తెలంగాణ చరిత్రలోనే కాదు, దేశ చరిత్రలోనూ కేసీఆర్ పేరు చిరస్థాయిగా నిలిచి ఉంటుంది. నెత్తురు చుక్క నేల రాలకుండా అహింసా మార్గంలో ఓ మహత్తర పోరాటాన్ని సాగించిన ఘనత కేసీఆర్ది. స్వాతంత్య్ర పోరాటం తర్వాత అంతటి
తెలంగాణలో బాల సాహిత్యం విరివిగా వస్తున్నది. స్వరాష్ట్రం సిద్ధించాక తెలంగాణ చరిత్ర, సంస్కృతీ సంప్రదాయాలపై చిన్నపిల్లలకు అవగాహన కలిగించాలనే ఉద్యేశంతో విద్యాశాఖ కొత్త పాఠ్యాంశాలకు రూపకల్పన చేయడమే ఇందుక
సిద్దిపేట జిల్లా కోహెడ మండలం గుండారెడ్డి పల్లెలోని మత్తడి పోషమ్మ గుడి దగ్గర నిజాం కాలం నాటి శాసనాన్ని కొత్త తెలంగాణ చరిత్ర బృందం పరిశోధక సభ్యులు అహోబిలం కరుణాకర్, మహమ్మద్ నసీరుద్దీన్ తాజాగా గుర్తిం�
గన్పార్క్ ఉన్న అమరవీరుల స్మారక స్థూపరూప శిల్పి ఎక్కా యాదగిరిరావు. స్థూపం ప్రత్యేకత - 1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో అమరులైన 369 మందికి స్మారకంగా ఈ స్థూపం నిర్మించారు. నల్లరాతి స్థూపం అడుగు భాగంలో 9 రంధ్రాలు �
తెలంగాణ చరిత్రకు దర్పణంగా నిలబడిన రాష్ట్ర చిహ్నాన్ని రంగుల మయం చేసి, వందల ఏండ్ల ఘనకీర్తి ప్రతీకలను కాలగర్భంలో కలిపేందుకు కాంగ్రెస్ సర్కార్ సిద్ధమైంది. తెలంగాణ రాష్ట్ర అధికారిక ముద్రలోని చిహ్నాలను తొ
తెలంగాణ ప్రాంతాన్నంతటినీ ఏకం చేసి పరిపాలించిన కాకతీయులు.. తెలుగు జాతి వైభవాన్ని సుసంపన్నం చేశారని చరిత్రకారులు, సాహితీవేత్తలు, కళాకారులు గుర్తు చేస్తున్నారు.
శాసనాలు రూపొందించటం, విత్త పాలన, పరిపాలనను పర్యవేక్షించడం పార్లమెంటరీ వ్యవస్థలో ముఖ్య విధి. ప్రభుత్వ కార్యకలాపాలు, ప్రభుత్వ వ్యయ పరిణామం, నానాటికీ సాంకేతికమవుతున్న పాలనా ప్రక్రియ మొదలైన అంశాలన్నీ పార్�
బెంగాల్ నవాబుగా పరిపాలించిన అలీ వర్ధిఖాన్ 1756లో మరణించారు. కొడుకులు లేనందువల్ల మూడో కుమార్తె కొడుకైన మీర్జా మహ్మద్ను అలీవర్ధిఖాన్ మరణానికి ముందే తన వారసుడిగా ప్రకటించాడు. ఇతడే చరిత్ర పుటల్లో సిరాజ్�
తెలంగాణ సమగ్ర సాహిత్య చరిత్రను లోతుగా అధ్యయనం చేస్తేనే తెలంగాణ సమాజ పరిణామక్రమం పూర్తిగా అవగతమవుతుందని రాష్ట్ర సాహి త్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ సూచించారు.
రెండు వారాలలో స్టడీ మెటీరియల్ సిద్ధం అన్ని ఉద్యోగ పరీక్షలకు దశలవారీగా పుస్తకాలు పేపరు కొరత, ధర పెరగడంతో కొంత ఆలస్యం హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ): ఉద్యోగార్థుల అవసరాలను దృష్టిలో పెట�