. వ
మేడ్చల్ రూరల్, ఫిబ్రవరి 25 : స్టార్టప్ సంస్థలను నెలకొల్పడంలో భారతదేశం ప్రపంచంలో మూడవ స్థానంలో నిలిచిందని ప్రిన్సిపాల్ డాక్టర్ రామస్వామి రెడ్డి అన్నారు. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ మైసమ్మగూడలోని �
నాణ్యమైన విత్తనాలు అందించడం అదృష్టంగా భావించాలి అంతర్జాతీయ విత్తన పరిశోధనా కేంద్రం ప్రారంభోత్సవంలో వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వ్యవసాయ యూనివర్సిటీ, ఫిబ్రవరి 25 : రైతుకు నాణ్యమైన విత్�
తొర్రూరులో 223 ప్లాట్లతో హెచ్ఎండీఏ లే అవుట్ ప్రీ బిడ్ సమావేశానికి విశేష స్పందన భారీగా తరలివచ్చిన కొనుగోలు దారులు పూర్తి వివరాలు వెల్లడించిన అధికారులు సిటీబ్యూరో, ఫిబ్రవరి 25 (నమస్తే తెలంగాణ): ఔటర్ రింగు
ఏటీఎంలు బంద్.. వైఫై ఆఫ్ ఎక్కడ తలదాచుకోవాలో తెలియక.. ఉక్రెయిన్లో అల్లాడుతున్న సిటీ విద్యార్థులు “నా బిడ్డ ఉక్రెయిన్లో చిక్కుకుపోయింది. ఫోన్ కలవడం లేదు. ఎలా ఉందో కూడా తెలియదు. ఉదయం ఒక్కసారి ఫోన్ చేసి డ�