Crop Loan Waiver | రూ.2 లక్షలపైన రుణాలు ఉన్న రైతుల కుటుంబాలకు రుణమాఫీ చేసేది లేదని, ఇది ప్రభుత్వ నిర్ణయమని, ఈ విషయంలో ఎటువంటి కన్ఫ్యూజన్ లేదని వ్యవసాయ శాఖ మంత్రి అసెంబ్లీలో ప్రకటించడంతో ఇక రుణమాఫీ కథ ముగిసినట్టయ్య�
Child Rights | అర్హత లేని ఓ మహిళా నేతకు రాష్ట్ర చైల్డ్ రైట్స్ కమిషన్ చైర్పర్సన్ బాధ్యతలు అప్పగించనున్నారా? ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించిన ఆంధ్రా మూలాలున్న మహిళను అందలమెక్కించనున్నారా?
Telangana | రూ.2 లక్షలకుపైగా రుణాలు ఉన్న రైతు కుటుంబాలకు రుణమాఫీ చేసేది లేదని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు స్పష్టంచేశారు. అర్హులైన రైతులందరికీ ఇప్పటికే రుణమాఫీ చేశామని, ఇక ఇచ్చేది కూడా ఏమీ లేదన్నట్ట
హనుమకొండ జిల్లా కేంద్రానికి చెందిన సంస్కృతాంగ్ల సాహితీవేత్త ఆచార్య ఎస్ లక్ష్మణమూర్తి (86) హైదరాబాద్లో శనివారం కన్నుమూశారు. నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలం చందుపట్లకు చెందిన పెరంబుదూరు రాఘవాచార్య, తాయ�
తైవాన్కు చెందిన సెరా నెట్వర్క్స్ మరో భాగస్వామితో కలిసి హైదరాబాద్కు సమీపంలో కొంగరకలాన్ వద్ద నెలకొల్పిన ఈ-సిటీలో భారీ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల తయారీ యూనిట్ను నెలకొల్పడానికి ముందుకొచ్చింది.
‘అయినా వీళ్లు పసిగట్టలేదు గానీ, వీళ్లు చేస్తున్న తప్పులను ఆ దేవుడు ఎప్పటికప్పుడు ఎత్తిచూపిస్తూనే ఉన్నాడు. వీళ్లు వాటిని గమనిస్తేగా? అయినా.. తాతలనాటి పాపాలు ఎప్పటికైనా పండాల్సిందే’ అమ్మలక్కల ముచ్చట్లతో �
Hyderabad | మంచి చెడులు నేర్పించి.. పిల్లలను సరైన దారిలో నడిపించాల్సిన ఆ తల్లి తన కుమారులను తప్పుదారి పట్టించింది. తాను దొంగతనాలు చేయడమే కాకుండా.. ముగ్గురు కొడుకులను కూడా అదే మార్గంలోకి దించింది. తాళం వేసిన ఇళ్లన
Hyderabad | అమీర్పేట, మార్చి 22: జీహెచ్ఎంసీ అధికారుల పర్యవేక్షణ లోపం రోడ్లపై వాహనదారులకు ఇబ్బందికర పరిస్థితులను సృష్టిస్తున్నాయి. నిత్యం వాహనాల రాకపోకలతో కిటకిటలాడుతుండే మార్గాల్లో జరుగుతున్న ర్యాంప్ నిర్మా�
ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడానికి కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి తెలిపారు. నియోజకవర్గంలోని అభివృద్ధి పనులపై బోయిన్పల్లి క్యాంప్ కార్యాలయంలో బీఆర్ఎస్ కార్పొరేటర్లు, నాయక�
పెట్టుబడిదారుల మార్కెట్ ప్రయోజనాల కోసం ప్రపంచ సుందరి పోటీలు నిర్వహిస్తున్నారు.. ప్రపంచ సుందరి పోటీలను రద్దు చేయాలని, అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆర్. అరుణ �
Jagadgirigutta | జగద్గిరిగుట్ట, మార్చి 22: అభివృద్ధి కోసం జరుగుతున్న నిర్మాణం చూసి అనందపడాలో.. అడ్డంకులతో నింపాదిగా పనులు చేస్తున్నందుకు బాధపడాలో తెలియని పరిస్థితి జగద్గిరిగుట్ట ప్రాంత వాహనదారులకు ఎదురవుతోంది.
MK Stalin | దేశంలో లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనపై తదుపరి సమావేశం తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో జరుగుతుందని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ వెల్లడించారు.