వ్యవసాయ రంగంలో సవాళ్లను ఎదుర్కొనేందుకు సుశిక్షితులైన వ్యవసాయ శాస్త్రవేత్తల అవసరం ఎంతో ఉందని ఐకార్, నేషనల్ డైరెక్టర్ (ఎన్ఎహెచ్ఈపీ ) న్యూఢిల్లీ, డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డా. ఆర్సీ అగర్వాల్ అన్నార�
మేడ్చల్ జిల్లా కీసర మండలం చీర్యాలలోని నాట్కాన్ చెరువులో ఈతకు వెళ్లి ముగ్గురు విద్యార్థులు గల్లంతైన విషయం తెలిసిందే. వీరిలో హరిహరన్ మృతదేహాన్ని మాత్రమే బయటకు తీయగలిగారు.
అంబర్పేట అలీకేఫ్ నుంచి మలక్పేటకు వెళ్లే దారిలో ఉన్న మూసారాంబాగ్ బ్రిడ్జిపై కొత్తగా నిర్మించనున్న హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేసే విషయమై అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ గురు
రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు, మల్కాజిగిరి ఎంపీ రేవంత్రెడ్డికి కంటోన్మెంట్ బోర్డు సమావేశంలో చుక్కెదురైంది. ఎంపీ హోదాలో బోర్డు సమావేశానికి హాజరైన రేవంత్రెడ్డికి ఓ భవన నిర్మాణానికి సంబంధించిన అనుమతుల వ�
గ్రేటర్లో పెరుగుతున్న జనాభా, ట్రాఫిక్, ప్రయాణ భారాన్ని దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా రహదారులను అభివృద్ధి చేస్తున్నది. కొత్త రోడ్ల నిర్మాణం.. ప్రస్తుతం ఉన్న రోడ్ల నిర్వహణతో పాటు గ్ర�
రెండు నియోజకవర్గాలను అనుసంధానం చేసే ఉషాముళ్లపూడి రహదారిని 100 ఫీట్లకు విస్తరించి ప్రజలకు అంతరాయంలేని ప్రయాణ సౌకర్యాన్ని కల్పించనున్నట్లు విప్ అరెకపూడి గాంధీ అన్నారు.
కేసీఆర్ మూడు అక్షరాల సక్సెస్ మంత్ర, కేసీఆర్ అంటే ఉద్యమాల ధీరుడు, అభివృద్ధి మాంత్రికుడు, సంక్షేమ ప్రదాత, ఆరోగ్య సంరక్షకుడు, ప్రతి ఇంటా పెద్ద కొడుకు, అందరి బంధువు.
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్ ఆవరణలో మంగళవారం ఘనంగా బతుకమ్మ వేడుకలు జరిగాయి. విద్యాశాఖ, మత్స్యశాఖ, లేబర్ డిపార్ట్మెంట్ ఆధ్వరంలో జరిగిన బతుకమ్మ వేడుకల్లో అధికారులతోపాటు మహిళా ఉద్యోగులు పా�
తెలంగాణ ఉద్యమంలో తనదైన పాత్ర పోషించిన స్వాతంత్య్ర సమరయోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలు స్ఫూర్తిదాయకమని ఉప్ప ల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు.
బంజారాహిల్స్లో నిర్మించిన కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ చాలా అద్భుతంగా ఉన్నదని, పౌరుల రక్షణ కోసం పోలీసులు తీసుకుంటున్న కార్యక్రమాలు బాగున్నాయని బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ గారెత్ విన్ఓవెన్ ప
పాడి రైతులకు గిట్టుబాటు ధరను కల్పించేందుకు సంస్థ కృషిచేస్తున్నదని, రైతులు ప్రైవేట్ డెయిరీలను నమ్మి మోసపోవద్దని నార్ముల్ మదర్ డెయిరీ సంస్థ చైర్మన్ గంగుల కృష్ణారెడ్డి తెలిపారు.