శ్రీవారి హుండీ | ఆంధ్రప్రదేశ్లో కరోనా ప్రభావం తగ్గడంతో తిరుమల శ్రీవారి ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. ఈ నేపథ్యంలో నిన్న ఒక్కరోజే శ్రీవారి హుండీకి భారీగా ఆదాయం సమకూరింది.
హుండీ లెక్కింపు | శ్రీశైల మల్లికార్జునస్వామి, భ్రమరాంబికా అమ్మవార్ల హుండీలను శుక్రవారం ఉదయం లెక్కించారు. 10 రోజులకుగాను రూ. కోటి 82 లక్షల ఆదాయం వచ్చినట్లు ఈఓ కేఎస్ రామారావు తెలిపారు.
తిరుమల : తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి హుండీ ఆదాయం రికార్డు స్థాయిలో సమకూరింది. కొవిడ్-19 ఆంక్షలతో పరిమిత సంఖ్యలో భక్తులను స్వామి వారి దర్శనానికి అనుమతిస్తున్నా ఇవాళ స్వామి వారిహుండీ ద్వారా ర