జలమండలి పరిధిలో పనిచేస్తున్న మీటర్ రీడర్ల జీవితాలను ప్రశ్నార్థకంలో నెట్టేలా తీసుకొచ్చిన అక్రమ కమిషన్ ఆధారిత టెండర్ను వెంటనే రద్దు చేయాలని ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బాల
రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలో మంచి నీటి సమస్యలను వెంటనే పరిష్కరించాలని బండ్లగూడ జలమండలి కార్యాలయం వద్ద పలు కాలనీల ప్రజలు సోమవారం ధర్నాకు దిగారు. బీఆర్ఎస్ నాయకులు రావుల కోళ్ల నాగరాజు మాట్లాడుతూ వారా
గ్రేటర్ హైదరాబాద్ ప్రజలకు తాగునీరు సరఫరా చేసే జలమండలి కాంగ్రెస్ పాలనలో అస్తవ్యస్తంగా మారింది. ప్రజల అవసరాలను తీర్చే అన్ని వ్యవస్థలతో పాటు జలమండలిని భ్రష్టు పట్టించారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో జలమ
CM Convoy | పారిశుద్ధ్య నిర్వహణలో జలమండలి చిత్ర విచిత్రాలు చేస్తున్నది. సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ప్రజలను ఆశ్చర్యానికి గురిచేస్తున్నది. జలమండలి ఖజానాను ఖాళీ చేసేందుకు సరికొత్త విధానాలు అమలు చేస్తున్నది. ఏకం�
జలమండలి పరిధిలోని ప్రజలందరికీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉచిత తాగునీటిని సరఫరా చేసింది. 20 కేఎల్ల నీటిని ఉచితంగా అందించడంతో ప్రజలపై బిల్లుల భారం పడకుండా చూసుకున్నారు. ఉచిత తాగునీటి పథకం ద్వారా పదేండ్ల బీఆ�
తాగునీటిని అందించే ప్రధాన వనరు గండిపేట జలాశయంలో నిర్మాణ వ్యర్థాలు నింపుతున్నారు. ఆదివారం హిమాయత్నగర్ పరిధి ఎఫ్టీఎల్ పాయింట్ 425 వద్ద కుమ్మరి గోపాల్ అనే వ్యక్తి ట్రాక్టర్తో భవన నిర్మాణ వ్యర్థాలను
Hyderabad Water Problem | వేసవి సమీస్తుండటంతో గ్రేటర్ హైదరాబాద్లో జలమండలి సరఫరా చేసే మంచి నీటి ట్యాంకర్లకు డిమాండ్ పెరుగుతున్నది. జలమండలి అధికారులు ముందస్తుగానే ట్యాంకర్లను సిద్ధం చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్న
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) ప్రధాన కార్యాలయాన్ని హైదరాబాద్ జలసౌధ నుంచి ఆంధ్రప్రదేశ్కు తరలించాలంటే ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014ను సవరించాల్సి ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.
గ్రేటర్లో అనుమతులకు విరుద్ధంగా మోటార్ వాడకం అరికట్టడానికి, నీటి వృథాను నివారించడానికి జలమండలి మంగళవారం ‘మోటార్ ఫ్రీ టాప్' డ్రైవ్ను ప్రారంభించింది.
ఇరిగేషన్ శాఖలో ప్రమోషన్ల సమస్య పరిష్కారానికి ఐదుగురితో కూడిన ఫైవ్మెన్ కమిటీని ప్రభుత్వం నియమించింది. హైదరాబాద్ జలసౌధలో ఆ శాఖ ఉన్నతాధికారులతో సాగునీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి గురువ�
దాదాపు కోటిన్నర దాటిన హైదరాబాద్ నగర జనాభాకు అనుగుణంగా కొరత లేకుండా తాగునీటిని సరఫరా చేయాలంటే జలమండలికి అత్యంత ప్రాధాన్యతతో ఎలాంటి లోటు లేకుండా బడ్జెట్ కేటాయింపులు జరగాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఈ వి�
హైదరాబాద్ జలమండలికి ఈ ఏడాది మరో పురస్కారం లభించింది. పబ్లిక్ రిలేషన్స్ సొ సైటీ ఆఫ్ ఇండియా (పీఆర్ఎస్ఐ) నేషనల్ అవార్డు-2023ను జలమండలి కై వసం చేసుకున్నది.
ఎల్బీనగర్ : జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్, ప్రాజెక్ట్ వింగ్, జలమండలి అధికారులు సమన్వయంతో అభివృద్ధి పనులను యుద్ద ప్రాతిపదికన ముందుకు తీసుకు వెళ్లాలని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ ఛైర్మన్ దేవిరెడ్డి స
ముషీరాబాద్ : ముషీరాబాద్ చేపల మార్కెట్లో విరిగిన మ్యాన్హోల్స్కు జలమండలి అధికారులు గురువారం మరమ్మతులు చేపట్టారు. గత రెండు రోజుల క్రితం ఎమ్మెల్యే ముఠా గోపాల్ చేపల మార్కెట్లో పర్యటించి మ్యాన్హోల్�