పంచముడైన వీరాయకు క్రూరమైన శిక్షను అమలు చేయడం.. రాజధానిలో సంచలనం సృష్టించింది. విషయం తెలిసిన గణపతిదేవుడు.. తీవ్ర సంఘర్షణకు లోనయ్యాడు. మురారి చేసిన తప్పును ప్రజలకు వివరించమనీ, తన మాటగా క్షమించమని చెప్పమన్న�
మఠియవాడలో మురారి దేవుడు, అతని మిత్రులు చేసిన గొడవ గురించి జాయ సేనానితో చెబుతున్నాడు శుక్ర. మిత్రులను, కొందరు సైనికులు, గూఢచారులను కూడగట్టి ఆ మఠియదారుడి కుటుంబం కోసం వెదికిస్తున్నాడు మురారి. అనుమకొండ మొత�
ఒకనాటి ప్రత్యూషవేళ.. వ్యాయామశాలకు వెళ్లాడు జాయపుడు. ఆశ్చర్యం! అక్కడ గణపతిదేవుడు మరొకరితో కుస్తీపట్లు పోటాపోటీగా పడుతున్నాడు. ఆ వ్యక్తికున్న కేశాలంకరణ వల్ల మహిళ అని తెలుస్తోంది. దగ్గరికి వెళితే అబ్బురంగ�
రాజధానిలో పుట్టిన ఓ వార్త.. రాజ్యపు పెద్దలను భయవిహ్వలులను చేసింది. గణపతిదేవుని పెద్ద కుమారుడు.. యువరాజు రుద్రమదేవుడు ఆడామగా కానీ నపుంసకుడు!! ఆ మాట.. ఆ నోటా, ఈ నోటా రాజనగరికి చేరిపోయింది. జాయచోడుని చెవినపడింద�
జాయపుణ్ని అనుమకొండకు రావాల్సిందిగా మహామండలేశ్వరుడుగణపతిదేవుడి నుంచి ఆదేశాలు వచ్చినట్లు చెప్పాడు పృథ్వీశ్వరుడు. తను చెప్పేది పూర్తిగా వినకుండానే.. ‘బయల్దేరతాను అన్నా..’ అంటూ వెనుదిరిగాడు జాయపుడు. లోలో�
జరిగిన కథ : పురనివాసం మొదటి అంతర్వు వసారాలో నిలబడి వీధులను పరికిస్తున్నాడు జాయపుడు. చిన్నగా వర్షం కురుస్తున్నది. చీకటి, వర్షం కలగలిసిన వింత సవ్వడిలో.. వీధి చివరి నుంచి అశ్వంపైన ఓ మహిళ అటువైపే వస్తుండటం గమన�
పుళిందపుడితో కలిసి నడుస్తున్న జాయపుణ్ని ఓ పదిమంది బలాఢ్యులు చుట్టుముట్టి.. కళ్లకు గంతలు కట్టి, తెలియని ప్రదేశానికి తీసుకెళ్లారు. అయితే, తనను అక్కడికి తీసుకొచ్చింది ముమ్మడినాయకుడేననీ, అందుకు పుళిందపుడు �
కొత్త పాటలు, నాట్యాలు, వాయిద్యాల గురించి తెలుసుకోవడానికి ఉత్సాహం చూపుతాడు జాయపుడు. ఓ మహిళ..
జానపదాలను అద్భుతంగా ఆలపిస్తుందని ఎవరో చెప్పాడు. దాంతో ఆమెను వెతుక్కుంటూ.. పల్లె బాట పట్టాడు జాయప.
జరిగిన కథ : రాచనగరిలోనూ ఓ కళామహిమ తెలిసిన అమ్మాయిని గుర్తించాడు జాయపుడు. అయితే, అందరిలా ఆమెతో కబుర్లు చెప్పుకొనే అవకాశం ఇక్కడ లేదు. ఎలాగైనా ఆమెను కలవాలనీ, కళా స్పందనలు పంచుకోవాలని అనుకున్నాడు. నాట్యంలో తన �
రాత్రివేళ మౌనంగా ఉండే రాజనగరులో.. ఓరోజు హఠాత్తుగా ఓ రాగాలాపన! ఎవరో స్త్రీ.. మధురంగా గానం
చేస్తున్నది. అది విన్న జాయపుడు.. విస్మయంతో బయటికి వచ్చాడు. ఆ గానం వినవస్తున్న వైపుగా నడుస్తూ.. ఓ భవనపు మొదటి అంతర్వుపై న