తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యామండలి వెలువరించిన వార్షిక క్యాలెండర్ మేరకు ప్రైవేటు కాలేజీలకు సెలవులు ప్రకటించేలా ఉత్తర్వులు ఇవ్వాలంటూ బందెల క్రాంతికుమార్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు.
బ్యాంకులకు సెలవు రోజును ఎంచుకుని భద్రతా సిబ్బంది లేని ఏటీఎంలను లక్ష్యంగా చేసుకుని కొత్త తరహ దొంగతనాలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర దొంగలను తిరుమలగిరి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
TTD | వేసవిలో తిరుమలను దర్శించుకునే భక్తులకు టీటీడీ గుడ్న్యూస్ తెలిపింది. తిరుమలలో భక్తుల రద్ధీ అధికంగా ఉండే ప్రాంతాల్లో చలువ పెయింట్ వేయాలని సంబంధిత అధికారులను
అదనపు ఈవో ఆదేశించారు.
CM Revanth Reddy | సీఎం రేవంత్ రెడ్డి.. ఈ పేరు వింటేనే రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. మార్పు కోసం ఆశపడి అధికారం కట్టబెడితే.. గద్దెనెక్కిన తర్వాత హామీలను తుంగలో తొక్కి, ప్ర�
వచ్చే సంవత్సరానికి సంబంధించిన సాధారణ, ఐచ్ఛిక సెలవుల జాబితాను ప్రభుత్వం విడుదల చేసింది. 2025లో మొత్తం 27 సాధారణ, 23 ఐచ్ఛిక సెలవులు ఉన్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి శనివారం జారీ చేసిన ఉత్తర్వులో
TG Holidays | వచ్చే ఏడాది (2025)కి సంబంధించిన సెలవుల జాబితాను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. 2025లో 27 సాధారణ సెలవులు, 25 ఐచ్ఛిక సెలవులు ఉండనున్నాయి. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు.
దేశీయ స్టాక్ మార్కెట్లలో మరో కొత్త సంవత్సరం మొదలైంది. దీపావళి పండుగను పురస్కరించుకొని శుక్రవారం సాయంత్రం అటు బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ), ఇటు నేషనల్ స్టాక్ ఎక్సేంజీ (ఎన్ఎస్ఈ)ల్లో నిర్వహించిన �
Meesho | ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ మీషో ఉద్యోగలుకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. తొమ్మిదిరోజుల పాటు వేతనంతో కూడిన సెలవులు ఇస్తున్నట్లు ప్రకటించింది. ఏ పని లేకుండా సెలవులను ఎంజాయ్ చేయవచ్చని చెప్పింది.
Dussehra Holidays | దసరా సెలవులపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 3వ తేదీ నుంచి 13వ తేదీ వరకు దసరా సెలవులను ప్రకటించింది. ముందుగా ఈ నెల 4వ తేదీ నుంచి సెలవులు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే విద్యార�
రాష్ట్రంలోని పాఠశాల విద్యార్థులకు గుడ్ న్యూస్. వరుసగా 13 రోజులు సెలవులు రాబోతున్నాయి. అక్టోబర్ 2 నుంచి 14వ తేదీ వరకు బడులకు దసరా సెలవులు ప్రకటించారు. గాంధీ జయంతి మొదలు..
Telangana | భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం సెలవు ప్రకటించింది. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు తప్పనిసరిగా సెలవు ఇవ్వాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. �
Special Trains | ఈ వారాంతంలో వరుస సెలవుల నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని తెలుగు రాష్ట్రాల మధ్య ఎనిమిది ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు శుక్రవారం ప్రకటిం�
Summer Holidays | పాఠశాల విద్యార్థులకు ఏపీ విద్యాశాఖ గుడ్న్యూస్ చెప్పింది. ఈ నెల 24వ తేదీ నుంచి రాష్ట్రంలోని అన్ని స్కూళ్లకు వేసవి సెలవులు ఇస్తూ నిర్ణయం తీసుకుంది. జూన్ 11వ తేదీ వరకు ఈ సెలవులు కొనసాగుతాయని తెలిపిం