భారతదేశపు అతిపెద్ద బీ2బీ మెడికల్ ఉపకరణాల ట్రేడ్ ఫెయిర్ అయిన మెడీకాల్ మార్చి 17 నుంచి 19 వరకు హైదరాబాద్లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో అంతర్జాతీయ ప్రదర్శనను నిర్వహిస్తున్నది.
MP Ranjith Reddy | నగరంలోని మాదాపూర్ హెటెక్స్లో ఇండియన్ పౌల్ట్రీ ఎక్విప్మెంట్ మానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (IPEMA) ఆధ్వర్యంలో మాదాపూర్ హైటెక్స్ లో ఏర్పాటు చేసిన 14వ పౌల్ట్రీ ఇండియా ఎక్స్పోను చేవెళ్ల ఎంపీ
హైటెక్ సిటీలోని హైటెక్స్ ఎగ్జిబిషన్ కేంద్రంలో ఈనెల 23న నరెడ్కో తెలంగాణ ప్రాపర్టీ షో నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ అధ్యక్షులు బి.సునీల్ చంద్రారెడ్డి తెలిపారు.
మాదాపూర్లోని హైటెక్స్లో హైదరాబాద్ రన్నర్స్ సొసైటీ, ఎన్ఎండీసీ హైదరాబాద్ మారథాన్ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘మారథాన్ స్పోర్ట్స్ ఎక్స్పో’ 11వ ఎడిషన్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా మార�
మాదాపూర్లోని హైటెక్స్లో ఏర్పాటు చేసిన క్రెడాయ్ ప్రాపర్టీ షో ఆదివారం ఘనంగా ముగిసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర విచ్చేసి క్రెడాయ్ హైదరాబాద్ జనరల్ సెక్రటరీ �
Minister KTR | రాష్ట్రంలో సంపద సృష్టిస్తున్నాం, దానిని ప్రజలకు పంచుతున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణలో ఏ మూలకెళ్లినా ఎకరం భూమి విలువ రూ.15 లక్షలకు తక్కువగా లేదని చెప్పారు. రాష్ట్రం సిద్ధించినప్పుడు మన తల�
హైదరాబాద్ : హైదరాబాద్లోని హైటెక్స్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కుమారుడు సందీప్ వివాహం ఘనంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు మంత్రులు కేటీఆర్, జగదీశ్ రెడ్డి, త�
కొండాపూర్ : నూతన విద్యా విధానాల అమలుకు అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలతో కేంద్ర ప్రభుత్వం కలిసి కట్టుగా ముందుకుసాగినప్పుడే అమలు సాధ్యమవుతుందని తెలంగాణ రాష్ట్ర ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ బోయినిపల్ల�
హైదరాబాద్, నవంబర్ 6 (నమస్తే తెలంగాణ) : హైటెక్స్ వేదికగా 12 నుంచి మూడు రోజుల పాటు పీహెచ్ఐసీ ఎక్స్పో నిర్వహించనున్నట్టు ఇన్ఫెక్షన్ కంట్రోల్ అకాడమి ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ డాక్టర్ రంగారెడ్డి బుర్రి
TRS Plenary | టీఆర్ఎస్ ద్విదశాబ్ది ఉత్సవాలకు సర్వ సిద్ధమయింది. హైదరాబాద్లోని హైటెక్స్లో జరుగుతున్న ఈ వేడుకల్లో పాల్గొనడానికి నిజామాబాద్ జిల్లా నుంచి టీఆర్ఎస్ ముఖ్య నాయకులు
Traffic restrictions | నగరంలోని హైటెక్స్లో ఈనెల 25న టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ సమావేశాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు
TRS Party | ఈ నెల 25న హైటెక్స్ వేదికగా జరగబోయే టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీకి ఏర్పాట్లు పూర్తయ్యాయని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. శనివారం ఉదయం ప్లీనరీ ఏర్పాట్లను పరిశీలించిన అ�
మాదాపూర్ : టీఆర్ఎస్ పార్టీ సమర్థతను, ముఖ్యమంత్రి కేసీఆర్ కార్య దక్షతను దృష్టిలో ఉంచుకొని ప్రజలు టీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడం జరిగిందని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.