జిప్లైన్ రైడ్ చేస్తుండగా పై నుంచి కింద పడి 12 ఏండ్ల బాలిక తీవ్రంగా గాయపడింది. ఈ ఘటన హిమాచల్ ప్రదేశ్లోని మనాలిలో చోటుచేసుకుంది. జూన్ 8న జరిగిన ఈ ప్రమాద ఘటన వివరాలిలా ఉన్నాయి.
zipline belt breaks | పదేళ్ల బాలిక జిప్లైన్పై వేలాడుతూ వెళ్తుండగా బెల్ట్ తెగిపోయింది. దీంతో 30 అడుగుల లోయలో ఆమె పడిపోయింది. తీవ్రంగా గాయపడిన ఆ బాలిక పరిస్థితి విషమంగా ఉన్నది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ �
Sonia Gandhi | కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ (Sonia Gandhi) శనివారం స్వల్పంగా అస్వస్థతకు గురయ్యారు. వ్యక్తిగత పర్యటన కోసం హిమాచల్ ప్రదేశ్కు వెళ్లిన ఆమెను సిమ్లాలోని ఇందిరా గాంధీ మెడికల్ కాలేజీ (ఐజీఎంసీ) ఆసుపత్రికి తర
Harish Rao | కూట్లో రాయి తీయని వాడు ఏట్లో రాయి తీసినట్టుంది కాంగ్రెస్ ప్రభుత్వ తీరు అని మాజీ మంత్రి హరీశ్రావు ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయడం చేతకాని అసమర్థ రేవంత్ సర్కారు.. హిమాచల్ ప్�
సాధ్యాసాధ్యాలను బేరీజు వేసుకోకుండానే రేవంత్ సర్కారు హిమాచల్ప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్తు ప్రాజెక్ట్లు చేపట్టేందుకు ఉబలాటపడుతున్నది. దీని వెనుక చీకటి దందా దాగి ఉన్నదని విద్యుత్తు రంగ నిపుణులే ఆర�
ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, కేరళ రాష్ర్టాలను భారీ వర్షాలు ముంచెత్తాయి. కుండపోత వర్షం, బలమైన గాలుల వల్ల న్యూఢిల్లీ విమానాశ్రయం టర్మినల్ 1లోని పైకప్పు ఛత్రం కూలింది. భారీ వర్షం, గంటకు 82 కి.మీ వేగం
హిమాచల్ప్రదేశ్లోని బిలాస్పూర్ (Bilaspur) అధికారులు అప్రమత్తమయ్యారు. పంజాబ్ సరిహద్దుల్లో ఉండటంతో పాక్ దాడులు చేయవచ్చన్న ఉద్దేశంతో బ్లాక్ఔట్ (Blackout) ప్రకటించారు.
top bureaucrat's Holi bash | టాప్ బ్యూరోక్రాట్ హోలీని గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నాడు. 75 మంది అతిథులకు విందు ఇచ్చాడు. హోలీ వేడుక కోసం రూ.1.22 లక్షలు ఖర్చు చేశాడు. ఈ మొత్తం చెల్లించాలంటూ ఆ బిల్లును ప్రభుత్వానికి పంపాడు.
Wasps | హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh)లో ఊహించని ఘటన జరిగింది. పెళ్లి కార్యక్రమాల్లో (Wedding Rituals) భాగంగా ఆలయానికి వెళ్లిన ఓ కుటుంబంపై కందిరీగలు (Wasps) దాడి చేశాయి.
మేడమ్ కరెంట్ బిల్లులు చెల్లించరు. అంతటితో ఆగకుండా ప్రభుత్వాన్నే నిందిస్తారు. ప్రజావేదికలపై గోల చేస్తారు. ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తారు. ఇప్పటికైనా కళ్లు పెద్దవి చేసి బిల్లును చూడండి అంటూ కంగనా రనౌత్�
landslide in Himachal Pradesh | కొండచరియలు విరుగడంతో పెద్ద చెట్టు కూలింది. ఫుడ్ స్టాల్తోపాటు అక్కడ పార్క్ చేసిన వాహనాలపై అది పడింది. ఈ సంఘటనలో ముగ్గురు మహిళలతో సహా ఆరుగురు మరణించారు. పలువురు గాయపడ్డారు.
ప్రాథమిక అధ్యయనం చేయకుండా.. ఫీజిబిలిటీ రిపోర్ట్ లేకుండా.. డీపీఆర్ రూపొందించకుండా.. కనీసం బోర్డు ఆమోదం తీసుకోకుండా తెలంగాణ జెన్కో హిమాచల్ ప్రదేశ్లో జల విద్యుత్తు ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు పరుగులు
Case on Teacher | తప్పుడు సమాధానాలు చెప్పిన విద్యార్థుల చెంపపై మరో విద్యార్థితో టీచర్ కొట్టించింది. సరిగా కొట్టనందుకు ఆ స్టూడెంట్పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ఆ విద్యార్థిని ఫిర్యాదుతో లేడీ టీచర్పై పో