Home Ministry | తెలుగు రాష్ట్రాల విభజన సమస్యలపై ఈ నెల 23న కేంద్ర హోంశాఖ సమావేశం నిర్వహించనున్నది. హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా నేతృత్వంలో భేటీ జరుగనున్నది. ఈ మేరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సమాచారం పంపిన
సోనాలీ వ్యక్తిగత సహాయకుడు సుధీర్ సాంగ్వాన్ ఆమెపై లైంగిక దాడి జరిపి హత్య చేశాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు. తన తల్లి మరణంపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని సోనాలీ చిన్న కుమార్తె డిమాండ్ చేసింది.
కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఏర్పాటుచేసిన త్రిసభ్య కమిటీ రేపు తొలి సమావేశం కానున్నది. ఈ సమావేశం ఉదయం 11 గంటలకు వర్చువల్గా జరుగనున్నది. త్రిసభ్య కమిటీ భేటీకి ముందే ఏపీకి ప్రత్యేక హోదా అంశం తొలగింపుపై ఏపీలో అగ�
న్యూఢిల్లీ: నిఘా డేటా తొలగింపునకు సంబంధించి అఫిడవిట్ను దాఖలు చేయాలని కేంద్ర హోంమంత్రిత్వ శాఖను, కేంద్ర సమాచార కమిషన్ (సీఐసీ) కోరింది. నాలుగు వారాల్లో దీనిని సమర్పించాలని పేర్కొంది. కేంద్ర హోంమంత్రిత్వ �
న్యూఢిల్లీ: విదేశీ నిధులపై ఆధారపడే ఎన్జీవోలకు కేంద్రం జలక్ ఇచ్చింది. దేశ వ్యాప్తంగా సుమారు 12 వేలకు పైగా ఎన్జీవోలు ఎఫ్సీఆర్ఏ లైసెన్సును కోల్పోయాయి. వాటిల్లో ఆక్స్ఫామ్ ఇండియా ట్రస్ట్, జామియా మిల�
ఆఫ్ఘనిస్థాన్ నుంచి వచ్చే అందరికీ ఈ-వీసా( e-Visa )లు తప్పనిసరి అని బుధవారం కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. ఇక గతంలో ఇండియన్ వీసాలు పొంది ఇప్పుడు మన దేశంలోని లేని ఆఫ్ఘన్ల వీసాలన్నింటినీ రద్దు చేసి�
దేశవ్యాప్తంగా నేషనల్ రిజిస్టర్ ఆఫ్ ఇండియన్ సిటిజెన్స్ ( NRC ) సిద్ధం చేయడంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కేంద్ర హోంశాఖ మంగళవారం లోక్సభకు చెప్పింది. పౌరసత్వ సవరణ చట్టం లేదా సీఏఏకి నిబ