రాష్ట్రంలో రైతులకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు చల్లని కబురు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఉపరితలగాలులు వీస్తున్నాయని, గురువారం నుంచి ఐదు రోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకా
Rains | రాష్ట్రవ్యాప్తంగా రాబోయే ఐదు రోజులు పాటు అక్కడక్కడ ఉపరితల గాలులు వీస్తాయని, వీటి ప్రభావంతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
వాయవ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో కేంద్రీకృతమైన ఆవర్తన ప్రభావంతో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసినట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
Rains | తెలంగాణలో రాగల ఐదురోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
నగరంలో కురిసిన భారీ వర్షానికి విద్యుత్ సరఫరాలో అంతరాయం తలెత్తింది. ఆదివారం సాయంత్రం కురిసిన వర్షానికి పలు చోట్ల విద్యుత్ లైన్లపై చెట్లు కూలిపడటంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఖైరతాబాద్ ఆనంద్నగ�
గ్రేటర్లో ఉక్కబోత ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఎండలు కూడా దంచికొడుతున్నాయి. అయితే నగరంలో ఉష్ణోగ్రతలు పెరగడానికి ప్రధాన కారణం మాన్సూన్ వీక్గా ఉండటం, రాష్ట్రంలో రుతుపవనాలు పూర్తిస్థాయిలో విస్తరించకప
ఎట్టకేలకు వరుణుడు కరుణించాడు. హైదరాబాద్పై జోరు వాన కురిపించాడు. రాష్ట్రంలో పలు జిల్లాల్లో కూడా సోమవారం వర్షాలు కురిశాయి. తెలంగాణపై ఉపరితల ఆవర్తన ద్రోణి ఏర్పడిందని, దీని ప్రభావంతో మూడు రోజులపాటు తేలికప�
రాష్ట్రంలో మరో మూడు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణ నుంచి బంగాళాఖాతం మధ్య ప్రాంతాల వరకు ఆవర్తన ద్రోణి కొనసాగుతున్నదని తెలిపారు. ఈ నెల 5న మహబూబ్నగర్ నుంచి రాష్ట్రంలోకి ప్రవేశి
తెలంగాణ నుంచి మధ్య బంగాళాఖాతం వరకు ఏర్పడిన ద్రోణి ప్రభావంతో గ్రేటర్లోని పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిశాయి. గురువారం రాత్రి 9 గంటల వరకు సైదాబాద్ కుర్మగూడలో అత్యధికంగా 4.10, చార్మినార్ డబీర�
రాష్ట్రవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు విస్తరించిన నేపథ్యంలో మరో మూడురోజులు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నెల 5న మహబూబ్నగర్ నుంచి తెలంగాణలోకి ప్రవేశించిన రుతు�
Monsoon | నైరుతి రుతుపవనాలు రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాయి. వీటి ప్రభావంతో రాష్ట్రంలో వచ్చే మరో మూడురోజులపాటు మోస్తరు నంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. బుధ, గురు, శ
రుతుపవనాల ప్రభావంతో రెండు మూడు రోజులుగా కురుస్తున్న వానలతో గ్రేటర్ వాతావరణం చల్లబడింది. శనివారం మధ్యాహ్నం నగరంలోని మెహిదీపట్నం, హిమాయత్నగర్, విద్యానగర్, అడిక్మెట్, తార్నాక, మౌలాలి తదితర ప్రాంతాల�
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాగల రెండు రోజులు గ్రేటర్లోని పలు చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన మోస్తరు నుంచి భారీ వానలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం �