సైదాబాద్ : నియోజక వర్గ పరిధిలో మురుగునీటి వ్యవస్థల అధునీకరణకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు మలక్పేట ఎమ్మెల్యే అహ్మద్ బిన్ బలాల అన్నారు. జలమండలి ఆధ్వర్యంలో గురువారం అక్బర్బాగ్ డివిజన్ పరిధిలోని ద
అడ్డగుట్ట : పారిశుద్ద్య కార్మికులకు భద్రత లేకపోతే శుభ్రత లేదని జలమండలి డీఓపీ స్వామి అన్నారు. గురువారం అడ్డగుట్టలో జరిగిన జలమండలి పక్షోత్సవాల్లో ఆయన స్థానిక కార్పొరేటర్ లింగాని ప్రసన్న శ్రీనివాస్,నగర �
మెహిదీపట్నం : డ్రైనేజీల మరమ్మత్తులు చేసే జలమండలి సివరేజి సిబ్బంది ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండి ప్రమాదాల బారిన పడకుండా జాగ్రత్తలు పాటించాలని నాంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే జాఫర్మెరాజ్ హుస్సేన్ అన్న
మెహిదీపట్నం: సివరేజి మరమ్మత్తులు చేసే సమయంలో సిబ్బంది భద్రతాప్రమాణాలను పాటించాలని గోల్కొండ డివిజన్ జలమండలి డీజీఎం జవహర్ అలీ అన్నారు. సోమవారం డివిజన్ కార్యాలయం ఆవరణలో భద్రతాపక్షోత్సవాలను డీజీఎం జవ�
సిటీబ్యూరో, జూన్ 22 (నమస్తే తెలంగాణ): ఈనెల 25వ తేదీ రాత్రి 10 నుంచి 26వ తేదీ రాత్రి 10 గంటల వరకు మొత్తం 24 గంటల పాటు నగరంలోని పలు ప్రాంతా ల్లో నీటి సరఫరాలో అంతరాయం కలుగుతుందని జలమండలి ఎండీ ఒక ప్రకటనలో తెలిపారు. జలమండ�
ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న మంత్రి కేటీఆర్ శివారు ప్రాంతాలకు రోజు విడిచి రోజు నీటి సరఫరా అదనంగా 50 ఎంఎల్డీలు కేటాయింపు 56 వేల కుటుంబాలకు లబ్ధి ఈ ప్రాంత ప్రజలకు నెలలో రెండుసార్లు కూడా నీళ్లు రావడం లేదు. ఇ
తెస్తున్న నీరెంత.. వస్తున్న రాబడెంత..? జలమండలిలో కొత్తగా ‘ఎన్ఆర్డబ్ల్యూ’ అమలు ప్రత్యేకంగా 15 మంది డీజీఎంల నియామకం త్వరలోనే మార్గదర్శకాల జారీ సిటీబ్యూరో, జూన్ 12(నమస్తే తెలంగాణ): జలమండలిలో కొత్తగా ఎన్ఆర్�
సిటీబ్యూరో, మే 26(నమస్తే తెలంగాణ): పటాన్చెరు నుంచి హైదర్నగర్ వరకు గల పంపిగ్ ప్రధాన లైన్, ఎంఎస్ పైప్లైన్, మదీనగూడ వద్ద నీటి కాలువ, ఇతర లీకేజీ, నిర్మాణ పనుల కారణంగా నేటి నుంచి రెండు రోజుల పాటు నీటి సరఫరా�
జల మండలి నిబంధనలు పాటించని వినియోగదారులు ఈ నెలాఖరు వరకు గడవు పొడిగింపు లేదంటే డిసెంబర్ నుంచి బిల్లులు చెల్లించాలంటున్న అధికారులు సికింద్రాబాద్, ఏప్రిల్ 18: ప్రభుత్వం అందిస్తున్న ఉచిత తాగునీటి సరఫరాన�
నెలకు రూ.30వేలకు పైగా అద్దె వస్తున్నా..కనెక్షన్ తీసుకోని వైనం ఇంటియజమానిపై క్రిమినల్ కేసు అది.. నాలుగు అంతస్తుల బంగ్లా . దాని ఖరీదు సుమారు రూ.1.5కోట్ల వరకు ఉంటుంది. ఆ ఇంటికి అద్దె రూపంలో ప్రతినెలా సుమారు రూ.30వ
జలమండలికి కొత్తగా మేనేజర్లు వస్తున్నారు. కొద్ది రోజుల కిందట టీఎస్పీఎస్సీ నిర్వహించిన పరీక్షల ద్వారా ఏఈఈ (అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్)లుగా నియామకమైన సుమారు 93 మందికి గురువారం మంత్రి కేటీఆర్ �
పెరుగుతున్న అక్రమ నల్లా కనెక్షన్లు విజిలెన్స్ దాడుల్లో బట్టబయలు అక్రమ నల్లాలకు సిబ్బంది సహకారం ఉచిత తాగునీటి పథకానికి ఆటంకం మూడుచోట్ల క్రిమినల్ కేసులు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో విజిలెన్స్ అధికా
జలమండలి మరో కీలకమైన తాగునీటి పథకానికి శ్రీకారం చుట్టింది. గ్రేటర్ దాహర్తిలో ముఖ్యభూమిక పోషిస్తున్న కృష్ణా జలాల తరలింపులో శాశ్వత పరిష్కారంగా 1450కోట్లతో సుంకిశాల ప్రాజెక్టును చేపడుతున్నది. రాబోయే రోజుల�
అంబర్పేట, మార్చి 21: జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా నగర ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన హామీ మే రకు తాగునీటిని ఉచితంగా సరఫరా చే సేందుకు జలమండలి అధికారులు ఏర్పా ట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అంబర్పేటలో �