Road Safety Awareness winner | ముందస్తుగా నిర్వహించబడిన ప్రాథమిక పోటీలలో దాదాపు 11వేల పాఠశాలలు పాల్గొనగా.. ఈ పోటీలలో రామంతాపూర్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ప్రైమరీ విభాగానికి చెందిన విద్యార్థులు ద్వితీయ స్థానంలో నిలిచి 50 వేల �
టీనేజీ ఓ రంగుల ప్రపంచం. అందులోని ఆకర్షణలు వేరు. దుస్తులు, ఫ్యాషన్లు, అవుటింగ్లు, చాటింగ్లు, సిరీస్లు, రీల్సు... ఇవన్నీ వాళ్లవైన ఆస్తులు, ఆసక్తులు. కానీ అదే టీనేజీలో ఉన్న ‘సంస్కృతి కొండూరు’ తన ప్రపంచంలో ఉంట
బేగంపేట్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో 8వ తరగతి చదువుతున్న ఆకర్షణ(13) ఢిల్లీలోని కర్తవ్య్ పథ్లో జరిగే గణతంత్ర వేడుకల్లో పాల్గొనేందుకు ఆహ్వానం అందుకున్నారు. ఈ మేరకు ప్రసారభారతి నుంచి వచ్చిన ఆహ్వానలేఖ �
స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగే సంప్రదాయ ‘ఎట్ హోమ్' రిసెప్షన్ ఆహ్వానాన్ని అందుకున్నారు నగరానికి చెందిన ఆకర్షణ సతీశ్. బేగంపేట్లోని హైదరాబాద్ పబ్లిక్�
హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు ఇటీవల విడుదల చేసిన ఐఎస్సీ, ఐసీఎస్ఈ పరీక్ష ఫలితాల్లో 100 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు ఒక ప్రకటనలో నిర్వాహకులు తెలిపారు. ఐసీఎస్ పరీక్షలో హెచ్పీఎస్ బాలికలు మూడు
హైదరాబాద్ పబ్లిక్ స్కూల్(బేగంపేట్)లో 2023-24 విద్యా సంవత్సరంలో ఒకటో తరగతి ఇంగ్లిష్ మీడియంలో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలని కామారెడ్డి కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ సూచించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఒక ప
హెచ్పీఎస్ శతాబ్ది ఉత్సవాలు చిరకాలం గుర్తిండిపోయేలా కొనసాగుతున్నాయి. ఈ వేడుకల్లో ప్రస్తుతం చదువుతున్న విద్యార్థులు, పూర్వ విద్యార్థులు పాల్గొని తాము చదువుకున్న పాఠశాలలో, గడిపిన మధురానుభూతులను సన్ని
వందేండ్ల చరిత్ర కలిగిన హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ (హెచ్పీఎస్) దేశానికి గర్వకారణమని, ఇక్కడ చదువుకున్న ఎందరో అంతర్జాతీయస్థాయిలో సత్తా చాటుతున్నారని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిది కోసం హైదరాబాద్కు విచ్చేశారు. సోమవారం రాత్రి 7 గంటలకు రాష్ట్రపతి ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు.
హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ బేగంపేటకు చెందిన 7వ తరగతి విద్యార్థి ఆకర్షణ సతీష్పై ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించారు. ఆదివారం మన్కీబాత్లో ప్రధాని మాట్లాడుతూ.. లైబ్రరీలో ఏర్పాటులో ఆకర్షణ కృషిని అభినంది�
Minister Talasani | బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ అభివృద్ధికి ప్రభుత్వ పరంగా అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలను అందిస్తామని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Minister Talasani ) తెలిపారు.