తెలంగాణలో లోక్సభ ఎన్నికల ప్రచారం శనివారం సాయంత్రంతో ముగియనున్నది. నిబంధనల ప్రకారం పోలింగ్కు 48 గంటల ముందే ప్రచారపర్వాన్ని ముగించాల్సి ఉండటంతో రాష్ట్రంలోని 13 నియోజకవర్గాల్లో శనివారం సాయంత్రం 4 గంటలకు, �
హోం ఓటింగ్ ప్రక్రియను చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో పకడ్బందీగా నిర్వహిస్తున్నామని రంగారెడ్డి జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ శశాంక తెలిపారు. శనివారం రాజేంద్రనగర్ అసెంబ్లీ ని
పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘం కల్పించిన హోం ఓటింగ్ సౌకర్యంలో భాగంగా శనివారం వరకు నల్లగొండ జిల్లాలో 1300 మంది హోం ఓటింగ్ ను వినియోగించుకున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ దాస�
లోక్సభ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ప్రారంభమైంది. ఇంటి నుంచి ఓటు వేసే ప్రక్రియ శుక్రవారం ఆరంభమైంది. వృద్ధులు, దివ్యాంగులు పోలింగ్ కేంద్రాలకు వెళ్లే అవసరం లేకుండా, ఇంటి నుంచే ఓటు వేసే అవకాశాన్ని ఎన్నిక
లోక్సభ ఎన్నికల్లో శతాధిక వృద్ధురాలు ఇంటి వద్ద ఓటు హక్కును వినియోగించుకున్నది. హోం ఓటింగ్లో భాగంగా వరంగల్లోని దేశాయిపేట రోడ్ బృందావన్కాలనీకి చెందిన 108 ఏళ్ల సమ్మక్క తన ఇంట్లో పోలింగ్ అధికారులు,
ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు 85 ఏళ్లు పైబడిన వృద్ధులు, దివ్యాంగులు, వయసురీత్యా ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ పోలింగ్ కేంద్రానికి రాలేని వారి కోసం ‘హోం ఓటింగ్' కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
ఎన్నికల సిబ్బంది నేడు, రేపు హోం ఓటింగ్ నిర్వహించనున్నారు. హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో 121 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇందులో 86 మంది సీనియర్స్ సిటిజన్స్, 35 మంది దివ్యాంగులు ఉన్నారు.
పోలింగ్ కేంద్రాలకు రాలేని పరిస్థితిలో ఉన్న వృ ద్ధులు, దివ్యాంగులు ఓటు హక్కును వినియోగించుకోలేక పోతుండడం.. పోలింగ్ శాతం పై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నది. ఈ నేపథ్యంలో లోక్సభ ఎన్నికల్లో పోలింగ్ శాతాన్�
పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా పోస్టల్ బ్యాలెట్, హోమ్ ఓటింగ్ ప్రక్రియను చేపట్టాలని రంగారెడ్డి కలెక్టర్ శశాంక అధికారులకు సూచించారు. బుధవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ భవనంలోని సమావేశ మందిరంల�
ఇంటి వద్ద ఓటు వేసే అర్హత వయస్సును 80 ఏండ్ల నుంచి 85 ఏండ్లకు కేంద్ర ప్రభుత్వం పెంచింది. వచ్చే లోక్సభ ఎన్నికల నుంచి ఈ నిబంధన అమల్లోకి వస్తుందని ఎన్నికల సంఘం తెలిపింది.