అమెరికాలో మరోసారి హిందూ దేవాలయంపై ఖలిస్థానీ అతివాదులు దాడి చేశా రు. గ్రీన్వుడ్లో ఉన్న బీఏపీఎస్ దేవాలయం గోడలపై కొందరు ఖలిస్థాన్ మద్దతుదారులు భారత్కు, ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నినాదాలు రాశారు.
Hindu Temple | కెనడా (Canada)లో ఖలిస్థానీల దాడులు ఆగడం లేదు. గత కొంతకాలంగా ఆ దేశంలోని హిందూ ఆలయాలే (Hindu Temples) లక్ష్యంగా వరుస దాడులకు పాల్పడుతున్నారు.
అమెరికాలోని కాలిఫోర్నియాలో గల చినో హిల్స్లో ఉన్న బీఏపీఎస్ హిందూ దేవాలయంపై దుండగులు దాడి చేశారు. ఆలయ గోడలపై విద్వేష రాతలు రాశారు. అమెరికాలోని బీఏపీఎస్ అధికారిక పేజ్ ఈ సంఘటన వివరాలను శనివారం సామాజిక మ
Hindu temple | అమెరికా (USA) లో హిందూ ఆలయాల (Hindu Temples) పై దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా కాలిఫోర్నియా (California) రాష్ట్రంలోని హిందూ ఆలయంపై కొందరు విద్వేషపు రాతలు రాశారు. చినో హిల్స్లోని బాప్స్ శ్రీ స్వామినారాయణ్ మందిరం (BAPS Shri Swa
కెనడాలోని బ్రాంప్టన్లో హిందూ దేవాలయం బయట భక్తులపై ఖలిస్థానీ మద్దతుదారులు చేసిన దాడిని నిరసిస్తూ హిందూ, సిక్కు సంఘాల కార్యకర్తలు ఆదివారం కెనడా హైకమిషన్ కార్యాలయం బయట భారీ నిరసన నిర్వహించారు. పలు హింద�
కెనడాలోని బ్రాంప్టన్లో హిందూ దేవాలయాలపై దాడి ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఖలిస్థానీ (Khalistan) వేర్పాటువాదులకు మద్దతు పలుకుతూ ఆలయాలపై దాడికి పాల్పడ్డ వారిపై ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఇందులో భా�
Hindu Temple | కెనడా (Canada)లో ఖలిస్థానీల దాడులు ఆగడం లేదు. గత కొంతకాలంగా ఆ దేశంలోని హిందూ ఆలయాలే (Hindu Temples) లక్ష్యంగా వరుస దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా బ్రాంప్టన్లోని హిందూ ఆలయం వెలుపల విధ్వంసం సృష్టించారు.
పాకిస్థాన్లోని పంజాబ్ ప్రావిన్స్లో గల ఒక హిందూ దేవాలయం పునర్నిర్మాణానికి ప్రభుత్వం రూ.30.34 లక్షల బడ్జెట్ కేటాయించింది. ఆలయం నిర్వహణ ఆగిపోయిన 64 ఏండ్ల తర్వాత తాజాగా మొదటి దశ పనుల కోసం ఈ మొత్తాన్ని కేటాయ�
అమెరికాలో హిందూ దేవాలయాలే లక్ష్యంగా విద్వేష మూకలు దాడులకు తెగబడుతున్నాయి. కాలిఫోర్నియా రాష్ట్రంలో దుండగులు ఓ హిందూ ఆలయంలో చొరబడి విధ్వంసం సృష్టించారు. శాక్రమెంటోలోని ‘బీఏపీఎస్ హిందూ ఆలయం’పై రంగులు జ�
అమెరికాలోని మెల్విల్లేలో ఉన్న బీఏపీఎస్ స్వామి నారాయణ్ దేవాలయంపై దాడిని భారత్ తీవ్రంగా ఖండించింది. ఇది ఆమోదనీయం కాదని, అత్యంత హేయమైన చర్య అని న్యూయార్క్లోని ఇండియన్ కాన్సులేట్ స్పష్టం చేసింది.
కెనడాలో హిందూ ఆలయాలపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఎడ్మింటన్లోని బీఏపీఎస్ స్వామినారాయణ్ (Swaminarayan Temple) ఆలయంపై దుండగులు గ్రాఫిటీ పెయింట్ (Graffiti) వేశారు. ప్రధాని మోదీ, భారత సంతతికి చెందిన ఎంపీ చంద్ర ఆర్య కెనడా వ్�
జమ్ముకశ్మీర్లోని రియాసి జిల్లాలో (Reasi) హిందూ దేవాలయం కోసం ముస్లింలు భూమిని ఇచ్చారు. రియాసి జిల్లాలోని కాన్సి పట్టా గ్రామంలోని గౌరీ శంకర్ ఆలయం (Gouri Shankar Temple) కోసం సుమారు రూ.కోటి అంచనా వ్యయంతో 1200 మీటర్ల రహదారిని 10 �