కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) ప్రధాన కార్యాలయాన్ని హైదరాబాద్ జలసౌధ నుంచి ఆంధ్రప్రదేశ్కు తరలించాలంటే ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014ను సవరించాల్సి ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.
గ్రేటర్లో అనుమతులకు విరుద్ధంగా మోటార్ వాడకం అరికట్టడానికి, నీటి వృథాను నివారించడానికి జలమండలి మంగళవారం ‘మోటార్ ఫ్రీ టాప్' డ్రైవ్ను ప్రారంభించింది.
ఇరిగేషన్ శాఖలో ప్రమోషన్ల సమస్య పరిష్కారానికి ఐదుగురితో కూడిన ఫైవ్మెన్ కమిటీని ప్రభుత్వం నియమించింది. హైదరాబాద్ జలసౌధలో ఆ శాఖ ఉన్నతాధికారులతో సాగునీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి గురువ�
దాదాపు కోటిన్నర దాటిన హైదరాబాద్ నగర జనాభాకు అనుగుణంగా కొరత లేకుండా తాగునీటిని సరఫరా చేయాలంటే జలమండలికి అత్యంత ప్రాధాన్యతతో ఎలాంటి లోటు లేకుండా బడ్జెట్ కేటాయింపులు జరగాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఈ వి�
హైదరాబాద్ జలమండలికి ఈ ఏడాది మరో పురస్కారం లభించింది. పబ్లిక్ రిలేషన్స్ సొ సైటీ ఆఫ్ ఇండియా (పీఆర్ఎస్ఐ) నేషనల్ అవార్డు-2023ను జలమండలి కై వసం చేసుకున్నది.
ఎల్బీనగర్ : జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్, ప్రాజెక్ట్ వింగ్, జలమండలి అధికారులు సమన్వయంతో అభివృద్ధి పనులను యుద్ద ప్రాతిపదికన ముందుకు తీసుకు వెళ్లాలని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ ఛైర్మన్ దేవిరెడ్డి స
ముషీరాబాద్ : ముషీరాబాద్ చేపల మార్కెట్లో విరిగిన మ్యాన్హోల్స్కు జలమండలి అధికారులు గురువారం మరమ్మతులు చేపట్టారు. గత రెండు రోజుల క్రితం ఎమ్మెల్యే ముఠా గోపాల్ చేపల మార్కెట్లో పర్యటించి మ్యాన్హోల్�
సైదాబాద్ : నియోజక వర్గ పరిధిలో మురుగునీటి వ్యవస్థల అధునీకరణకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు మలక్పేట ఎమ్మెల్యే అహ్మద్ బిన్ బలాల అన్నారు. జలమండలి ఆధ్వర్యంలో గురువారం అక్బర్బాగ్ డివిజన్ పరిధిలోని ద
అడ్డగుట్ట : పారిశుద్ద్య కార్మికులకు భద్రత లేకపోతే శుభ్రత లేదని జలమండలి డీఓపీ స్వామి అన్నారు. గురువారం అడ్డగుట్టలో జరిగిన జలమండలి పక్షోత్సవాల్లో ఆయన స్థానిక కార్పొరేటర్ లింగాని ప్రసన్న శ్రీనివాస్,నగర �
మెహిదీపట్నం : డ్రైనేజీల మరమ్మత్తులు చేసే జలమండలి సివరేజి సిబ్బంది ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండి ప్రమాదాల బారిన పడకుండా జాగ్రత్తలు పాటించాలని నాంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే జాఫర్మెరాజ్ హుస్సేన్ అన్న
మెహిదీపట్నం: సివరేజి మరమ్మత్తులు చేసే సమయంలో సిబ్బంది భద్రతాప్రమాణాలను పాటించాలని గోల్కొండ డివిజన్ జలమండలి డీజీఎం జవహర్ అలీ అన్నారు. సోమవారం డివిజన్ కార్యాలయం ఆవరణలో భద్రతాపక్షోత్సవాలను డీజీఎం జవ�
సిటీబ్యూరో, జూన్ 22 (నమస్తే తెలంగాణ): ఈనెల 25వ తేదీ రాత్రి 10 నుంచి 26వ తేదీ రాత్రి 10 గంటల వరకు మొత్తం 24 గంటల పాటు నగరంలోని పలు ప్రాంతా ల్లో నీటి సరఫరాలో అంతరాయం కలుగుతుందని జలమండలి ఎండీ ఒక ప్రకటనలో తెలిపారు. జలమండ�
ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న మంత్రి కేటీఆర్ శివారు ప్రాంతాలకు రోజు విడిచి రోజు నీటి సరఫరా అదనంగా 50 ఎంఎల్డీలు కేటాయింపు 56 వేల కుటుంబాలకు లబ్ధి ఈ ప్రాంత ప్రజలకు నెలలో రెండుసార్లు కూడా నీళ్లు రావడం లేదు. ఇ
తెస్తున్న నీరెంత.. వస్తున్న రాబడెంత..? జలమండలిలో కొత్తగా ‘ఎన్ఆర్డబ్ల్యూ’ అమలు ప్రత్యేకంగా 15 మంది డీజీఎంల నియామకం త్వరలోనే మార్గదర్శకాల జారీ సిటీబ్యూరో, జూన్ 12(నమస్తే తెలంగాణ): జలమండలిలో కొత్తగా ఎన్ఆర్�