తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. కొవిడ్ నిబంధనల మధ్య భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. నిన్న శ్రీవారిని 27,895 మంది భక్తులు దర్శించుకోగా 13,631 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. భక్�
అమరావతి : తిరుమలలోని శ్రీవారిని దర్శించుకునేందుకు దేశంలోని పలు నలుమూలల నుంచి భక్తులు తరలివస్తున్నారు. నిన్న 33,971 మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. 11, 356 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారని �
తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. కొవిడ్ నిబంధనల మధ్య భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. నిన్న 35,333 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. 12,252 మంది తలనీలాలు సమ�
అమరావతి : తిరుమలలో నిన్న శ్రీవారిని 23,744 మంది భక్తులు దర్శనం చేసుకున్నారని టీటీడీ అధికారులు వెల్లడించారు. 12,017 మంది తలనీలాలు సమర్పించుకోగా కానుకల రూపేణా హుండీ ఆదాయం రూ. 2. 50కోట్లు వచ్చిందని వివరించారు. కొవిడ్
బీబీనగర్ : మండల పరిధిలోని పడమటిసోమారం గ్రామంలో గల లింగబసవేశ్వరస్వామి హుండీ లెక్కింపును కార్యనిర్వహన అధికారి వెంకట్రెడ్డి, ఈఓ నరేందర్రెడ్డి, దేవస్థాన చైర్మన్ వాకిటి బస్వారెడ్డి ఆధ్వర్యంలో మంగళవార�
తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానానికి శుక్రవారం రూ. 2. 75 కోట్లు హుండీ ఆదాయం వచ్చిందని టీటీడీ అధికారులు వెల్లడించారు. నిన్న ఒక్కరోజే 29, 692 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా 14,916 మంది భక్తులు తలనీలాలు సమర్పిం�
తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానానికి గురువారం రూ. 3.45 కోట్లు హుండీ ఆదాయం వచ్చిందని టీటీడీ అధికారులు వెల్లడించారు. నిన్న ఒక్కరోజే 32, 613 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా 15,639 మంది తలనీలాలు సమర్పించుకున్నార�
తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానానికి రూ.2.45 కోట్లు హుండీ రూపేణా ఆదాయం వచ్చిందని టీటీడీ అధికారులు వెల్లడించారు. నిన్న ఒక్కరోజే 31,523 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా 14,692 మంది తలనీలాలు సమర్పించుకున్నారని �
అమరావతి : నూతన సంవత్సరం తొలిరోజున తిరుమల తిరుపతి దేవస్థానానినికి రూ. 2. 15 కోట్లు కానుకల రూపేణా ఆదాయం వచ్చింది . శనివారం ఉదయం నుంచి రాత్రి వరకు 36, 560 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. వీరిలో సినీ, రాజకీయ
కడ్తాల్ : మండల పరిధిలోని మైసిగండి మైసమ్మతల్లి ఆలయానికి సంబంధించిన హుండీ ఆదాయాన్ని శుక్రవారం జిల్లా దేవాదాయశాఖ అధికారులు లెక్కించారు. దేవాదాయశాఖ జిల్లా సహాయ కమిషనర్ భాస్కర్, ఇన్స్పెక్టర్ ప్రణీత్�
తిరుమల : తిరుమలలో శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు తరలివస్తున్నారు. నిన్న 31,815 మంది భక్తులు శ్రీ వారిని దర్శించుకున్నారని టీటీడీ అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా కానుకల రూపేణా స�
వికారాబాద్ : అనంతపద్మనాభస్వామి కార్తీకమాసం పెద్ద జాతర ముగియడంతో స్వామివారి హుండిని మంగళవారం లెక్కించారు. 28రోజుల పాటు ఆలయంలో జాతర ఘనంగా జరిగింది. జాతరలో భక్తులు తమ తమ కానుకలను హుండీలో వేసి వారి వారి మొక్
ఎర్రుపాలెం: తెలంగాణ చిన్నతిరుపతిగా పేరుగాంచిన జమలాపురం శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో మంగళవారం హుండీ లెక్కింపు నిర్వహించారు. భక్తుల కానుకలు, మొక్కుబడులు లెక్కించగా రూ.40,70,859 వచ్చినట్లు ఆలయ కార్యనిర్వహణ అధ�
బాసర : నిర్మల్ జిల్లా బాసర శ్రీ సరస్వతీ అమ్మవారికి భక్తులు సమర్పించిన హుండీ కానుకలను గురువారం లెక్కించారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన ఈ లెక్కింపు సాయంత్రం వరకు కొనసాగింది. హుండీ లెక్కింపులో అమ్మవారికి నగద�