TG Holidays | వచ్చే ఏడాది (2025)కి సంబంధించిన సెలవుల జాబితాను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. 2025లో 27 సాధారణ సెలవులు, 25 ఐచ్ఛిక సెలవులు ఉండనున్నాయి. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు.
దేశీయ స్టాక్ మార్కెట్లలో మరో కొత్త సంవత్సరం మొదలైంది. దీపావళి పండుగను పురస్కరించుకొని శుక్రవారం సాయంత్రం అటు బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ), ఇటు నేషనల్ స్టాక్ ఎక్సేంజీ (ఎన్ఎస్ఈ)ల్లో నిర్వహించిన �
Meesho | ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ మీషో ఉద్యోగలుకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. తొమ్మిదిరోజుల పాటు వేతనంతో కూడిన సెలవులు ఇస్తున్నట్లు ప్రకటించింది. ఏ పని లేకుండా సెలవులను ఎంజాయ్ చేయవచ్చని చెప్పింది.
Dussehra Holidays | దసరా సెలవులపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 3వ తేదీ నుంచి 13వ తేదీ వరకు దసరా సెలవులను ప్రకటించింది. ముందుగా ఈ నెల 4వ తేదీ నుంచి సెలవులు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే విద్యార�
రాష్ట్రంలోని పాఠశాల విద్యార్థులకు గుడ్ న్యూస్. వరుసగా 13 రోజులు సెలవులు రాబోతున్నాయి. అక్టోబర్ 2 నుంచి 14వ తేదీ వరకు బడులకు దసరా సెలవులు ప్రకటించారు. గాంధీ జయంతి మొదలు..
Telangana | భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం సెలవు ప్రకటించింది. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు తప్పనిసరిగా సెలవు ఇవ్వాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. �
Special Trains | ఈ వారాంతంలో వరుస సెలవుల నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని తెలుగు రాష్ట్రాల మధ్య ఎనిమిది ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు శుక్రవారం ప్రకటిం�
Summer Holidays | పాఠశాల విద్యార్థులకు ఏపీ విద్యాశాఖ గుడ్న్యూస్ చెప్పింది. ఈ నెల 24వ తేదీ నుంచి రాష్ట్రంలోని అన్ని స్కూళ్లకు వేసవి సెలవులు ఇస్తూ నిర్ణయం తీసుకుంది. జూన్ 11వ తేదీ వరకు ఈ సెలవులు కొనసాగుతాయని తెలిపిం
హైదరాబాద్ (Hyderabad) జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలకు మూడు రోజులపాటు సెలవులను ప్రభుత్వం రద్దు చేసింది. ఈ నెల 8, 9, 10 తేదీల్లో సెలవులను రద్దు చేస్తు జిల్లా కలెక్టర్ అనుదీప్ ఉత్తర్వులు జారీచేశారు.
మేడారం మహా జాతర (Medaram) మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. ప్రతి రెండేండ్లకోసారి జరిగే ఈ గిరిజన పండుగకు సుమారు రెండు కోట్ల మంది తరలి రానున్నారు. వనదేవతలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకోనున్నారు.
Sankranthi Holidays | ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సంక్రాంతి సెలవులను మరో మూడు రోజుల పాటు పొడిగించింది. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో ఈ నెల 22వ తేదీన సోమవారం పాఠశాలలు పునః ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు పాఠశాల విద్య�
సంక్రాంతి పండుగ నేపథ్యంలో హైదరాబాద్-విజయవాడ 65వ నంబర్ జాతీయ రహదారి (NH 65) రద్దీగా మారింది. నేటి నుంచి 17 వరకు విద్యా సంస్థలకు సెలవు ప్రకటించడంతో హైదరాబాద్ నగరవాసులు సొంతూళ్ల బాటపట్టారు.
దేశ రాజధాని ఢిల్లీలో (Delhi) స్కూళ్లకు శీతాకాల సెలవులను ప్రభుత్వం మరో ఐదురోజులు పొడిగించింది. చలితీవ్రత తగ్గకపోవడం, చల్లని గాలులు వీస్తుండటంతో నర్సరీ నుంచి ఐదో తరగతి వరకు సెలవులను (Holidays) ఈ నెల 12 వరకు వరకు పొడిగి
Sankranti Holidays | రాష్ట్రంలోని విద్యార్థులకు తెలంగాణ సర్కార్ (telangana govt) గుడ్ న్యూస్ చెప్పింది. సంక్రాంతి (Sankranti) పర్వదినాన్ని పురస్కరించుకొని ఆరు రోజులు సెలవులు (Sankranti Holidays) ప్రకటించింది.