హాకీ ప్రపంచకప్లో సెమీస్ చేరడంలో విఫలమైన భారత హాకీ జట్టు వర్గీకరణ మ్యాచ్లో పోరాడి ఓడింది. ఏడో స్థానం కోసం జరిగిన పోరులో భారత్.. బెల్జియం చేతిలో ఓడి 8వ స్థానంతో టోర్నీని ముగించింది. పెనాల్టీ షూటౌట్ ద్వ�
ఐదు దశాబ్దాలుగా హాకీ ప్రపంచకప్లో అందని ద్రాక్షగా ఊరిస్తున్న ట్రోఫీ కల మరోసారి నెరవేరలేదు. ఈసారైనా మన ప్లేయర్లు టైటిల్ కరువు తీరుస్తారని ఆశించిన భారత హాకీ అభిమానులకు మళ్లీ నిరాశే ఎదురైంది.
పురుషుల హాకీ ప్రపంచకప్లో భారత్కు మళ్లీ నిరాశే. మెగా టోర్నీలో ఐదు దశాబ్దాల తర్వాత చాంపియన్గా నిలవాలని ఆశించిన జట్టు పోరాటం సెమీఫైనల్ చేరకుండానే ముగిసింది. శనివారం కచ్చితంగా నెగ్గాల్సిన రెండో రౌండ్
చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్పై భారత హాకీ జట్టు మరోసారి ఆధిపత్యాన్ని చాటుకుంది. దశాబ్దకాలంగా దాయాదిపై ఉన్న అజేయ రికార్డును కొనసాగిస్తూ హాకీ ప్రపంచకప్లో ముందంజ వేసింది. ఈ టోర్నీలో 16 ఏండ్ల సుదీర్ఘ విరామ
హాకీ ప్రపంచకప్ను విజయంతో ఆరంభించిన భారత్కు రెండో పోరులో చుక్కెదురైంది. ఈ టోర్నీలో 32 ఏండ్లుగా ఇంగ్లండ్పై నెగ్గని భారత్.. తాజా ఎడిషన్లోనూ ఆ గండాన్ని అధిగమించలేకపోయింది.
హాకీ ప్రపంచకప్లో టైటిల్ వేటను భారత మహిళల జట్టు డ్రాతో ఆరంభించింది. పూల్-డీలో భాగంగా ఆదివారం ఇక్కడ ఉత్కంఠగా జరిగిన మ్యాచ్లో భారత్.. చైనాతో పోరును 2-2తో డ్రాగా ముగించింది.
భారత హాకీ జట్టు ఆటగాళ్లు ధరించే జెర్సీ రంగు మారింది. సంప్రదాయక నీలం రంగును కాదని వచ్చే నెలలో నెదర్లాండ్స్, బెల్జియంలో జరుగబోయే హాకీ ప్రపంచకప్ కోసం హాకీ ఇండియా (హెచ్ఐ) విడుదల చేసిన జెర్సీ కాషాయం రంగులోక
గచ్చిబౌలి స్టేడియం వేదికగా జరుగుతున్న ప్రతిష్టాత్మక హాకీ వరల్డ్కప్ క్వాలిఫయర్స్ టోర్నీలో ఆతిథ్య భారత మహిళల జట్టు అదిరిపోయే బోణీ కొట్టింది. ఆదివారం జరిగిన గ్రూపు-బీ తొలి పోరులో భారత్ 4-0 తేడాతో ఉరుగ్�
హైదరాబాద్, ఆట ప్రతినిధి: హైదరాబాద్ మరో మేజర్ అంతర్జాతీయ క్రీడాటోర్నీకి ఆతిథ్యమివ్వబోతున్నది. ఈనెల 8 నుంచి గచ్చిబౌలి వేదికగా రాష్ట్ర క్రీడాశాఖ, సాట్స్ ఆధ్వర్యంలో ఎఫ్ఐహెచ్ మహిళల ప్రపంచకప్ క్వాలిఫ�
హైదరాబాద్ మరో అంతర్జాతీయ క్రీడాటోర్నీకి వేదిక కాబోతున్నది. అంతర్జాతీయ హాకీ సమాఖ్య(ఎఫ్ఐహెచ్) ఆధ్వర్యంలో గచ్చిబౌలి స్టేడియం వేదికగా మహిళల హాకీ వరల్డ్కప్ క్వాలిఫయర్స్ టోర్నీ జరుగనుంది.
హైదరాబాద్ మహానగరం మరో ప్రతిష్టాత్మక క్రీడాటోర్నీకి వేదిక కాబోతున్నది. వచ్చే ఏడాది మార్చిలో జరుగబోయే ఎఫ్ఐహెచ్ ఉమెన్స్ హాకీ వరల్డ్ కప్ క్వాలిఫయర్స్కు హైదరాబాద్ ఆతిథ్యమివ్వబోతున్నది.