ఒకరు వాడిన దుస్తులు మరొకరు కొనుక్కుని వేసుకోవడం పేదరికం కాదు... పెద్దరికం అంటుంది హైదరాబాద్కు చెందిన గుడివాడ వైష్ణవి. ఎందుకంటే, అలా చేస్తున్న వారంతా ఈ పుడమిని కాపాడాలన్న పెద్దమనసు ఉన్నవాళ్లే అన్నది ఆమె �
బీఎస్సీ నర్సింగ్ విద్యార్థుల(2023-24బ్యాచ్) ల్యాంప్లైటింగ్ కార్యక్రమం గురువారం హైదరాబాద్ తార్నాకలోని టీఎస్ఆర్టీసీ నర్సింగ్ కళాశాలలో ఘనంగా జరిగింది.
Traffic Restrictions | ఈ నెల 10వ తేదీన ఎల్బీ స్టేడియంలో ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ సభను బీజేపీ నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో ఎల్బీ స్టేడియం పరిసరాల్లో సాయంత్రం 4 నుంచి రాత్రి 8 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల
TSRTC | రాష్ట్రంలో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం పథకం ప్రారంభమైనప్పటి నుంచి నిత్యం ఎక్కడో ఒక చోట ఘర్షణలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. సీట్ల కోసమో, బస్సును ఆపడం లేదనో గొడవలు జరుగు�
ఎన్నికల కోడ్ నేపథ్యంలో పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. దీంతో భారీగా నగదు పట్టుబడుతున్నది. గురువారం ఉదయం హైదరాబాద్లోని (Hyderabad) రాజేంద్రనగర్ ఎస్వోటీ పోలీసులు కూకట్పల్లిలో వాహనాల తనిఖీ నిర్వహ
లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఎన్టీఆర్ జిల్లాలో భారీగా నగదు (Cash Seized) పట్టుబడింది. జిల్లాలోని జగ్గయ్యపేట మండలం గరికపాడు చెక్పోస్టు వద్ద పోలీస�
మండు వేసవిలో కురిసిన ఒక్క వర్షానికే నగరం అతులాకుతలమైంది. నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. వేర్వేరు ప్రాంతాల్లో 10 మంది మృత్యువాత పడ్డారు. మంగళవారం వర్షం వస్తుందని వాతావారణ శాఖ ముందే సూచనలు చేసినా.. అప్ర�
హైదరాబాద్లో ఒక్కరోజు కురిసిన వర్షం 10 మంది కార్మికులను బలితీసుకున్నది. హైదరాబాద్లో మంగళవారం వర్షం కురుస్తుందన్న ముందస్తు సమాచారం ఉన్నప్పటికీ అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడంలో ప్రభుత్వం విఫలమై�
అంతర్జాతీయ టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్..హైదరాబాద్లో డాటా సెంటర్ను నెలకొల్పడానికి సిద్ధమైంది. ఇందుకోసం 48 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేసినట్లు తెలుస్తున్నది. ఒప్పందం విలువ రూ.267 కోట్లని పేర్కొంది. హైద
ఈనెల 13న తెలంగాణ, ఏపీల్లో ఎన్నికల నేపథ్యంలో టీఎస్ఆర్టీసీ వెయ్యి అదనపు బస్సులను ఏర్పాటు చేసింది. హైదరాబాద్లో స్థిరపడిన వారు సొంతూరికి వెళ్లి ఓటు హక్కు వినియోగించుకోనున్న నేపథ్యంలో ఆర్టీసీ అదనపు సర్వీస�
Record rain | వేసవిలో ఎప్పుడూ లేనంతగా మంగళవారం రాష్ట్రంలో రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. మధ్యాహ్నం వరకు ఎండ ఉండగా, సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. హైదరాబాద్లో మూడు గంటలపాటు కురిసిన భారీ వర్షం కురి
రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోవడంతో విద్యుత్తు వినియోగం కూడా గణనీయంగా పడిపోయింది. రాష్ట్రవ్యాప్తంగా 2000 మెగావాట్ల వాడకం తగ్గిపోయింది. సోమవారం ఒక్కరోజే ఖమ్మంలో 315 మెగావాట్ల విద్యుత్తు వాడగా, అదే మ�