Gulmarg Hotel On Fire | జమ్ముకశ్మీర్లోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన గుల్మార్గ్లోని ఒక హోటల్లో బుధవారం అగ్ని ప్రమాదం జరిగింది. పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. దీంతో స్నో బాల్స్ విసిరి మంటలు ఆర్పేందుకు స్థానికులు ప్�
Hotel as Home | ఒక కుటుంబం బస చేస్తున్న లగ్జరీ హోటల్ గదిని తమ ఇంటిగా మార్చుకున్నది. (Hotel as Home) రోజుకు సుమారు రూ.11,000 చెల్లిస్తూ ఏడు నెలలకుపైగా అక్కడే ఉంటున్నది. నీరు, కరెంట్, కారు పార్కింగ్ వంటి అదనపు ఖర్చులు లేకపోవడంత�
NRI Couple Killed In Fire Accident | విదేశాల్లో స్థిరపడిన ఎన్నారై జంటకు తర్వలో పెళ్లి జరుగనున్నది. ఒక వివాహ వేడుక కోసం భారత్ వచ్చిన వారిద్దరిని విధి దూరం చేసింది. విమానం ఆలస్యం వల్ల హోటల్లో బస చేయగా అక్కడ జరిగిన అగ్రిప్రమాదం
Woman Stabs Husband | పెళ్లైన మరునాడు భర్త ప్రైవేట్ భాగాలపై భార్య కత్తితో దాడి చేసింది (Woman Stabs Husband). తీవ్రంగా గాయపడిన ఆ వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
పని చేస్తున్న హోటల్ తనదేనంటూ నకిలీ ధ్రువపత్రాలు సృష్టించి జాతీయ బ్యాంకులో లోన్ తీసుకున్న ఓ మహిళపై ఎల్బీనగర్ పీఎస్లో కేసు నమోదైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
అమెరికా నుంచి వచ్చిన మా కొడుకు-కోడలు ఓ హోటల్ నుంచి బిర్యానీ తెప్పించారు. రాత్రి పూట ఆవురావురుమంటూ లొట్టలేసుకుంటూ ఆరగించారు. తెల్లవారేసరికి వాంతులు, విరేచనాలతో తీవ్ర ఇబ్బంది పడ్డారు. ఆస్పత్రికి వెళ్లగా
మీరు చదివింది నిజమే! ఈ హోటల్లో ఒక్క రాత్రి బసకు రూ.82,53,955 చెల్లించాల్సిందే. ఈ రిసార్ట్లోకి అడుగుపెట్టగానే గాజు గోడల మధ్య జాలువారే నీళ్లు, ఎగిసిపడుతున్న మంటలు సరికొత్త అనుభూతిని ఇస్తాయి. బెలాజియో శైలి ఫౌంట�
Somalia | సోమాలియాలో (Somalia) ఉగ్రవాదులు ఘాతుకానికి పాల్పడ్డారు. రాధాని మొదగిషుకు 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న కిస్మయో నగరంలోని ఓ హోటల్పై ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు.
Sky Cruise Plane | స్కై క్రూయిజ్.. ఆకాశంలో ఎగిరే షిప్! వినేందుకు వింతగా ఉన్నా నిజం. ఆకాశంలో చక్కర్లు కొట్టే ఓ అంతరిక్ష నౌకలోకి భూమి మీది నుంచి అతిథులను తీసుకెళ్తారు. విందులు ఆరగించాక.. మళ్లీ వెనక్కి తీసుకొస్తారు. విం
సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో జల్సా ముసుగులో అసాంఘిక కార్యకలాపాలు జరుగకుండా సైబరాబాద్ పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర కఠిన చర్యలు తీసుకుంటున్నారు
ముంబై: మహారాష్ట్రలోని అధికార పార్టీ శివసేన తన ఎమ్మెల్యేను హోటల్కు తరలించింది. సోమవారం రాత్రి రెండు లగ్జరీ బస్సులలో గుర్తు తెలియని రిసార్ట్కు తీసుకెళ్లింది. దీనికి ముందు శివసేన చీఫ్, మహారాష్ట్ర సీఎం ఉ
తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూర్కు చెందిన హోటల్ యజమానిని రూ 80 లక్షలకు మోసం చేసిన నిందితుడిని సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సీసీబీ) పోలీసులు అరెస్ట్ చేశారు.