రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జనజీవనం అస్తవ్యస్తం కావడం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) ఆందోళన వ్యక్తం చేశారు. ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, వరంగల్ నుంచి ఖమ్మం దాకా పలు జిల్లాల్లో వరదలతో నివ�
రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వరదలకు పలు ప్రాంతాల్లో రైల్వే ట్రాకులు నీటమునగడంతోపాటు కొట్టుకుపోయాయి. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన దక్షిణ మధ్య రైల్వే (SCR) పలు రైళ్లను రద్దు (Trains Cancelled) చేసిం
ఉమ్మడి మెదక్, కామారెడ్డి, నిర్మల్ జిల్లాలను భారీ వర్షం (Heavy Rains) అతలాకుతలం చేసింది. మంగళవారం రాత్రి ప్రారంభమైన వాన బుధవారం రాత్రి వరకు ఏకధాటిగా కురుస్తూనే ఉంది. దీంతో జనజీవనం స్తంభించిపోయింది. భారీ వర్షాలక�
గురువారం మెదక్, కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్ జిల్లాల్లో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్లోని వాతావరణ కేంద్ర వెల్లడించింది. అదేవిధంగా జగిత్యాల, కుమ్రంభీం ఆసిఫాబాద్, రాజన్న
Exams postpone | జిల్లాలో విస్తారంగా కురుస్తున్న వర్షాల కారణంగా తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలో గురువారం జరగాల్సిన పీజీ, బీఎడ్, ఎమ్మేడ్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు పరీక్షల నియంత్రణ అధికారి ప్రొఫెసర్ కే సంపత్ క�
Padma Devender Reddy | మెదక్ లోని పుష్పల వాగు, నక్క వాగు వద్ద ప్రవహిస్తున్న వరద ఉధృతిని మెదక్ మాజీ ఎమ్మెల్యే యం. పద్మ దేవేందర్ రెడ్డి , బీఆర్ఎస్ నాయకులతో కలిసి పరిశీలించారు.
Kamareddy Collector | జిల్లాలో కురుస్తున్న అధిక వర్షాల వల్ల జిల్లా వ్యాప్తంగా చెరువులు, ప్రాజెక్టులు, చెక్ డ్యాములు పూర్తిగా నిండి ప్రమాదకరంగా మారాయని, నీటి వనరుల వద్దకు ప్రజలు ఎవరు వెళ్లరాదని కామారెడ్డి కలెక్టర్ ఆశ
Himachal Pradesh Floods | హిమాచల్ ప్రదేశ్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. బియాస్ నదితో సహా అనేక వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో మనాలిలోని రైసన్ టోల్ ప్లాజాను బియాస్ నదీ ప్రవాహం ముంచెత్తింది.
KTR | కామారెడ్డి, మెదక్, రాజన్న సిరిసిల్ల, మహబూబాబాద్, ఉమ్మడి వరంగల్, ఖమ్మం, అదిలాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల వలన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే సహ�
కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో పలుచోట్ల వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి.
ఉత్తర భారతంలో వరుణుడు బీభత్సం సృష్టిస్తున్నాడు. జమ్ము కశ్మీరులో జరిగిన వివిధ ప్రమాదాలలో 10 మంది మరణించారు. జమ్ము కశ్మీరుకు చెందిన త్రికూట పర్వతాలపైన వెలసిన వైష్ణోదేవి అమ్మవారి ఆలయం యాత్రామార్గంలో మంగళవ�
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళ, బుధవారాల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రుతుపవన ప్రభావంతో మంగళవారం భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జయశంకర్ భూపాలపల్లి, మహబ