హయత్నగర్ దసరా గుడి ప్రాంగణంలో బొడ్రాయి విగ్రహ ప్రతిష్ఠ ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. ఆదివారం మాజీ మంత్రులు హరీశ్రావు, సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే సుధీర్రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహి�
ఒమన్ వేదికగా ముసన్నా సెయిలింగ్ ఛాంపియన్షిప్ పోటీలకు హైదరాబాద్లోని రెయిన్ బో హోమ్ విద్యార్థిని ఎంపికైంది. సెయిలింగ్ ఆథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఈ నెల 13 నుంచి నవంబర్ 2వరకు జరిగే ముసన్నా సెయిల�
ప్రైమ్ వాలీబాల్ లీగ్(పీవీఎల్)లో హైదరాబాద్ బ్లాక్హాక్స్ వరుస ఓటముల పరంపర కొనసాగుతున్నది. ఆదివారం గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ 2-3(15-9, 15-7, 9-15, 11-5, 8-15)తో అహ్మదాబాద్ డిఫెండ
Hayath Nagar | హైదరాబాద్ హయత్ నగర్లో బొడ్రాయి పునః ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ క్రమంలో ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డితో కలిసి మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్రా
Nara Lokesh | హైదరాబాద్ అభివృద్ధికి 30 ఏళ్లు పట్టిందని.. కానీ విశాఖ అభివృద్ధికి పదేళ్లు చాలు అని ఏపీ మంత్రి నారా లోకేశ్ అన్నారు. హైదరాబాద్ స్థాయిలో విశాఖను అభివృద్ధి చేసేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు.
KTR | జూబ్లీహిల్స్ ప్రజలు కారు కావాలా.. బుల్డోజర్ కావాలా నిర్ణయించుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో కాంగ్రెస్ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాల్సిన అవ
Hyderabad | హైదరాబాద్ నగరంలోని బేగంపేట గ్రీన్ ల్యాండ్స్ వద్ద ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాపిడో బైక్ను ఓ లారీ అతివేగంగా ఢీకొట్టింది.
Drinking Water | కొండాపూర్ నుంచి గోడకొండ్ల వరకు ఉన్న మంచినీట సరఫరా చేస్తున్న కృష్ణా డ్రింకింగ్ వాటర్ సఫ్లై ప్రాజెక్ట్ ఫేజ్-3, పంపింగ్ మెయిన్ 2375 ఎంఎం డయా పైప్లైన్కు లీకేజీ పడింది.
Hyderabad | నగర శివార్లలోని గుర్రంగూడ వద్ద శనివారం అర్ధరాత్రి థార్ కారు బీభత్సం సృష్టించింది. ఈ ప్రమాదంలో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. మద్యం మత్తులో బైక్ను ఢీకొట్టి డివైడర్ దాటి మరో కారును థార్
Harish Rao | కేంద్రంలోని బీజేపీ సహకారంతో బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణానికి అడ్డంకులను ఒక్కొక్కటిగా తొలగించుకుంటూ ఏపీ ప్రభుత్వం ముందుకుపోతుంటే సీఎం రేవంత్రెడ్డి నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంటూ ఏపీకి పూర్తిగా స�
విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం అధికారులు బుధ, గురు, శుక్రవారాల్లో పలుచోట్ల ఆకస్మికంగా తనిఖీలు చేపట్టి పలు వాహనాలపై కేసులు నమోదు చేసినట్టు డీజీ శిఖాగోయెల్ శనివారం ప్రకటనలో తెలిపారు.
హైదరాబాద్లోని బిర్లా సైన్స్ మ్యూజియంలో స్టెగోడాన్ ఏనుగు దంతాల పెవిలియన్ను ఏర్పాటు చేశారు. బిర్లా సైన్స్ మ్యూజియంలో సింగరేణి సంస్థకు ప్రత్యేకంగా పెవిలియన్ను కేటాయించారు.