మిజోరం పోలీసులు రూ.350 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు ఆదివారం తెలిపిన వివరాల ప్రకారం, విశ్వసనీయ సమాచారం మేరకు ఈ నెల 1న ఐజ్వాల్ సమీపంలో తనిఖీలు నిర్వహించారు.
Pak drones | సరిహద్దుల్లో పాకిస్థాన్ (Pakistan) కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది. తాజాగా పంజాబ్ (Punjab) లోని అమృత్సర్ (Amritsar) సమీపంలో భారత్-పాకిస్థాన్ సరిహద్దు గుండా ఆయుధాలు, మత్తు పదార్థాలను మన దేశంలోకి పంపించేందుకు పాకి
Lady Don Zoya Khan: లేడీ డాన్ జోయా ఖాన్ను అరెస్టు చేశారు. ఆమె వద్ద నుంచి కోటి విలువైన హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీ గ్యాంగ్స్టర్ హషీమ్ బాబా భార్యే జోయా ఖాన్. ఇంటెలిజెన్స్ సమాచారంతో ఆమెను పట్టుకున్న�
Drugs suppliers | నిషేధిత డ్రగ్స్ను సప్లయ్ చేస్తున్న నలుగురు వ్యక్తులను ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ముంబై క్రైమ్ బ్రాంచ్కు చెందిన యాంటీ నార్కొటిక్స్ సెల్లోని కండివాలీ విభాగం పోలీసులు మ�
వెస్ట్బెంగాల్ కేంద్రంగా నగరంలో నడుస్తున్న డ్రగ్స్ దందా గుట్టును ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డీటీఎఫ్ పోలీసులు రట్టు చేశారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి రూ.3.50లక్షల విలు
పాకిస్థాన్ నుంచి మాదక ద్రవ్యాలను అక్రమంగా రవాణా చేసే ముఠాను పట్టుకున్నట్లు పంజాబ్ పోలీసులు ఆదివారం చెప్పారు. పంజాబ్ డీజీపీ గౌరవ్ యాదవ్ మాట్లాడుతూ, పాకిస్థాన్ నుంచి డ్రగ్స్ను రవాణా చేయడానికి జల �
Satkar Kaur | బీజేపీ నాయకురాలి వద్ద డ్రగ్స్ లభించడంతో పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో ఆ పార్టీ ఆమెపై చర్యలు చేపట్టింది. మాజీ ఎమ్మెల్యే అయిన ఆమెను ఆరేళ్ల పాటు బీజేపీ నుంచి బహిష్కరించింది.
Drugs | అసోంలో భారీగా మాదక ద్రవ్యాలు పట్టుబడ్డాయి. మణిపూర్ - అసోం సరిహద్దుల మధ్య అసోం పోలీసు స్పెషల్ టాస్క్ ఫోర్స్ బృందాలు శనివారం విస్తృతంగా తనిఖీలు నిర్వహించాయి. ఈ తనిఖీల్లో రూ. 6 కోట్ల విలువ చేస�
Punjab Police: పంజాబ్ పోలీసులు భారీ డ్రగ్ ముఠాను పట్టుకున్నారు. ఇద్దరు అనుమానితులను అమృత్సర్ రూరల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి ఏడు కేజీల హెరాయిన్, అయిదు పిస్తోళ్లు, అయిదు లైవ్ కాట్ర�
మార్ఫిన్ కంటే వంద రెట్లు, హెరాయిన్ కంటే 50 రెట్లు అధికంగా ప్రభావం చూపే ఫెంటానిల్ అనే డ్రగ్ను తెలంగాణ నార్కోటిక్ బ్యూరో పోలీసులు గురువారం సీజ్ చేశారు.
హైదరాబాద్లోని ఎల్బీ నగర్లో డ్రగ్స్ తరలిస్తున్న (Drugs Suppliers) ముఠాను ఎస్వోటీ పోలీసులు అరెస్టు చేశారు. నూతన సంవత్సర వేడుకల్లో మత్తు పదార్థాలను విక్రయించేందుకు ముగ్గురు సభ్యుల ముఠా ప్రయత్నిస్తున్నది.
నగరంలో డ్రగ్స్ విక్రయిస్తున్న ఇద్దరితోపాటు డ్రగ్స్ వినియోగిస్తున్న ముగ్గురినిఎల్బీనగర్ జోన్ ఎస్వోటీ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి రూ.12లక్షల విలువజేసే 100 గ్రాముల హెరాయిన్, 6 సెల్ఫో�
Assam | అసోంలోని జోరాబత్ ఏరియాలో ఆదివారం రాత్రి గువహటి పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో 2.5 కిలోల హెరాయిన్ పట్టుబడింది. మొత్తం 198 సబ్సు బాక్సుల్లో హెరాయిన్ తరలిస్తున్నట్లు పోలీ