Viral News | భార్యాభర్తల మధ్య సర్వసాధారణంగా గొడవలు వస్తూనే ఉంటాయి. ఆ సమయంలో ఒకరిపై ఒకరు తమ కోపాన్ని చూపిస్తుంటారు. కానీ ఆంధ్రప్రదేశ్కు చెందిన ఓ మహిళ మాత్రం భర్త మీది కోపంతో ఏకంగా పెన్నులను మింగేసింది.
Hyderabad | భార్యాభర్తల మధ్య గొడవ పక్కింటి యువతి ప్రాణాల మీదకు తెచ్చింది. దంపతులు ఇద్దరూ గొడవపడుతుండటంతో ఆపేందుకు వెళ్లిన ఆమెను తన భార్య అనుకుని భర్త కత్తితో పొడిచాడు.
ప్రేమ సంగతి ఎలా ఉన్నా.. పెండ్లి మాత్రం అనేక షరతులతో కుదురుతుంది. మిగతా విషయాలను పక్కన పెడితే.. వివాహబంధంలో ‘వయసు’ కీలకపాత్ర పోషిస్తుంది. అయితే, నేటి ఆధునిక యువత.. ప్రేమ వివాహాలకే ఎక్కువగా మొగ్గు చూపుతున్నది
ప్రస్తుతం భార్యాభర్త.. ఇద్దరూ ఉద్యోగాలు చేయాల్సిన పరిస్థితులు. ఓవైపు ఆఫీస్.. ఇంటి పనులంటూ ఉరుకులు పరుగులు. మరోవైపు పిల్లలు, వారి చదువులు. పెద్దవాళ్ల బాధ్యతలు! వెరసి.. క్షణం తీరికలేని జీవితాలు! దంపతులకు కాస�
పెళ్లికి ముందు - పెళ్లి తర్వాత.. జీవితాలు వేర్వేరుగా ఉంటాయి. వివాహ బంధంతోపాటే కుటుంబ బాధ్యతలూ పెరుగుతాయి. పిల్లలు, వారి చదువులు.. రోజులు గడుస్తున్నకొద్దీ ఆర్థిక - ఆరోగ్య సమస్యలూ.. ఇలా ఒక్కొక్కటిగా చుట్టుముడ�
అప్పుడెప్పుడో వచ్చిన గబ్బర్సింగ్ సినిమా చూసే ఉంటారు కదా.. ఇందులో హీరో పవన్కళ్యాణ్ ‘నేను ట్రెండ్ ఫాలో కాను ట్రెండ్ సెట్ చేస్తా’ అంటాడు.. గుర్తుందా! భారతీయ దంపతులు కూడా అలాగే ప్రపంచానికి ఓ ట్రెండ్న�
Land Issue | భూ సమస్యలు ( Land Issue) పెండింగ్లో ఉండడం వల్ల వారసులు నానా ఇబ్బందులు పడుతున్నారు. దశాబ్దాలుగా సమస్యను పరిష్కరించాలంటూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న పట్టించుకునే నాథులే కరువయ్యారు.
ఆ మధ్య యూట్యూబ్ లో ఓ సంచలనం.. ‘అమ్మ పాడే లాలిపాట.. అమృతం కన్నా తీయనంట..’ పాటకు మిలియన్ వ్యూస్ వచ్చాయి. పాట రచయిత, గాయని ఇద్దరూ నెల రోజులపాటు ఎడతెరపి లేకుండా ఇంటర్వ్యూలు. వర్ధమాన గాయని ఫుల్ ఫేమస్.. ఇదీ అమ్మ �
ఒక వ్యక్తి తన పిల్లల పేర్లను రేషన్కార్డుల్లో జత చేసేందుకు దరఖాస్తు చేసుకున్నారు. ఆ పిల్లల పేర్లు తన గ్రామంలో కాకుండా తన అత్తగారి గ్రామంలో, అత్తగారి రేషన్కార్డులో నమోదయ్యాయి! మరో ఉదాహరణలో భార్యాభర్తలు
వరుస బదిలీలతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురై కామారెడ్డి జిల్లా బాన్సువాడలో ఓ ప్రభుత్వాధికారి గుండెపోటుతో మృతిచెందాడు. తోటి ఉద్యోగులు తెలిపిన ప్రకారం నాలుగు రోజుల క్రితం తహసీల్దార్ల బదిలీలలో బాన్సువాడ ఆర�
‘తానూ నేనూ మొయిలూ మిన్ను.. తానూ నేనూ కలువా కొలనూ’ ఆ మధ్య వచ్చిన ఓ సినిమాలోని ప్రేమ గీతం ఇది. భార్యాభర్తల అనుబంధానికి అర్థం చెప్పే పాట. అంత చక్కని బంధం ముడి పడాలంటే ఇద్దరు వ్యక్తుల మధ్య ఎంతో జరగాలి. మూడు గంటల్
జార్ఖండ్లోని హజారీబాగ్ జిల్లాలో భార్యాభర్తల ఘర్షణ ఐదుగురి ప్రాణాలు తీసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, బిష్ణుగఢ్ సమీపంలోని చర్హిలో సుందర్ కుర్మలి (27) తన భార్య రూపా దేవితో ఘర్షణ పడ్డారు.
భార్యాభర్తల గొడవలో కాంగ్రెస్ నాయకులు తలదూర్చి భర్తపై దాడి చేయడంతో మనస్తాపంతో ఓ వ్యక్తి ఆత్మహత్యకు యత్నించాడు. ఈ ఘటన ములుగు జిల్లా కేంద్రం సమీపంలోని మల్లంపల్లిలో బుధవారం చో టుచేసుకున్నది. బాధితుడితోపా
మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం మేచరాజుపల్లి శివారు పెద్దతండాకు చెందిన బానోత్ నీలమ్మ (36)తో అదే తండాకు చెందిన బానోత్ వీరన్నతో వివాహేతర సంబంధం కొనసాగుతున్నది. ఈ విషయంలో భార్యాభర్తలకు గొడవలు జరుగగ