ఎన్నో సంవత్సరాలుగా వరద ముంపునకు గురవుతున్న ప్రజల దీర్ఘకాలిక సమస్యకు శాశ్వత పరిషారం చూపాలనే ఆలోచనతోనే సమగ్ర నాలా అభివృద్ధి కార్యక్రమం చేపట్టామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.
తక్కువ ధరకు బంగారం ఇప్పిస్తామంటూ నమ్మించి ఒక వ్యాపారి దృష్టి మళ్లించి రూ. 60 లక్షలు కొట్టేసిన అంతర్రాష్ట్ర దొంగల ముఠాను ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలను నేరేడ్మెట్లోని రాచకొండ పోల
అంతర్రాష్ట్ర ఘరానా దొంగలను పశ్చిమ మండలం టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఇద్దరు దొంగలను విచారించగా.. కరీంనగర్లో ఓ స్వామీజీని హత్య చేసింది కూడా వీరేనని తేలింది.
తెలంగాణ రాష్ట్ర అడ్వకేట్స్ ఫోరం ఏర్పాటై పదిహేనేండ్లు పూర్తయిందని, ఈ సందర్భంగా జిల్లా కమిటీలతో పాటు రాష్ట్ర కమిటీని ఏర్పాటు చేసినట్లు ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు వహీద్ అహ్మద్, ప్రధాన కార్యదర్శి వాజిద్ �
గాంధీ వైద్యశాల ముందు ఏర్పాటు చేస్తున్న మహాత్మాగాంధీ విగ్రహాన్ని ఆయన జయంతి రోజైన అక్టోబర్ 2న ఆవిష్కరించనున్నట్టు మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ వెల్లడించారు.