ఎటువైపో ప్రజలు ఆలోచించాలి బీజేపీవి ఝూటా మాటలు.. గోబెల్స్ ప్రచారాలు ప్రజలకు ఏంచేస్తారో ఎందుకు చెప్పట్లేదు? చేసింది ఏమీలేకనే సెంటిమెంట్ డైలాగ్లు ఈటల రాజేందర్పై మంత్రి హరీశ్రావు ఫైర్ హుజూరాబాద్, అ�
ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే ఈటల రాజేందర్ రాజీనామా చేశారు. తనపై భూకబ్జా ఆరోపణలు రావడంతో ప్రభుత్వం విచారణకు ఆదేశిస్తే తప్పులు బయటపడుతాయనే రాజీనామా చేసి ఉప ఎన్నిక తెచ్చారు. విభజన హామీలను తుంగలో తొక్క�
ధరలు పెంచి ఏ ముఖంతో ఓట్లు అడుగుతరు? హుజూరాబాద్లో బోర్డులు ఏర్పాటుచేసిన ప్రజలు హుజూరాబాద్ టౌన్, అక్టోబర్ 10 : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సామాన్యులపట్ల వ్యవహరిస్తున్న తీరుపై ప్రజాగ్రహం పెల్లుబికుతు�
టీఆర్ఎస్కు జైకొట్టిన పలు సంఘాలు పలు పార్టీల నుంచి కొనసాగుతున్న చేరికలు నమస్తే తెలంగాణ నెట్వర్క్,అక్టోబర్10: హుజూరాబాద్ ఉప ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ టీఆర్ఎస్కు అన్ని వర్గాల నుంచి మద్దతు పెరు�
ఆరు సార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు మంత్రిగా పదవిలో ఉన్నప్పుడు నియోజకవర్గాన్ని పట్టించుకోని ఈటల రాజేందర్.. రేపు ఎమ్మెల్యేగా గెలిస్తే ఏం ఉద్ధరిస్తాడని టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గెల్లు శ్రీనివాస్�
హుజూరాబాద్ : హుజూరాబాద్ నియోజకవర్గాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతానని, అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చూపిస్తానని టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ విజ్ఞప్తి చేశారు. ఆదివారం రాత్రి హు�
కాచిగూడ : హూజూరాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి తెలంగాణ ఉద్యమకారుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్కు పలు బీసీ కుల, విద్యార్థి సంఘాలు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించాయి. ఆదివారం కాచిగూడలో యాద�
హుజూరాబాద్: బేటా శ్రీను.. తుమ్ హీ జీతో గే.. ఏ మేరీ దువా హై.. అంటూ ఓ ముస్లిం తల్లి దీవించింది. బిడ్డా శ్రీను మాకు నెలనెలా ఆసరైతున్న కేసీఆర్కే మా ఓటు.. నువ్వు సల్లంగుండు బిడ్డ అంటూ మరో అవ్వ దీవెనార్థులు పెట�
హుజూరాబాద్ : గెలిస్తే ఏం చేస్తారో చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్న బీజేపీ నాయకులు కృత్రిమ సానుభూతి కోసం టీఆర్ఎస్ పై బురద జల్లుతూ జూటా మాటలు.. గోబెల్స్ ప్రచారాలు చేస్తున్నారని ఆర్థికశాఖమంత్రి తన్నీ�
హుజూరాబాద్ : శత్రువైన ఇంటికి వచ్చినవారిని సాధారంగా ఆహ్వానించడం మన తెలంగాణ సంప్రదాయం. కానీ హుజూరాబాద్ లో మాత్రం అందుకు భిన్నంగా మా ఇంటికి రావద్దంటూ ఏకంగా ఇంటిమందు బోర్డులు పెడుతున్నారు. ఇంతకు ఎవ�
హుజూరాబాద్: హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్కు మద్దతు రోజురోజుకూ పెరుగుతున్నది. చాలామంది బీజేపీని వదిలి గులాబీ గూటికి చేరుతున్నారు. హుజూరాబాద్లోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం పలువ
హుజూరాబాద్ : దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకే తెలంగాణ దళితబంధు ప్రవేశపెట్టి ముఖ్యమంత్రి కేసీఆర్ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ అన్నారు. ఆదివారం ఇల్ల