భర్త మరణాన్ని తట్టుకోలేక భార్య మృతి చెందిన ఘటన రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం హైతాబాద్లో చోటుచేసుకున్నది. వారి కుమారుడు రమేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్కు చెందిన అన్నె ప్రసాదరావు (83), అన్నె పా�
ఒకరికొకరు తోడూనీడగా ఉంటున్న ఆ వృద్ధ దంపతులు విధి వక్రీకరించి గంటల వ్యవధిలోనే ఒకరి తర్వాత ఒకరు మృతిచెందిన ఘటన ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం రామచంద్రపురంలో సోమవారం చోటుచేసుకున్నది.
Farmers Suicide Attempt | వ్యవసాయం రైతుకు భారంగా మారుతుంది. అటు ప్రకృతి కన్నెర్ర.. ఇటు ప్రభుత్వం నిర్లక్ష్యంతో రైతులు ఆత్మహత్య బాట పడుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా నేరేడుకొండ మండలంలో ఓ రైతు దంపతులు అప్పుల ఇబ్బంధులతో ఆత్మ
Woman Made to Clean Hospital Bed | ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక వ్యక్తి మరణించాడు. అయితే అతడు చనిపోయిన బెడ్ను గర్భిణీ అయిన భార్యతో శుభ్రం చేయించారు. దీంతో ఆ ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బందిపై విమర్శలు వెల్లువెత్తాయి.
చికిత్స నిమిత్తం బొల్లారం కంటోన్మెంట్ దవాఖానకు వస్తున్న దంపతులపై చెట్టు విరిగి పడడంతో భర్త మృతి చెందగా, భార్యకు తీవ్ర గాయాలైన సంఘటన మంగళవారం బొల్లారం పొలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. సీఐ శ్ర�
రక్తం పంచుకొని పుట్టిన అన్నను తమ్ముడు కరెంట్ షాక్తో హతమార్చాడు. ఈ సంఘటన ములుగు మండలం మల్లంపల్లి శివారు రాజుపల్లి గ్రామంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆస్తి, భూ తగాదాలను మనసులో పెట్టుకొని అన్నను ఎలాగ
నాగర్కర్నూల్ మున్సిపాలిటీ పరిధిలోని మెడికల్ కళాశాల ఎదురుగా మంగళవారం సాయంత్రం ఆర్టీసీ బస్సు బైక్ను ఢీకొన్న ఘటనలో భర్త మృతి చెం దగా, భార్య తీవ్రంగా గాయపడింది.
Tragedy | చిన్నపాటి గొడవ ఇద్దరి ప్రాణాలను బలితీసుకున్నది. ఇంటి సమీపంలోని మహిళ తిట్టిందని ఓ వివాహిత పురుగుల మందు తాగి చనిపోగా, ఆమె మృతదేహాన్ని తీసుకొస్తున్న అంబులెన్స్ వెనుకాలే బయలుదేరిన భర్త సైతం రోడ్డు ప్ర�
జయశంకర్ భూపాలపల్లి : జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కట్టుకున్న భర్తను ఓ భార్య కండ్లలో కారం చల్లి రోకలిబండతో బాది దారుణంగా హతమార్చింది. ఈ విషాదకర సంఘటన మల్హర్రావు మండలం తాడిచర్ల గ్రామంలో ఆదివారం చోటు చే�
Crime news | కట్టుకున్న భార్య ఇంటి నుంచి వెళ్లిపోయిందని భర్త తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. భార్య లేనిదే తన ఉండలేనని తీవ్ర నిర్ణయం తీసుకున్నాడు. చీరతో ఉరేసుకొని తనువు చాలించాడు.
Crime news | భార్య ఫిట్స్తో మృతి చెందగా..గంట వ్యవధిలోనే గుండెపోటుతో భర్త మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన వెంకటాపూర్ మండల కేంద్రంలోని తాళ్లపాడులో చోటు చేసుకుంది.
న్యూఢిల్లీ: ప్రాణ రక్షణ కోసం హైకోర్టును ఆశ్రయించిన పెండ్లి అయిన జంటపై కొందరు తుపాకీలతో కాల్పులు జరిపారు. భర్త మరణించగా, తీవ్రంగా గాయపడిన భార్య ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నది. ఢిల్లీలోని