నేడు కోకాపేట నియోపొలిస్ భూముల వేలం ఈ-వేలం ద్వారా ఆన్లైన్లో విక్రయం 49.94 ఎకరాలు..8 ప్లాట్లుగా విభజన బహుళ అంతస్థులు నిర్మించేలా చక్కటి వసతులు వేలంలో పాల్గొననున్న 60 మంది బిడ్డర్లు ప్రభుత్వ కనీస ధర ఎకరం రూ.25 క�
అనుమతులకు కలెక్టర్ నేతృత్వంలో కమిటీ టీఎస్బీపాస్ ద్వారా ఆన్లైన్లో అనుమతులు నిబంధనలు మారుస్తూ ఉత్తర్వులు జారీ జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏలకు వర్తించదు హైదరాబాద్, జూలై 12 ( నమస్తే తెలంగాణ) : ప్రభుత్వ, ప్రై
పలు రకాల మొక్కలతో సాగర తీరాన నర్సరీ.. ఇళ్లల్లో పెంచుకునేందుకు మొక్కల పెంపకం.. దోమల బెడదను తప్పించుకునేందుకు ప్రత్యేక మొక్కలు పట్టణ ప్రగతిలో పచ్చదనానికి హెచ్ఎండీఏ కృషి సిటీబ్యూరో, జూలై 6(నమస్తే తెలంగాణ): ప�
పచ్చదనం, ఉపశమనం కల్పించేలా ఏర్పాట్లు రూ.73.52 కోట్లతో 16 పార్కుల అభివృద్ధి మరో 15 చోట్ల చురుగ్గా పనులు సిటీబ్యూరో, జూలై 3 (నమస్తేతెలంగాణ): మనిషి జీవితంతో మమేకమయ్యే అటవీ సం పద అభివృద్ధికి ప్రభు త్వం వివిధ కార్యక్ర�
హైదరాబాద్ : అనుమానాస్పద మృతి కేసును నగరంలోని ఉప్పల్ పోలీసులు విజయవంతంగా చేధించారు. ఈ నెల 21న ఉప్పల్ శిల్పారామ వద్ద గల హెచ్ఎండీఏ లేఅవుట్లో కాలిన స్థితిలో ఓ మృతదేహం లభించింది. లేఅవుట్ సూపర్వైజర్ నరే
ఇది సర్కారు వారి రేటు ఎకరానికి వేలం ప్రారంభ ధర నిర్ణయించిన హెచ్ఎండీఏ మొత్తం 65 ఎకరాల్లో 13 ప్లాట్లకు ఈ-ఆక్షన్ కోకాపేటలో 8 ప్లాట్లు, ఖానామెట్లో మరో 5 నోటిఫికేషన్ జారీ చేసిన హెచ్ఎండీఏ, టీఎస్ఐఐసీ జూలై 13వ తే
నార్సింగి ఓఆర్ఆర్ నుంచి గౌరెల్లి ఓఆర్ఆర్ల మధ్య నిర్మాణం మంత్రి కేటీఆర్ ఆదేశాలతో ప్రతిపాదనలు రూ.350 కోట్లు వెచ్చించనున్న హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ మూసీ నది తీర ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు తెలంగాణ
సిటీబ్యూరో, మే 25 (నమస్తే తెలంగాణ): హెచ్ఎండీఏ విలువైన భూముల పరిరక్షణ కోసం పటిష్ట చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పురపాలక శాఖ కార్యదర్శి, హెచ్ఎండీఏ కమిషనర్ అర్వింద్కుమార్ అధికారులను ఆదేశించారు. మంగళవారం నగ
కోకాపేటలో భారీ లే అవుట్.. నార్సింగి వద్ద ఓఆర్ఆర్ ఇంటర్చేంజ్ క్షేత్ర స్థాయిలో పర్యవేక్షిస్తున్న అధికారులు సిటీబ్యూరో, మే 20(నమస్తే తెలంగాణ): లాక్డౌన్ సమయంలోనూ హైదరాబాద్ మెట్రో పాలిటన్ సంస్థ (హెచ్
ప్రతిరోజు 50 శాతం మంది ఉద్యోగులు వచ్చేలా ఆదేశాలు కొవిడ్ నేపథ్యంలో కార్యాలయంలో ప్రత్యేక ఏర్పాట్లు కరోనా వైరస్ తీవ్రత అధికంగా ఉన్న సమయంలోనూ ప్ర భుత్వ కార్యాలయాల్లో ప్రజలకు అవసరమైన సేవలను అందించేందుకు ప�