హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో ఏర్పాటు మెదక్ జిల్లాలో మరో మూడు చోట్ల నిర్మాణం వడియారం, పరికిబండ,మనోహరాబాద్లో కొనసాగుతున్న పనులు త్వరలో ప్రారంభించేందుకు చర్యలు నేడు వడియారం పార్కును సందర్శించనున్న అటవీశాఖ ప�
Sunday funday | గత కొంతకాలంగా నగరవాసులను అలరిస్తున్న సండే ఫండే కార్యక్రమంపై ఒమిక్రాన్ ఎఫెక్ట్ పడింది. ప్రతి ఆదివారం ట్యాంక్బండ్, చార్మినార్ వద్ద నిర్వహిస్తున్న సండే ఫండే, ఏక్ శామ్
మెహిదీపట్నం : చల్లని సాయంకాలం…కుతుబ్ షాహి టూంబ్స్ బ్యాక్ డ్రాప్లో అద్బుతమైన పాశ్చత్య సంగీతం.. నగర వాసులను ఓలలాండించింది. ఆదివారం సాయంత్రం నుంచి రాత్రి వరకు గోల్కొండ సెవన్ టూంబ్స్లో ఉన్న ఓపెన్ హం
Uppal Bhagayat | జంటనగరాలు, శివారు ప్రాంతాల డెవలపర్స్, బిల్డర్లు, చిన్న, పెద్ద రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారి కోరిక మేరకు మరోసారి ఉప్పల్ భగాయత్ ప్రీబిడ్ మీటింగ్ నిర్వహించాలని హెచ్ఎండీఏ నిర్ణయించింది. ఈ నెల
వాహనాల సంఖ్యను 56.8% పెంచే లక్ష్యం వాహన వేగం సైతం 35.8 కి.మీ. (గంటకు) ఉమ్టాతో కలిసి ప్రతిపాదనలు రూపొందిస్తున్న హెచ్ఎండీఏ ప్రస్తుతం నగరంలో ప్రజా రవాణా వ్యవస్థలైన బస్సులు, రైళ్లు, మెట్రో లాంటి వాహనాలు 32 శాతం ఉండగా
సిటీబ్యూరో, నవంబరు 7(నమస్తే తెలంగాణ): హైదరాబాద్ మహా నగరంలో మెరుగైన మౌలిక వసతులను కల్పించేందుకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్తో పాటు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ సంస్థ
కోర్టు కేసులను త్వరగా తేల్చాలి ఫారెస్ట్ భూములను హెచ్ఎండీఏకు అప్పగించాలి వక్ఫ్బోర్డు భూములకు శాశ్వత పరిష్కారం చూపాలని వినతి దుండిగల్, అక్టోబర్ 30: ఏండ్ల తరబడి కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో నెలకొన్
ఓఆర్ఆర్ బఫర్ జోన్లో నిర్మాణాలకు అస్కారం లేదు! సర్వీసు రోడ్డు నుంచి 15 మీటర్లు గ్రీనరీకి వదలాల్సిందే తాత్కాలిక, శాశ్వత నిర్మాణాలు చేపడితే చర్యలు భూముల యాజమానులకు హెచ్ఎండీఏ హెచ్చరిక క్షేత్ర స్థాయిలో
ఖైరతాబాద్ : తెలంగాణ ఆడపడుచులు భక్తి శ్రద్దలతో జరుపుకునే బతుకమ్మకు జీహెచ్ఎంసీ ఏర్పాట్లు చేస్తున్నది. ప్రతి ఏడాది వేలాది మంది బతుకమ్మలను నిర్ణీత ఘాట్ల వద్ద నిమజ్జనం చేయడం ఆనవాయితీ. ఖైరతాబాద్ సర్కిల్�
సిటీబ్యూరో, సెప్టెంబర్ 29(నమస్తే తెలంగాణ): ఉప్పల్ భగాయత్ లే అవుట్లో అభివృద్ధి ఆరంభమైంది. ఒకప్పుడు మూసీ వెంబడి గడ్డి భూములుగా ఉన్న ప్రాంతమంతా ఇప్పుడు ఆకాశహార్మ్యాలకు కేంద్రంగా మారుతోంది. రామంతాపూర్ న�
Hmda | పర్యావరణ పరిరక్షణలో భాగంగా హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) గురువారం వరకు 70 వేల వినాయక మట్టి విగ్రహాలను పంపిణీ చేసింది.
గ్రేటర్లో హెచ్ఎండీఏ మట్టి గణపతుల పంపిణీ | పర్యావరణ పరిరక్షణ నేపథ్యంలో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) గ్రేటర్ పరిధిలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ చేపట్టింది. బుధవారం న�