పుస్తక ప్రియులకు శుభవార్త. వచ్చే నెల 19 నుంచి ‘హైదరాబాద్ బుక్ ఫెయిర్' ప్రారంభంకానున్నది. ఎన్టీఆర్ స్టేడియం వేదికగా డిసెంబర్ 19 నుంచి 29 వరకు ఈ పుస్తక ప్రదర్శన కొనసాగనున్నదని హైదరాబాద్ బుక్ ఫెయిర్ సొ�
సమాజాన్ని ప్రభావితం చేసేది రచయితలేనని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఈతరం సెల్ఫోన్లు, యూ ట్యూబ్లలో మునిగితేలుతున్నదని, వాటి నుంచి బయటపడాలంటే పుస్తక పఠనమే అందుకు సరైన మార్గమ�
Yogoda Satsanga Society: యోగానంద రచించిన 'సైంటిఫిక్ హీలింగ్ ఎఫర్మేషన్స్' తెలుగు అనువాదం “శాస్త్రీయమైన స్వాస్థ్యకారక దివ్యసంకల్పాలు” అనే పుస్తకాన్ని విడుదల చేశారు. హైదరాబాద్ బుక్ ఫెయిర్ లోని యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇ�
నగరంలో దారులన్నీ ఎన్టీఆర్ స్టేడియం వైపు వెళుతున్నాయి. 36వ హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శనకు పాఠకుల నుంచి విశేష ఆదరణ లభిస్తున్నది. విభిన్న రకాల సాహిత్యం అందుబాటులో ఉండటంతో అన్ని ప్రాంతాల నుంచి పిల్లలు, �
చిరిగిన చొక్కా అయినా తొడుక్కో..కానీ ఓ మంచి పుస్తకం కొనుక్కో’ అని కందుకూరి వీరేశలింగం పంతులు చెప్పిన మాట. పుస్తకం ఎంత విలువైనదో ఈ వ్యాఖ్యం వెల్లడిస్తుంది. అందుకే పుస్తకాలను చదవడం అలవాటు చేసుకుంటే విజయ తీర�
36వ హైదరాబాద్ జాతీయ పుస్తకాల ప్రదర్శన ఎన్టీఆర్ స్టేడియంలో శుక్రవారం నుంచి కొలువుదీరనున్నది. లక్షలాదిగా పుస్తక ప్రేమికులు తరలొచ్చే ఈ బుక్ ఫెయిర్లో 365 స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నట్టు హైదరాబాద్ బుక్
చిన్నారులు పుస్తక పఠనాన్ని అలవర్చుకోవాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ సూచించారు. నైతిక విలువలు పెంపొందించేలా విద్యా విధానం ఉండాలని అభిప్రాయపడ్డారు.
పుస్తకం హస్త భూషణం అంటారు. ప్రపంచ స్థితిని, గతిని మార్చింది అక్షరమే. అన్యాయాలు, అణిచివేతలు, దోపిడీ పీడనలు, అజ్ఞానం నుంచి విజ్ఞానం వైపు నడిపించేది పుస్తకమే.
Hyderabad Book Fair | రాష్ట్ర అవతరణ తర్వాత హైదరాబాద్ బుక్ ఫెయిర్ జాతీయస్థాయి పుస్తక ప్రదర్శనగా ఎదిగిందని, ఇది జ్ఞాన తెలంగాణకు పనిముట్టుగా ఉపయోగపడుతుందని సాంస్కృతిక శాఖ మంత్రి
గంగా జమున తెహజీబ్ సంస్కృతి కి ప్రతీకగా నిలిచిన తెలంగాణ సంస్కృతి దేశమంతా వ్యాపించాలని కోరుకున్న మహాత్మాగాంధీ సందేశాన్ని ఈతరం దగ్గరకు తీసుకపోయేందుకు ఏర్పాటు చేసిన వజ్రోత్సవ పుస్తక ప్రదర్శన విజయవంతమయ్
Gorati Venkanna | హైదరాబాద్ బుక్ఫెయిర్ ప్రాంగణంలో చిందు ఎల్లమ్మ కళావేదిక మీద ఒక పుస్తకావిష్కరణ జరుగుతూ ఉంటుంది. ప్రసంగాలు కొనసాగుతూ ఉంటాయి. గోరటి వెంకన్న ప్రసంగం కూడా ముగుస్తుంది