హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. గురువారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంతో పాటు హుస్నాబా�
ఖమ్మంలో లేని యూరియా కొరత హుస్నాబాద్ నియోజకవర్గంలో ఎందుకు ఉన్నదని మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్ ప్రశ్నించారు. అక్కడి వ్యవసాయశాఖ మంత్రి చొరవతో పెద్దమొత్తంలో ఖమ్మం జిల్లాకు యూరియా తరలిస్తుంటే ఇ�
హుస్నాబాద్ నియోజకవర్గంలో యూరియా కొరత లేకుండా సిద్దిపేట, హన్మకొండ, కరీంనగర్ జిల్లా కలెక్టర్లతో మాట్లాడానని, యూరియా విషయంలో రైతులు ఆందోళన చెందవద్దని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభా�
సిద్దిపేట జిల్లాలో ఇండస్ట్రియల్ పార్క్ కోసం 124 ఎకరాల భూమిని సేకరించేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్ను జారీచేసింది. హుస్నాబాద్ మండలం తోటపల్లితోపాటు అక్కన్నపేట మండలంలోని జనగాం, చౌటపల్లి గ్రామాల పరిధిలో
ప్రభుత్వం అమలు చేస్తు న్న సంక్షేమ పథకాలపై అవగాహన కల్పిస్తూ, ప్రజల్లోకి తీసుకెళ్లాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శుక్రవారం అక్కన్నపేటలోని ఎల్లమ్మ దేవాలయ జరిగిన సమా�
దీపావళి పండుగ ప్రజలందరి జీవితాల్లో వెలుగులు నింపాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. గురువారం హుస్నాబాద్ క్యాంపు కార్యాలయంతో పాటు స్థా�
హుస్నాబాద్, సెప్టెంబర్ 23: హుస్నాబాద్ నియోజకవర్గంలోని పలు మండలాల్లో రోడ్లు, బ్రిడ్జిల నిర్మాణానికి రూ.60కోట్లు మంజూరు చేశామని రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ సోమవారం ప్రకటనలో తెలిపారు. �
హుస్నాబాద్ నియోజకవర్గంలో వినాయక విగ్రహాల నిమజ్జనం ప్రశాంతంగా నిర్వహించుకోవాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. ఆదివారం హుస్నాబాద్ పట్టణ శివారులోని ఎల్లమ్మ చ�
హుస్నాబాద్ నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్న పనులను సత్వరంగా పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టర్ మ�
అమాత్యులారా నేను హుస్నాబాద్ నియోజకవర్గాన్ని... మెట్ట ప్రాంతమైన నన్ను ఉమ్మడి రాష్ట్రంలో వెలివేసినట్లు చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నిర్లక్ష్యానికి గురయ్యాను. తాగు, సాగునీటి కోసం తండ్లాడాను.. పశువుల
కుమ్మరి కుటుంబంలో జన్మించి సంస్కృతంలో ఉన్న రామాయణాన్ని తెలుగులోకి అనువదించిన కవయిత్రి మొల్లమాంబ మహిళా లోకానికి ఆదర్శం అని రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.
కాంగ్రెస్ పాలనలో కరువు తాండవం చేస్తోంది. మెట్ట ప్రాంతమైన హుస్నాబాద్ నియోజకవర్గంలో ఏ రైతును కదిలించినా క‘న్నీళ’్ల ముచ్చటనే చెప్పుతున్నారు. అడుగంటిన భూగర్భ జలాలు, వచ్చిపోయే దొంగ కరెంటు, ఎండుతున్న పంట చ�
దేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటిన ఘనత దివంగత మాజీ ప్రధానమంత్రి పీవీ నర్సింహారావుదేనని రాజ్యసభ మాజీ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతరావు, హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్ అన్నారు.