ఒకరి మృతి..ఐదుగురికి గాయాలువిషాదం నింపిన బర్త్డే వేడుకకుత్బుల్లాపూర్, డిసెంబర్ 20: గచ్చిబౌలి ఘటన మరువకముందే.. మద్యం మత్తు కారణంగా మరో ప్రమాదం జరిగింది. బర్త్డే వేడుకల్లో ఫుల్గా తాగి.. సరదాగా రైడింగ్ చ
9637474999కు కాల్ చేయండిఖైరతాబాద్, డిసెంబర్ 20 : హిందూ సంప్రదాయంలో దేవీ దేవతల చిత్రపటాలు ప్రతి గృహంలో దర్శనమిస్తాయి. ధూప, దీప, నైవేద్యాలు సమర్పిస్తుంటారు. కార్డుబోర్డు, కర్రతో తయారు చేసిన పటాలు కావడంతో అవి దెబ�
ఆచార్య దార్ల వెంకటేశ్వరరావుకొండాపూర్, డిసెంబర్ 20 : నేటి కాలంలో ప్రతీ పత్రికా ఏదో ఒక పార్టీకో లేదా ఏదో ఒక భావజాలానికో కట్టుబడి ఉన్న ధోరణి కనిపిస్తున్నదని, ఏ భావజాలానికి లోనుకాని జర్నలిజం కావాలని హైదరాబా
కేంద్రం మెడలు వంచి.. బీసీల ఆకాంక్షను నెరవేరుస్తాంబీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్కవాడిగూడ, డిసెంబర్ 20 : బీసీ గణన చేపట్టకపోతే దేశంలో అగ్గి రాజేస్తామని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్
చర్లపల్లి, డిసెంబర్ 20: టీఆర్ఎస్ అభ్యున్నతికి మణిపాల్రెడ్డి చేసిన సేవలు మరువలేనివని టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఏఎస్రావునగర్ డివిజన్కు చెందిన టీఆర్�
కందుకూరు, డిసెంబర్ 20: అన్ని వర్గాల ప్రజలను ప్రభుత్వం ఆదుకుంటున్నదని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి తెలిపారు. సోమవారం కందుకూరు మండల పరిధి ఆకులమైలారంలో జరిగిన నిరసన కార్యక్రమంలో పాల్గొని కందుకూరుక�
తెలుగుయూనివర్సిటీ, డిసెంబర్ 20: సింగరేణిని ప్రైవేటీకరణ చేయాలనే కేంద్ర ప్రభుత్వ యోచనను తక్షణమే విరమించుకోవాలని మాది గ సంఘాల యునైటెడ్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడు కొక్కెర భూమన్న మాదిగ కోరారు. ప్రభుత్వ రంగ
చర్లపల్లి, డిసెంబర్ 4 : మాజీ గవర్నర్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కొణిజేటి రోశ య్య రాష్ర్టానికి చేసిన సేవలను ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకోవాలని వాసవి మిత్ర మండలి మేడ్చల్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు
అబిడ్స్, డిసెంబర్ 4 : జీహెచ్ఎంసీ ఖైరతాబాద్ జోన్ పరిధిలోని అన్ని సర్కిల్లలో నూతన రహదారుల నిర్మాణ పనులను చేపడుతున్నారు. సీఆర్ఎంపీ, ఇంజినీరింగ్ విభాగం ద్వారా వీడీసీసీ, సీసీ, బీటీ రహదారుల నిర్మాణ పనుల
మెహిదీపట్నం, డిసెంబర్ 4 : ఆరోగ్యకర ప్రయాణాన్ని అందించడానికి ఆర్టీసీ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కోలుకుంటున్న ఆర్టీసీకి మళ్లీ ప్రస్తుత పరిస్థితులు ఇబ్బందికరంగా మారనున్న నేపథ్యంలో ముందస్తుగా అధి�
సిబ్బంది లేక ఎక్కడిచెత్త అక్కడేమొరాయిస్తున్న బోరు మోటర్తాగునీరు లేక ఇబ్బందులుమైలార్దేవ్పల్లి,డిసెంబర్3: మండలంలోని ప్రాథమిక వైద్య కేంద్రంలో కనీస వసతులు లేక వైద్యసిబ్బంది, రోగులు తీవ్ర ఇబ్బందులు ప�