ద్రోణి, ఆవర్తనం ప్రభావంతో గ్రేటర్లో పగటి ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే తక్కువకు పడిపోయాయి. శనివారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠం 33.8, కనిష్ఠం 26.2, గాలిలో తేమ 50శాతంగా నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ క�
ఉపరితల ద్రోణి, ఆవర్తన ప్రభావంతో రాగల 24 గంటల్లో గ్రేటర్లోని పలు చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వాన కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడ
బంగాళఖాతంలో ఏర్పడిన ద్రోణి, ఆవర్తనం ప్రభావంతో రాగల 48గంటల్లో గ్రేటర్లోని పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.
రాష్ర్టానికి మరో 5 రోజులు వాతావరణ శాఖ అధికారులు రెయిన్ అలర్ట్ జారీచేశారు. ఛత్తీస్గఢ్లో ఏర్పడిన ఆవర్తన ద్రోణి కారణంగా రెండు రోజులుగా రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారి గా మారిపోయిందని హైదరాబాద్ వాతావరణ �
రాష్ట్రంలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటిపోయాయి. సాధారణంతో పోలిస్తే 2 నుంచి 3 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి.
ఉపరితల ద్రోణి ప్రభావంతో రాగల రెండు రోజులు గ్రేటర్లో ఉరుములు, మెరుపులు, వడగండ్లతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.
మండే ఎండలకు ఉక్కిరి బిక్కిరి అవుతున్న రాష్ట్ర ప్రజలకు ఓ మూడు రోజులు కాస్త ఉపశమనం కలుగనున్నది. దంచి కొడుతున్న ఎండలు కాస్త తగ్గుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం చల్లటి కబురునిచ్చింది.
పరితల ఆవర్తనం ప్రభావంతో రాగల 48గంటల్లో గ్రేటర్లోని పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.
మార్చి నెల రాక ముందే రాష్ట్రవ్యాప్తంగా ఎండలు మండుతున్నాయి. ఫిబ్రవరి ఆరంభం నుంచే ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. గురువారం నాటికి ఉష్ణోగ్రత దాదాపు 40 డిగ్రీలకు చేరువైంది.