విజయ్సేతుపతి, మాధవన్ కథానాయకులుగా తమిళంలో రూపొందిన ‘విక్రమ్వేద’ చిత్రం కమర్షియల్గా పెద్ద విజయాన్ని సొంతం చేసుకున్నది. తాజాగా ఈ చిత్రం బాలీవుడ్లో రీమేక్ కాబోతున్నది. ఇందులో హృతిక్రోషన్, సైఫ్అ�
ఇటీవలి కాలంలో సౌత్ సినిమాలపై బాలీవుడ్ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇక్కడ మంచి విజయం సాధించిన సినిమాలను హిందీలో రీమేక్ చేస్తూ సక్సెస్ సాధిస్తున్నారు. ఎప్పటి నుండో విక్రమ్ వేద రీమేక్పై ఇటు తెలుగ�
భారతీయ వెండితెరపై మునుపెన్నడూ చూడని యాక్షన్ బొనాంజాకు రంగం సిద్ధమవుతోంది. హృతిక్రోషన్ కథానాయకుడిగా సిద్ధార్థ్ ఆనంద్ (‘వార్’ ఫేమ్) దర్శకత్వంలో తొలి భారతీయ ఏరియల్ యాక్షన్ మూవీకి సన్నాహాలు జరు
బుట్టబొమ్మ పూజాహెగ్డే పట్టిందల్లా బంగారమవుతోంది. వరుస విజయాలు పలకరించడంతో ఈ అమ్మడి కెరీర్ పతాకస్థాయిలో దూసుకుపోతోంది. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఆరు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉందీ భామ. ప్రస్తుతం తాను
కరోనా కరాళ నృత్యం చేస్తున్న నేపథ్యంలో సినిమా షూటింగ్స్ అన్నీ స్తంభించిన సంగతి తెలిసిందే. దీంతో సినీ కార్మికులకు పూట గడవడం కష్టంగా మారింది. పరిస్థితి తెలుసుకున్న ప్రముఖులు వారికి అండగా నిలుస
జోధా అక్బర్| బాలీవుడ్ ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ నితిన్ దేశాయ్కి చెందిన ఎన్డీ ఫిల్మ్ స్టూడియోలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. దీంతో 2008లో హృతిక్ రోషన్, ఐశ్వర్యా రాయ్ కాంబినేషన్లో వచ్చిన హిట్ మూవీ '�
తమిళ్ సూపర్ హిట్ ప్రాజెక్టు విక్రమ్ వేధ. ఈ మూవీ హిందీలో రీమేక్ అవుతుండగా.. బాలీవుడ్ స్టార్ హీరోలు అమీర్ఖాన్, సైఫ్ అలీఖాన్ హిందీ వెర్షన్ లో నటించాల్సి ఉంది.
ముంబై : తమిళ మూవీ విక్రమ్ వేధ హిందీ రీమేక్లో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్, సైఫ్ అలీఖాన్లు తలపడనున్నారు. ఈ మూవీలో హృతిక్ గ్యాంగ్స్టర్గా కనిపించనుండగా, సైఫ్ పోలీస్ అధికారి పాత్రలో అలరించ�
డార్లింగ్ ప్రభాస్ ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఆయన నటించిన రాధే శ్యామ్ చిత్రం జూలై 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ప్రభాస్ నటిస్తున్న సలార్, ఆదిపురుష్ చిత్రాలు వచ్చ�
చచ్చిపోయిన హీరో బతికి రావడం ఏంటి అనుకుంటున్నారా..? నిజంగా అయితే అది జరగదు కానీ సినిమాల్లో అయితే జరుగుతుంది కదా. అక్కడంతా చావు పుట్టుకలు స్క్రిప్ట్ రాసిన దర్శకుడి చేతుల్లోనే ఉంటాయి. అందుకే ఇప్పుడు కూడా ఓ స�