గణేష్ ఉత్సవాలు (Vinayaka Chavithi) ప్రారంభం కాకముందే ఓ బొజ్జగణపతి హుస్సేన్సాగర్లో నిమజ్జనం అయ్యాడు. దోమల్గూడ ప్రాంతానికి చెందిన కొందరు యువకులు ఓ అపార్ట్మెంట్లో వినాయక విగ్రహం ప్రతిష్ఠించేందుకు సోమవారం ఘట్�
KTR : అనారోగ్యంతో కన్నుమూసిన సీపీఐ అగ్ర నాయకులు సురవరం సుధాకర్ రెడ్డి భౌతిక కాయానికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) నివాళులు అర్పించనున్నారు. ఆదివారం ఉదయం 10:30 గంటలకు మగ్దూం భవన్లో ఆయన సురవ�
Hyderabad | గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో క్లీన్ అండ్ గ్రీన్గా రూపుదిద్దుకున్న భాగ్యనగరం కాంగ్రెస్ పాలనలో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా మారింది. ఎక్కడ చూసినా పేరుకు పోయిన చెత్త కుప్పలే దర్శన మిస్తున్నాయి.
TTD | తిరుమలేషుని వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం హిమాయత్ నగర్లోని లిబర్టీ వద్ద గల తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సూర్యప్రభ వాహనంపై ఊరేగింపు, చంద్రపభ వాహనంపై స్వామివారి ఊ�
ఆర్టీసీ పరిరక్షణ, ప్రభుత్వంలో విలీనం, కార్మికుల సమస్యల పరిష్కారం, కాంగ్రెస్ ఎన్నికల హామీల అమలు డిమాండ్లతో ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ సమ్మెకు సిద్ధమైంది.
ప్రమాదవశాత్తు ఓ హోటల్లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ సంఘటన నారాయణగూడ పోలీ స్స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. స్థానికులు, డీఎస్సై వెంకటేశ్ వివరా ల ప్రకారం.. హిమాయత్నగర్ ప్రధాన రహదారిలో ఉన్న మినర్వ�
మూసీ వెంట పేదల ఆర్తనాదాలు ఒకవైపు కొనసాగుతుండగా, అధికారులు.. పేదల ఇండ్ల కూల్చివేతలను మరోవైపు కొనసాగిస్తున్నారు. హిమాయత్నగర్, సైదాబాద్ పరిధిలో మంగళవారం అధికారులు 150 ఇండ్లను నేలమట్టం చేశారు. వివిధ ప్రాంత
చిన్నారిని భయపెడుతున్న ఓ వ్యక్తికి వీఎస్పీఎల్ ఎంఎం నాంపల్లి కోర్టు రెండు రోజులు జైలు శిక్ష విధించింది. నారాయణగూడ పీఎస్ అడ్మిన్ ఎస్సై నరేశ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం... కోఠి ఇసామియా బజార్కు చె�
నగరంలో రోజు రోజుకు పెరుగుతున్న వాహనాల రద్దీతో రోడ్డు దాటాలంటే పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పాదచారుల సౌలభ్యం కోసం ప్రభుత్వం ఫుట్ఓవర్ బ్రిడ్జిల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది
రాష్ట్రంలోని పురపాలక సంఘాల పాలకవర్గాల్లో అనిశ్చితి నెలకొనకుండా అవిశ్వాస తీర్మాన సమయాన్ని నాలుగేండ్లకు పెంచడం పట్ల తెలంగాణ మున్సిపల్ చైర్మన్స్ చాంబర్ అధ్యక్షుడు వెన్రెడ్డి రాజు హర్షం ప్రకటించార�
విద్యుత్తు ప్రైవేటీకరణ యోచన విరమించుకోవాలి త్వరలో చలో ఢిల్లీ.. పార్లమెంట్ను ముట్టడిస్తాం ఎస్సీ, ఎస్టీ నాయీబ్రాహ్మణ, ముప్పు భిక్షపతి, ఎంబీసీ కులాల రాష్ట్ర అధ్యక్షుడు దూగుంట్ల నరేశ్, ఎస్సీ కులాల ఐక్య వే�