మొంథా తుఫాన్ ప్రభావం కారణంగా శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి విజయవాడ, విశాఖపట్నం,రాజమండ్రి వెళ్లాల్సిన విమానాలు రద్దు చేసినట్లు జీఎంఆర్ ఎయిర్పోర్టు అధికారులు మంగళవారం తెలిపారు.
దిల్సుఖ్నగర్లో ఉండే పరిచయస్తుడు ఒకరు ఇంటింటికి తిరిగి ఇడ్లీలు అమ్మేవారు. స్వయంకృషితో ఎదిగిన ఆయన ఆ స్థితి నుంచి ఎకరాల్లో భూములు కొనే స్థితికి చేరుకున్నారు. 2014లో రాష్ట్ర విభజన తర్వాత మిత్రులతో కలిసి అమ
Gold Price | మొన్నటి వరకు ఆకాశన్నంటిన పుత్తడి ధరలు.. ప్రస్తుతం క్రమంగా దిగి వస్తున్నాయి. అమెరికా-చైనా వాణిజ్య ఉద్రిక్తతలు తగ్గిన నేపథ్యంలో డిమాండ్ ధరలు పతనమవుతున్నాయి. ఈ క్రమంలో ఢిల్లీలో మంగళవారం బంగారం ధరలు ర�
Hyderabad | రాజేంద్రనగర్ పోలీసు స్టేషన్ పరిధిలో విషాదం నెలకొంది. ఓ ఎయిర్హోస్టెస్ ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.
Kacheguda Railway Station | కాచిగూడ రైల్వే స్టేషన్లో ఓ ప్రయాణికుడికి త్రుటిలో ప్రాణపాయం తప్పింది. రైలు పట్టాలపై పడిపోతున్న ఆ ప్రయాణికుడిని గమనించిన తోటి ప్రయాణికులు, కానిస్టేబుల్స్.. అతన్ని ప్లాట్ఫామ్ప�
బంగాళాఖాతంలో ఏర్పడిన మోంథా తుఫాను ముంచుకొస్తోంది. దీని ప్రభావంతో గ్రేటర్లో కూడా పలు చోట్ల ఉరుములు, మెరుపుల, ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు, మరికొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వానలు కురిసే అ�
యువ నటుడు దేవన్ స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్న సూపర్ నాచురల్ లవ్స్టోరీ ‘కృష్ణలీల’. ‘తిరిగొచ్చిన కాలం’ అనేది ఉపశీర్షిక. ధన్య బాలకృష్ణన్ కథానాయిక. జ్యోత్స్న.జి నిర్మాత. త్వరలో సినిమా విడుదలకానున్�
బౌలర్లు రాణించడంతో పుదుచ్చేరితో జరుగుతున్న రంజీ మ్యాచ్లో హైదరాబాద్ పట్టు బిగించింది. తొలి ఇన్నింగ్స్లో 435 రన్స్ చేసిన ఆ జట్టు.. 34 ఓవర్లలోనే ప్రత్యర్థి జట్టుకు చెందిన 8 వికెట్లను పడగొట్టి పైచేయి సాధించ
Gold Prices | కొండెక్కిన బంగారం ధరలు (Gold Prices) ప్రస్తుతం కొండదిగుతున్నాయి. గతవారంలో ఆకాశమే హద్దుగా దూసుకుపోయిన పుత్తడి తిరోగమనబాట పట్టింది. నేడు కూడా బంగారం ధరలు భారీగా తగ్గాయి.
హైదరాబాద్-నాగార్జునసాగర్ ప్రధాన రహదారి ప్రమాదాలకు నిలయంగా మారింది. ఈ రహదారి క్రమక్రమంగా మృత్యుమార్గంగా మారిపోతున్నది. ఒకవైపు నాగార్జునసాగర్ రహదారిపై ఇబ్రహీంపట్నం నుంచి మాల్ వరకు అతి ప్రమాదకరమైన �
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అందించిన సంక్షేమ పథకాలను ప్రజలు గ్రహించాలని, కాంగ్రెస్ మోసపూరిత పాలనను తిప్పికొట్టడానికి జూబ్లీహిల్స్ నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతాగోపీనాథ్కు ఓ�
సైబర్నేరగాళ్లు హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సజ్జనార్కే షాకిచ్చారు. సైబర్నేరాలపై నిరంతరం ప్రజలకు అవగాహన కల్పిస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే సీనియర్ ఐపీఎస్ అధికారి అయిన సజ్జనార్ ఫొటోన