హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర టీవి, చలన చిత్ర అభివృద్ధి సంస్థ ఛైర్మన్గా పదవీ బాధ్యతలు చేపట్టిన అనిల్ కూర్మాచలంకు సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ శుభాకాంక్షలు తెలిపి ఆశీస్సులు అందజేశారు. మాసబ్ ట్యాంక్ల
హైదరాబాద్ : రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా రాష్ట్ర చలనచిత్ర అభివృద్ధి సంస్థ చైర్మన్ నియామకమైన అనిల్ కూర్మాచలం పాల్గొన్నారు. మాసబ్ ట్యాంక్లోని తన కార్య�
ఇండియాలోనే కాదు.. ప్రపంచంలోనే అతిపెద్ద ట్రేడ్ సెంటర్కు హైదరాబాద్ నిలయం కానుంది. ఇక్కడ అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో వరల్డ్ ట్రేడ్ సెంటర్ (డబ్ల్యూటీసీ) ఏర్పాటు చేసేందుకు హైదరాబాదీ సంస్థ కపిల�
ఆర్టీసీ బస్సులలో డిజిటల్ పేమెంట్ విధానాన్ని కొత్తగా అమల్లోకి తీసుకువస్తూ ఆర్టీసీ గ్రేటర్ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ఎయిర్పోర్టుకు వెళ్లే బస్సులలో రెండు వారాలుగా ప్రయోగాత్మకంగా డిజ�
విశిష్ట సేవలు అందించింనందుకు జిల్లా రెడ్క్రాస్ సొసైటీకి జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కింది. ఈ మేరకు జాతీయ స్థాయిలో బంగారు పతకం లభించింది. కలెక్టరేట్లో శనివారం నిర్వహించిన జిల్లా రెడ్క్రాస్ సొసైటీ
నగరాన్ని డ్రగ్స్ ఫ్రీ సిటీగా చేయడమే లక్ష్యంగా పని చేస్తున్నామని సిటీ సీపీ ఆనంద్ తెలిపారు. ఆరు నెలల్లో గంజాయి-124 కిలోలు, హషీష్ ఆయిల్-5.4 కేజీలు, ఎల్ఎస్డీ బ్లాట్స్-116, ఎండీఎంఏ-25 గ్రాములు, ఎక్సటసీ పిల్స్-10, హ
జంక్షన్లు ఫైనల్ కావడంతో స్పైక్ రోడ్లపై దృష్టి నిర్మాణానికి 2500 కోట్లు వ్యయం అంచనా ప్రత్యేక అభివృద్ధికి రాష్ట్ర సర్కారు ప్రణాళికలు హైదరాబాద్, జూన్ 24 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ ఔటర్ రింగు రోడ్డు (ఓఆర్�
రాష్ట్ర రాజధానిలోని జంక్షన్లలో మెరుగైన ట్రాఫిక్ నిర్వహణ కోసం జీహెచ్ఎంసీ అత్యాధునిక ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థను ఏర్పాటు చేసింది. రియల్ టైం డేటా ఆధారంగా ట్రాఫిక్ సిగ్నల్ కలర్స్ను మార్చే కొ�
హైదరాబాద్ : శంషాబాద్ ఎక్సైజ్ పోలీసు స్టేషన్ పరిధిలోని మణికొండలో 21.2 కిలోల గంజాయిని టాస్క్ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నలుగురు వ్యక్తులను కూడా అరెస్టు చేశారు. అయితే పంతులువారి శ్రవణ�
ఉస్మానియా యూనివర్సిటీ, జూన్ 24 : ఉస్మానియా యూనివర్సిటీలోని సెంటర్ ఫర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ట్రైనింగ్ (సెల్ట్)లో వచ్చే నెల 1వ తేదీ నుంచి తరగతులను ప్రారంభించనున్నట్లు సెల్ట్ డైరెక్టర్ డాక్టర్ సవిన్�
హైదరాబాద్ : హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో 7వ పికిల్ బాల్ నేషనల్ చాంపియన్షిప్ను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. పికిల్ బాల్ టోర్నమెంట్ ఈ నెల 26వ తేదీ వరకు కొనసాగనుంది. 16 రాష్�
‘జాగ్రత్త నాన్నా. ఏడవకు. త్వరగా వచ్చి తీసుకెళ్తా.. ఓకేనా. గుడ్ గర్ల్' ఓ తల్లి మాట ఇది.‘స్కూల్ నుంచి వచ్చేసరికి నీకు ఏం తెచ్చిపెట్టాలి. నువ్వేం అడిగినా కొనిస్తా. ఏడవొద్దు’ ఓ తండ్రి బుజ్జగింపు.
తైవాన్కు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల తయారీ సంస్థ ఫాక్స్కాన్ (హాన్ హై టెక్నాలజీ గ్రూప్) పరిశ్రమను తెలంగాణలో ఏర్పాటు చేసేందుకు అవకాశాలను పరిశీలిస్తున్నట్టు ప్రకటించింది. రాష్ట్ర పరిశ్�