సిటీబ్యూరో, మే 26(నమస్తే తెలంగాణ): పటాన్చెరు నుంచి హైదర్నగర్ వరకు గల పంపిగ్ ప్రధాన లైన్, ఎంఎస్ పైప్లైన్, మదీనగూడ వద్ద నీటి కాలువ, ఇతర లీకేజీ, నిర్మాణ పనుల కారణంగా నేటి నుంచి రెండు రోజుల పాటు నీటి సరఫరా�
జల మండలి నిబంధనలు పాటించని వినియోగదారులు ఈ నెలాఖరు వరకు గడవు పొడిగింపు లేదంటే డిసెంబర్ నుంచి బిల్లులు చెల్లించాలంటున్న అధికారులు సికింద్రాబాద్, ఏప్రిల్ 18: ప్రభుత్వం అందిస్తున్న ఉచిత తాగునీటి సరఫరాన�
నెలకు రూ.30వేలకు పైగా అద్దె వస్తున్నా..కనెక్షన్ తీసుకోని వైనం ఇంటియజమానిపై క్రిమినల్ కేసు అది.. నాలుగు అంతస్తుల బంగ్లా . దాని ఖరీదు సుమారు రూ.1.5కోట్ల వరకు ఉంటుంది. ఆ ఇంటికి అద్దె రూపంలో ప్రతినెలా సుమారు రూ.30వ
జలమండలికి కొత్తగా మేనేజర్లు వస్తున్నారు. కొద్ది రోజుల కిందట టీఎస్పీఎస్సీ నిర్వహించిన పరీక్షల ద్వారా ఏఈఈ (అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్)లుగా నియామకమైన సుమారు 93 మందికి గురువారం మంత్రి కేటీఆర్ �
పెరుగుతున్న అక్రమ నల్లా కనెక్షన్లు విజిలెన్స్ దాడుల్లో బట్టబయలు అక్రమ నల్లాలకు సిబ్బంది సహకారం ఉచిత తాగునీటి పథకానికి ఆటంకం మూడుచోట్ల క్రిమినల్ కేసులు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో విజిలెన్స్ అధికా
జలమండలి మరో కీలకమైన తాగునీటి పథకానికి శ్రీకారం చుట్టింది. గ్రేటర్ దాహర్తిలో ముఖ్యభూమిక పోషిస్తున్న కృష్ణా జలాల తరలింపులో శాశ్వత పరిష్కారంగా 1450కోట్లతో సుంకిశాల ప్రాజెక్టును చేపడుతున్నది. రాబోయే రోజుల�
అంబర్పేట, మార్చి 21: జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా నగర ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన హామీ మే రకు తాగునీటిని ఉచితంగా సరఫరా చే సేందుకు జలమండలి అధికారులు ఏర్పా ట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అంబర్పేటలో �
రూ. 2381.52కోట్లు కేటాయింపు తాగు, మురుగునీటి సేవలకు అత్యధిక ప్రాధాన్యత మరింత పకడ్బందీగా ఉచిత నీటి సరఫరా గ్రేటర్ ప్రజల తాగు, మురుగునీటి అవసరాలకు సర్కారు అధిక ప్రాధాన్యమిచ్చింది. జలమండలి సంస్థ చరిత్రలో
రాష్ట్ర బడ్జెట్పై బల్దియా భారీ అంచనాలు కష్టాల నుంచి గట్టెక్కించాలని వేడుకోలు తగ్గుతున్న పన్ను రాబడి, పెరుగుతున్న ఖర్చులు అభివృద్ధి పనులకు రూ.2300 కోట్లతో ప్రతిపాదన రూ.5500 కోట్లు అవసరమంటున్న జలమండ�