ఎల్నినో పరిస్థితులు బలపడుతున్న క్రమంలో నవంబర్లో దేశంలోని చాలా ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగా నమోదయ్యే అవకాశం ఉన్నదని ఐఎండీ మంగళవారం పేర్కొన్నది.
వానకాలంలో సాగు చేసిన వరి పంట మొన్నటి వరకు మురిపించింది. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ప్రస్తుతం ఎండలు దంచికొడుతుండడంతో వాతావరణంలో మార్పులతో వరి రైతులను ఆందోళనకు గురి చేస్తున్నాయి.
బొగ్గు, సహజ వాయువు, చమురు అధిక వినియోగం వాతావరణ మార్పులకు కారణమవుతున్నది. ఫలితంగా భూతాపం పెరిగి జనం అల్లాడిపోతున్నారు. వరుసగా మూడో రోజు బుధవారం కూడా ప్రపంచ ఉష్ణోగ్రతలు రికార్డుస్థాయికి చేరుకున్నాయి.
Worlds Hottest Day: సోమవారం ప్రపంచవ్యాప్తంగా అత్యధిక స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. ఈ విషయాన్ని అమెరికాకు చెందిన ఎన్విరాన్మెంట్ శాఖ పేర్కొన్నది. ఆ రోజున సగటు ఉష్ణోగ్రతలు రికార్డు సృష్టించినట్ల�
ఎట్టకేలకు నైరుతి రుతుపవనాల్లో కదలిక వచ్చింది. రెండు వారాలుగా రాయలసీమలో తిష్టవేసిన రుతుపవనాల్లో స్వల్ప కదలిక మొదలైంది. ఏపీలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్ల�
ఎండలు దంచి కొడుతున్నాయి. ఎన్నడూ లేనంతగా ఠారెత్తుతున్నాయి.రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఉదయం ఎనిమిదైంది అంటే చాలు బయటకు కాలు పెట్టలేని పరిస్థితి నెలకొన్నది. సిద్దిపేట జిల్లాలో అన్ని రకాల విద్�
ఎండల తీవ్రత దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగా జీపీల్లో ప్రత్యేకంగా వేసవి ప్రణాళికలను సిద్ధం చేసింది. పంచాయతీ రాజ్ శాఖ ఆదేశాలతో అధికారులు ఉపాధి పని ప్రదేశా�
Hottest February: ఎండలు దంచికొడుతున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది ఫిబ్రవరిలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. ఐఎండీ ట్రాకింగ్ ప్రకారం.. 1901 తర్వాత ఈ ఏడాది ఫిబ్రవరిలో రికార్డు స్థాయిలో టెంపరేచర్లు నమోద�
Heat waves | రాష్ట్రంలోని పలు జిల్లాల్లో నేడు, రేపు వడగాడ్పులు (Heat waves) వీచే ప్రమాదం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రెండు రోజుల్లో పగటిపూట అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, ప్రజలు అప్రమత్తంగ