శ్రీశైల మహాక్షేత్రాన్ని అనుసంధానిస్తూ ప్రవహించే కృష్ణానదిలో గణనాథులను నిమజ్జనం చేసేందుకు తెలంగాణ నలుమూల నుంచి శ్రీశైలంవైపునకు అధిక సంఖ్యలో యాత్రికులు చేరుకుంటున్నారు.
ఓ వైపు ఇటీవల కురిసిన వర్షాలు..మరోవైపు జాతీయ రహదారి 353(బీ) నిర్మాణ పనుల కోసం భారీ వాహనాల రాకపోకలు, ఇంకో వైపు గుంతల మయమైన దారులకు ప్రభుత్వం మరమ్మతులు చేయించకపోవడంతో ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని రోడ్లు అధ్�
నిత్యం రద్దీగా ఉండే హైదరాబాద్- విజయవాడ 65వ జాతీయ రహదారి వెంబడి వాహనాలు ఎక్కడపడితే అక్కడ ఆపుతుండడంతో ప్రమాదాలకు దారితీస్తున్నాయి. భారీ వాహనాలను రహదాలపై నిలిపివేయడంతో రాకపోకలకు ఇబ్బందులు కలిగి ప్ర�
167వ జాతీయ రహదారి విస్తరణ పనుల్లో భాగంగా డిజైన్ మారడంతో అంబేద్కర్ చౌరస్తా నుంచి పాతబజార్కు వెళ్లే రహదారి మూతబడుతుందన్నది కేవలం అపోహ మాత్రమే అని జడ్చర్ల మాజీ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి అన్నారు.
ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జంక్షన్ల నిర్మాణం చేపట్టాలని ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్ రావు పేర్కొన్నారు. శనివారం మానుకోట పట్టణంలోని ముత్యాలమ్మ గుడి, మూడు కొట్ల సెంటర్లు, కురవి రోడ్లో చేపట్టిన
హైదరాబాద్లో పగలే కాదు.. రాత్రి కూడా ట్రాఫిక్ రద్దీ ఉంటుంది. నగర ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ రద్దీ సమస్య పరిష్కారానికి తూతూ మంత్రంగానే చర్యలు తీసుకుంటున్నారు. రాత్రి వేళల్లో 10 గంటల తరువాతే భారీ వాహనాలక
రాత్రి 8 గంటలకే నగరంలోకి భారీ వాహనాలు ఎంట్రీ ఇస్తున్నాయి. సిటీలో ట్రాఫిక్ రద్దీని తగ్గించడంలో భాగంగా రాత్రి 10 గంటల తరువాతే భారీ వాహనాలకు అనుమతి ఉంది. అయితే ట్రాఫిక్ పోలీసులు రాత్రి 8 గంటల వరకే రోడ్లపై ఉం�
బొంతపల్లి పారిశ్రామికవాడలోని రహదారుల పక్కన దారిపొడవున భారీ వాహనాలు నిలపుతుండడంతో రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో ప్రమాదాలు సైతం చోటుచేసుకుంటున్నాయి.
వైరా మండలంలోని పలు గ్రామాల మధ్య రహదారులు పూర్తిస్థాయిలో దెబ్బతిన్నాయి. రెబ్బవరం - ఖానాపురం, గన్నవరం మీ దుగా నెమలి వరకు నిత్యం వేలాదిగా భారీ వాహనాలు తిరుగుతుంటాయి.
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో రోజురోజుకు పెరుగుతున్న రద్దీని దృష్టిలో పెట్టుకుని భారీ వాహనాలపై ఆంక్షలు విధించడంతో పాటు కొన్ని నిబంధనలను కఠినంగా అమలు చేయనున్నట్లు ట్రాఫిక్ డీసీపీ డీవీ శ్రీనివాసరావు
రుణాలపై నిర్మాణ, మైనింగ్ రంగానికి చెందిన భారీ వాహనాలను కొనుగోలు చేసి, వాటిని అడ్డదారిలో విదేశాలకు తరలిస్తున్న ముఠాలపై సీసీఎస్ పోలీసులకు ఫైనాన్స్ సంస్థలు, బ్యాంకుల నుంచి ఫిర్యాదులు అందుతున్నాయి.
నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలంలో పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులకు వినియోగించిన ఓ ప్రముఖ కంపెనీకి చెందిన భారీ వాహనాలు ఆంధ్రా ప్రాంతానికి నెమ్మదిగా తరలిపోతున్నాయి.
న్యూఢిల్లీ : ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. చలికాలంలో గాలి కాలుష్యాన్ని తగ్గించేందుకు భారీ వాహనాలు, ట్రక్కులపై నిషేధం విధించింది. ఈ ఏడాది అక్టోబర్ నుంచి 2023, ఫిబ్రవరి వరకు ఆ వాహ�
తిరుమల : తిరుమల కొండపైకి వెళ్లే రెండో ఘాట్ రోడ్డు పునరుద్ధరణ పనులను మంగళవారం టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. డిసెంబర్ 1న కురిసిన భారీ వర్షాల కారణంగా రెండో �