నిత్యం రద్దీగా ఉండే నగరంలో ప్రముఖ కమర్షియల్ ఏరియాల్లో ఒకటి. మార్కెట్ ధరలు విపరీతంగా ఉన్న ఆ ప్రాంతంలో భారీ అంచనాలే ఉన్నాయి. కానీ హెచ్ఎండీఏ నిర్వహించిన భూముల వేలం పలు అనుమానాలకు తావిచ్చేలా... అప్సెట్ ధ
రూ. 150 కోట్ల రూపాయల సేకరణే లక్ష్యంగా విలువైన భూముల వేలానికి హెచ్ఎండీఏ సన్నాహాలు చేసింది. ఈ మేరకు తొలి దఫా సెప్టెంబర్ 3న భూముల వేలం నిర్వహించింది. రెండో దఫాలో ఏకంగా 7810 గజాల భూమిని సిద్ధం చేసింది. సరూర్ నగర్�
కాంగ్రెస్ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగాన్ని దెబ్బతీశాయి. కొత్త ఫ్లాట్లు, ప్లాట్లు అమ్మకాలు దేవుడెరుగు, ఉన్న పాత ఆస్తులను అమ్ముకుందామన్నా వీల్లేకుండా మార్కెట్ను అతలాకు�
దేశంలో గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు (జీసీసీ) పెద్ద ఎత్తున ఏర్పాటవుతున్నాయి. విదేశీ బ్యాంకింగ్, ఫైనాన్స్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ (బీఎఫ్ఎస్ఐ) సంస్థలు ఇందుకు అమితాసక్తిని ప్రదర్శిస్తున్నాయి. ఈ క్రమం�
దశాబ్దాలుగా నమ్ముకున్న ఇల్లును రోడ్డు వెడల్పు కోసం ప్రభుత్వం కూల్చివేసింది. పరిహారం కింద అధికారులు టీడీఆర్ (ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్) బాండ్లను చేతిలో పెట్టారు. వాటిని నిర్మాణ రంగ మార్కె
హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) పరిధిలో మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల అమలు, భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకున్నది. ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట
రేవంత్రెడ్డి సర్కార్ అనాలోచిత నిర్ణయాలతో జనం బెంబేలెత్తుతున్నారు. హైదరాబాద్లో భూములు కొనాలంటేనే భయపడుతున్నారు. ఇప్పటికే హైడ్రా కూల్చివేతలు, చెరువుల ఆక్రమణల పేరిట నోటీసులతో భయపెడుతున్న ప్రభుత్వం అ
హైదరాబాద్ ఆఫీస్ స్పేస్కు డిమాండ్ తగ్గింది. నిరుడు కొత్తగా అందుబాటులోకి వచ్చిన కార్యాలయ స్థలాల్లో 21 శాతం క్షీణత కనిపించింది మరి. ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ కొల్లియర్స్ ఇండియా హైదరాబాద్ స�
నగరంలో రియల్ ఎస్టేట్ అమ్మబోతే అడవి.. కొనబోతే కొరివి అన్న చందంగా మారింది. రెండేళ్ల పాలనతోనే రియాల్టీ నడ్డి విరిచినట్లుగా చేసిన రేవంత్ సర్కారు పుణ్యామాని నగరంలోని ఇండ్లు అమ్ముడుపోకుండా మూలుగుతున్నాయి
టీడీఆర్(ట్రాన్స్ఫర్ ఆఫ్ డెవలప్మెంట్ రైట్స్).. హైదరాబాద్ రియల్ రంగంలో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్గా మారింది. అన్ని వర్గాలకు అందుబాటులో ఉన్న టీడీఆర్ సర్టిఫికెట్లను ప్రభుత్వంలోని కొందరు పెద్దలు బ�
ఇదివరకే కట్టిన ఇండ్లు, ఫ్లాట్లు అమ్మడుకాక, కొత్త ప్రాజెక్టులు ముందుకు రాక రియల్ ఎస్టేట్ రంగం నేలచూపులు చూస్తున్నది. అమ్మేవారున్నా కొనేవారు లేక వెలవెలబోతున్నది. పెద్దా, చిన్న తేడా లేకుండా అన్ని సంస్థలూ
గతమెంతో ఘనం.. భవిష్యత్తు ప్రశ్నార్థకం.. అన్నట్టుగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ వ్యాపార పరిస్థితి మారింది. ఒకప్పుడు ఎకరం రూ.100 కోట్లకు విక్రయించి, ప్రపంచస్థాయి పెట్టుబడులను ఆకర్షిస్తే, ఇప్పుడు కనీసం కట్టిన �
ఓల్డ్ సఫిల్గూడలోని ద్వారకామయి కాలనీలో 15ఏండ్ల క్రితం ఓ వ్యక్తి 90 గజాల జాగ కొనుగోలు చేశాడు. అక్కడ ఇల్లు కట్టుకుని నివాసం ఉంటున్నాడు. ఇటీవల ఇంటిపై రుణం తీసుకునేందుకు బ్యాంకుకు వెళ్లగా మార్టిగేజ్ కాదని అ�
రాష్ట్రంలోనే రియల్ ఎస్టేట్ రంగానికి గుండె కాయలాంటిది రంగారెడ్డి జిల్లా. గత బీఆర్ఎస్ హయాంలో రియల్ ఎస్టేట్ రంగం ఇక్కడ మూడు పువ్వులు.. ఆరు కాయలుగా విరాజిల్లింది. కానీ, రేవంత్ సర్కారు వచ్చాక హెచ్ఎండ�
‘రాష్ట్రంలో నిర్మాణ రంగం సత్తెనాశ్ అయ్యింది. కొన్ని నెలలుగా ఇండ్లు కొనేవారు లేరు. వ్యాపారం మొత్తం దెబ్బతిన్నది. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ వంటి చట్టబద్ధమైన సంస్థల అనుమతులతో కట్టిన నిర్మాణాలను కూడా హైడ్ర�