అధికారిక విధుల్లో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానాల అధికారులతో జరిగిన సమావేశం తీర్మానాలను సమర్పించాలని రాష్ట్ర పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శిని హైకోర్టు ఆదేశించింది.
తిరుమల కాలిబాటలో చిరుత దాడిలో మరణించిన లక్షిత కుటుంబానికి రూ.5 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించకపోవడంపై ఏపీ హైకోర్టు అభ్యంతరం తెలిపింది. కోర్టు ఆదేశించినా చెల్లించకపోవడం ఏమిటని టీటీడీపై ఆగ్రహం వ్యక్తం చే
ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులు, ఉపాధ్యాయులు సుమారు 1.75 లక్షల మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హకును వినియోగించుకున్నారని కేంద్ర ఎన్నికల సంఘం హైకోర్టుకు తెలియజేసింది.
ఇసుక మైనింగ్లో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై తమిళనాడులో ఒకేసారి పలువురు కలెక్టర్లకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు జారీ చేసింది. మనీ లాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా అరియలూర్, కరూర్, వె�
సిర్పూర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి కోనేరు కోనప్పకు హైకోర్టు ఊరట కల్పించింది. ఆయన అరెస్టును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. ఈ నెల 12న బీఆర్ఎస్, బీఎస్సీ కార్యకర్తల మధ్య ఘర్షణ తలెత్తడం�
ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేయకుండా అలంపూర్ నియోజకవర్గం నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఓ అభ్యర్థి నామినేషన్ను తిరసరించేలా ఆదేశాలు ఇవ్వాలని దాఖలైన పిటిషన్లో జోక్యం చేసుకోలేమని హైకోర్టు స్పష్ట�
రాష్ట్ర విభజన జరిగి పదేండ్లు కావస్తున్నా రెగ్యులర్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) పోస్టు ఏర్పాటు చేయకపోవడంపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
ఆత్మహత్యకు పాల్పడిన రైతుల కుటుంబాలకు పరిహారం చెల్లింపునకు నాలుగు నెలల గడువు కావాలని ప్రభుత్వం హైకోర్టును కోరింది. రైతుల ఆత్మహత్యలపై రెవెన్యూ, పోలీస్, వ్యవసాయ శాఖ అధికారులతో కూడిన కమిటీలు ఏర్పాటు చేశా�
అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు అందించే పోషకాహారం పంపిణీలో అక్రమాలు చోటుచేసుకొన్నాయన్న ఆరోపణలపై కర్ణాటక మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మి హెబ్బాళ్కర్పై లోకాయుక్తలో ఫిర్యాదు నమోదైంది.
రంగారెడ్డి జిల్లా శంషాబాద్లో హెచ్ఎండీఏకు చెందిన 200 ఎకరాల ‘పైగా’ భూముల వివాదంపై హైకోర్టు తీర్పును రిజర్వు చేసింది. ఆ భూములను ‘పైగా’ కుటుంబసభ్యుల నుంచి తమ పూర్వీకులు కొనుగోలు చేశారని, ఇందు లో అధికారులు, �