పాడి రైతు మెడపై ప్రాంతేతరుల కత్తి వేలాడుతున్నది. స్వరాష్ట్రంలో శ్వేత విప్లవానికి కేసీఆర్ ప్రభుత్వం బాటలు వేస్తే.. కాంగ్రెస్ సర్కారు కుట్రల కారణంగా విజయ డెయిరీతోపాటు మిగిలిన కో ఆపరేటివ్ డెయిరీల మనుగ�
విజయ డెయిరీకి పాలు పోసే రైతులను ఆ సంస్థకు దూరం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయా..? రైతులను ప్రైవేటు డెయిరీలకు మళ్లించే కుట్ర జరుగుతున్నదా..? ఇందులో భాగంగానే పాల బిల్లులను చెల్లించడం లేదా..? విజయ డెయిరీలో, పాడి �
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (Nara Lokesh) సీఐడీ (CID) విచారణకు హాజరయ్యారు. తాడేపల్లిలోని సిట్ కార్యాలయంలో ఉదయం 10 గంటలకు ప్రారంభమైన విచారణ.. సాయంత్రం 5 గంటల వరకు కొనసాగన�
CM KCR | నాటి ఆదిమానవుని కాలం నుంచి నేటి ఆధునిక యుగం వరకు, ప్రతీ చారిత్రక దశకు సంబంధించిన మహోజ్వల చారిత్రక వారసత్వ సంపద తెలంగాణ నేలకు సొంతమని సీఎం కేసీఆర్ అన్నారు. ‘వరల్డ్ హెరిటేజ్ డే’ సందర్భంగా తెలంగాణ చారి�
ఇన్నేండ్లూ శిలగానే ఉన్న శిల్పం, ఇప్పుడు తనివితీరా నాట్యమాడుతున్నది. ఇక్కడి రాళ్లల్లో ఉన్న సప్తస్వరాలు ఇప్పుడు సరికొత్తగా వినిపిస్తున్నాయి. తేలియాడే గుణంతో గోపురాన్ని నిలబెట్టిన ఇటుకలు, ఇప్పుడు నిజమైన
హెరిటేజ్ రూట్లలో హైడ్రోజన్ రైళ్లను ప్రవేశపెట్టడం ద్వారా దేశ లోకోమోటివ్ మొబిలిటీ రూపురేఖలు మార్చనున్నట్టు రైల్వేలు ప్రకటించాయి. 2023 ద్వితీయార్ధంలో ఈ ప్రక్రియ ప్రారంభమవుతుందని భారతీయ రైల�
ఆచారాలే వారసత్వ సంమన ఆచారాలు, సంప్రదాయాలు పూర్వ కాలం నుంచి వారసత్వంగా వస్తున్నవి. వీటిని మనమూ మన ముందుతరాలకు అందించాల్సిన అవసరం ఉన్నది. నేటికీ అనేక ఆచారాలు పదిలంగా ఉన్నాయంటే ఆ గొప్పతనం వాటిని కాపాడిన పూ�
తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ పర్యాటక రంగాన్ని విస్తృత స్థాయిలో ప్రోత్సహిస్తున్నారని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. రామప్ప దేవాలయానికి ప్రపంచ వారసత్వ సంపదగా గ�
రాష్ట్ర కూటులు ఎక్కడో మహారాష్ట్రలో పాలించారనీ, ఎల్లోరా గుహల్ని చెక్కించారనీ చదువుకుంటాం. మరి వీరికీ తెలంగాణకు ఉన్న సంబంధం ఏమిటి? తెలంగాణ ఎప్పుడైనా వీరి పాలన కింద ఉందా? ఇలాంటి ప్రశ్నలకు శాసనాలు మనకు సమాధ�
– హెరిటేజ్ డెయిరీ సీఈవో శ్రీనిదికేశవన్న్ మొయినాబాద్ : రైతులు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదుగాలని హెరిటేజ్ డెయిరీ సీఈవో శ్రీనిదికేశవన్ ఆకాంక్షించారు. శుక్రవారం మండల పరిధి�
నిర్మల్ అర్బన్, ఆగస్టు 2: నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలంలోని గోదావరి ఒడ్డున వెలసిన టెంబరేని గ్రామం రెండు వేల సంవత్సరాల చరిత్రకు సజీవ సాక్ష్యంగా నిలిచిందని చరిత్ర పరిశోధకులు తుమ్మల దేవరావు, అబ్బడి