హైదరాబాద్ : పాతబస్తీలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. రోడ్లపై భారీగా వర్షపు నీరు నిలిచిపోయింది. పలు బస్తీల్లోకి వర్షపు నీరు చేరడంతో స్థానికులు ఆందోళనకు గుర
హైదరాబాద్ : స్వతంత్ర భారత వజ్రోత్సవాల ద్వి సప్తాహ వేడుల్లో భాగంగా ఈ నెల 21న చేపట్టిన ప్రత్యేక హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పిలుపునిచ్చారు. సీఎం కేసీ�
హైదరాబాద్: అంబర్పేటలోని ఒక ప్రైవేట్ కాలేజీలో షాకింగ్ ఘటన జరిగింది. ఈ కాలేజికి చెందిన నారాయణస్వామి అనే విద్యార్థి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటిచుకున్నాడు. సదరు విద్యార్థికి �
హైదరాబాద్ : పదోన్నతి ఉత్తర్వులు కావాలంటే.. తనకు లంచం ఇవ్వాల్సిందేనని అసిస్టెంట్ డైరెక్టర్ స్థాయి అధికారి డిమాండ్ చేశారు. దీంతో బాధిత ఉద్యోగిని ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. గురువారం లంచం తీసు�
యావత్ తెలంగాణ ఒక్క గొంతుకైంది. రాష్ట్రమంతటా ఏకకాలంలో ‘జన గణ మన’ పాడి వజ్రోత్సవ భారతికి ముక్తకంఠంతో హారతినిచ్చింది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పిలుపుమేరకు మంగళవారం ఉదయం 11.30 గంటలకు నిమిషంపాటు రాష్ట్�
హైదరాబాద్ నుంచి బెంగళూరుకు రైళ్లో చేరుకోవాలంటే ప్రస్తుతం 10-12 గంటల సమయం పడుతుంది. అయితే త్వరలో ఈ సమయం రెండున్నర గంటలకు తగ్గనున్నది. ఐటీ కేంద్రాలుగా పిలుస్తున్న ఈ రెండు నగరాల మధ్య సెమీ-హైస్పీడ్ రైల్వే ట్ర
బీదర్లోని భంగూర్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. భారీ కంటైనర్ను కారు డీకొనడంతో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. దైవ దర్శనం కోసం వచ్చిన ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందగా.. ఐదుగురు తీవ్ర
హైదరాబాద్ : గణేష్ ఉత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గణేష్ ఉత్సవాల నిర్వహణ, ఏర్పాట్లపై ఎంసీహెచ్ఆర్డీలో మంత్రి తలసాని అధ్యక్షతన జరిగిన సమావేశంలో హోంమంత�
ఐటీ రంగంలో దేశంలోనే హైదరాబాద్ మొదటి స్థానంలో ఉన్నదని, బెంగళూరును మించిపోతున్నామని కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. ప్రపంచ ప్రసిద్ధ ఐటీ కంపెనీలు హైదరాబాద్కు రావడానికి సీఎం కేసీఆర్,
ఖిలాఫత్ ఆందోళన హైదరాబాద్ సంస్థానంలో జాతీయవాదాన్ని రగిలించింది. హిందూ, ముస్లింల ఐక్యతకు దోహదపడింది. జాతీయోద్యమంలో ముస్లింలు మరింత పాల్గొనేలా ప్రేరణ కల్పించింది. మొత్తంగా స్వాతంత్య్రోద్యమం ఉధృతమయ్యే
ఇంటర్మీడియట్ అనంతరం ఏం చదవాలి? ఎలాంటి చదువులు విద్యార్థుల రేపటి భవిత్యానికి భరోసాను కల్పిస్తాయి? లాంటి ఎన్నో సందేహాల పట్ల విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు తెలంగాణ గోల్డెన్ ఎడ్యుకేషన్ ఫెయిర్ మూడు �
హైదరాబాద్ : కుషాయిగూడ పోలీస్స్టేషన్ పరిధిలోని సాయినగర్ కాలనీలో రెండు ఎలక్ట్రిక్ బైక్లు పేలి, మంటలు చెలరేగాయి. ఇంటి బయట చార్జింగ్ పెట్టిన సమయంలో బైక్ల బ్యాటరీలు పేలిపోయాయి. బ్యాటరీలో పేలుడు సంభవ�