ఇంటర్నేషనల్ సెలెబ్రిటీ క్రికెట్ లీగ్(ఐసీసీఎల్) టోర్నీకి హైదరాబాద్ నగరం ఆతిథ్యమివ్వబోతున్నది. మొత్తం ఆరు జట్లు బరిలోకి దిగనున్న టోర్నీ డిసెంబర్ 7 నుంచి 11 వరకు ఎల్బీ స్టేడియంలో జరుగనుంది.
గండిపేట నీళ్లకు ఎంతో చరిత్ర ఉంది. ఈ నీళ్లు తాగిన వారిలో ఒక్కసారిగా ఎంతో మార్పు కనిపిస్తుందని చెబుతుంటారు. అలాంటి గండిపేట జలాశయంతో పాటు హిమాయత్సాగర్ జలాశయాలు ఎప్పటికీ కలుషితం కాకుండా ఉండేందుకు రాష్ట్�
అందమైన చందమామ పక్కనే అంతే అందంగా చిరునవ్వులు చిందిస్తున్న ఈ యువతి గగనతలంలో విహరిస్తున్నదనుకుంటే మీరు తప్పులో కాలేసినట్లే. యునైటెడ్ నేషన్స్ జియోస్పేషియల్ ఇన్ఫర్మేషన్ రెండో కాంగ్రెస్ పేరిట హైదరాబ
మానసిక సమస్యలతో బాధపడుతున్నవారికి అండగా నిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘టెలి మానస్' హెల్ప్లైన్ను ప్రారంభించింది. మానసిక ఒత్తిడి, కుంగుబాటు, ఆందోళనలు, ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచనలు వంటి ఇబ్బందులు ఎదు
చికిత్స, సేవల పేరుతో రోగి నుంచి భారీగా వసూలు చేసిన దవాఖానకు హైదరాబాద్ వినియోగదారుల కమిషన్-1 భారీ జరిమానా విధించింది. అధిక చార్జీలపై మలక్పేటలోని మెట్రోక్యూర్ దవాఖానకు మొట్టికాయలు వేసింది. ఈ కేసును హై�
ఫిక్కీ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో బుధవారం సోమాజిగూడలోని ది పార్క్ హోటల్లో మానసిక ఆరోగ్యంపై మధ్యాహ్నం రెండు గంటలకు సదస్సు నిర్వహిస్తున్నట్టు నిర్వాహకులు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు
హైదరాబాద్లో మతపరమైన స్నేహం, స్వీయ క్రమశిక్షణ, మత గురువులు, శాంతి కమిటీ సభ్యులు, నగర ప్రజల సహకారంతో అన్ని మతాల పండుగలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకున్నామని సీపీ సీవీ ఆనంద్ తెలిపారు
లోన్ యాప్ సిబ్బంది వేధింపుల నుంచి కాపాడాలని కోరుతూ బాధితుడు మంగళవారం శంషాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీఐ శ్రీధర్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. మల్కారం గ్రామానికి చెందిన గూడురు గణేశ్ కొరియర్�
గ్రేటర్లో ఇంటింటికీ చెత్త సేకరణలో ఇష్టారాజ్యంగా వ్యవహరించే స్వచ్ఛ ఆటోలపై వేటుకు జీహెచ్ఎంసీ రంగం సిద్ధం చేసింది. బ్యాంకు రుణం తీరిపోయిందని అలక్ష్యం, విధుల్లో నిర్లక్ష్యం చేసే వారిని తొలగించి, ఆ వాహనా�
రాత్రి అతిగా శబ్ధం (సౌండ్) చేస్తూ స్థానిక ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న పబ్లపై సైబరాబాద్ పోలీసులు కొరడా ఝుళిపిస్తున్నారు. ఇలాంటి పబ్లపై న్యాయస్థానం కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే
హైదరాబాద్లోని ఎన్టీఆర్ స్టేడియంలో మంగళవారం తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ వేంకటేశ్వరస్వామి వైభవోత్సవాలు ఘనం గా ప్రారంభమయ్యాయి. మొదటిరోజు ఉదయం 6 గంటల నుంచి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. స్టేడియ�
ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్కు చెందిన హైదరాబాద్ ప్లాంట్కు ప్రపంచ ఆర్థిక మండలి (డబ్ల్యూఈఎఫ్) గుర్తింపు లభించింది. దీంతో బాచుపల్లి వద్దగల ఈ అతిపెద్ద ఔషధ తయారీ కేంద్రం.. గ్లోబల్ లైట్