Rain Fall | రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో గురువారం తెల్లవారుజామున వాన దంచికొట్టిన సంగతి తెలిసిందే. దీంతో భాగ్యనగరం తడిసి ముద్దైంది. నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.
Weather Update | తెలంగాణలో ఐదురోజుల భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములు, మెరుపులు, గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. బుధవారం వికారాబాద్, కామారెడ్డి జి�
Heavy Rains | తెలంగాణలో రాగల మూడురోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. మంగళవారం మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాలలో అక్కడక్కడ �
నైరుతి రుతుపవనాల గమనం మందగించడంతో రాష్ట్రవ్యాప్తంగా వానలు ముఖం చాటేశాయి. ఈ ఏడాది రుతుపవనాలు నిర్ధిష్ట సమయం కంటే ముందుగానే రాష్ట్రంలో ప్రవేశించినప్పటికీ ..ఆశించిన స్థాయిలో వర్షాలు లేవు. నాలుగు రోజులుగా �
ఈ ఏడాది నైరుతి ముందుగానే రావడంతో అన్నదాత సాగు పనుల్లో నిమగ్నమయ్యాడు. వారం రోజుల కిందట పలువురు రైతులు విత్తనాలను నాటారు. అయితే వరుణుడు దోబూచులాడుతుండడంతో పంటల సాగు విషయంలో సందిగ్ధంలో పడ్డాడు. సాధారణంగా జ
ముందస్తుగా పలకరించిన నైరుతి రుతుపవనాలు ‘చిన్న విరామం’ తీసుకున్నాయి. ప్రతికూల వాతావరణం కారణంగా రుతుపవన గమనం మందగించింది. దీంతో వర్షాలు పడకపోగా, వాతావరణం మళ్లీ వేడెక్కింది.
Bridge Washes Away | ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలు, వరదల వల్ల అరుణాచల్ ప్రదేశ్లో కీలకమైన వంతెన కొట్టుకుపోయింది. దీంతో పలు గ్రామాలతో రాకపోకలు, సంబంధాలు తెగిపోయాయి.
రాష్ట్రంలో రుతుపవనాల కదలిక నెమ్మదించింది. ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరిగాయి. ఈ పరిస్థితులు మరో 5 రోజులపాటు కొనసాగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్రంలో పశ్చిమ, నైరుతి దిశల నుంచి కింది�
సిక్కింలోని చాతెన్ మిలటరీ క్యాంప్పై కొండచరియలు విరిగిపడిన ఘటనలో ముగ్గురు సైనికులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురు సైనికులు గల్లంతయ్యారని రక్షణ శాఖ అధికారి ఒకరు సోమవారం వెల్లడించారు. మంగన్ జిల్లా ల
సోమవారం నగరంలో పలు చోట్ల తేలికపాటి జల్లులు కురిశాయి. అల్లాపూర్, బాలానగర్, కూకట్పల్లి, నేరెడుమెట్, చర్లపల్లి, కుషాయిగూడ తదితర ప్రాంతాల్లో తేలికపాటి వాన కురిసింది. మరోవైపు ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరిగా
రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు రోజుకో రకంగా మారుతున్నాయి. మారిన వాతావరణ పరిస్థితులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈక్రమంలో సోమవారం హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఒక ప్రకటన విడుదల చేసింది.
రాష్ట్రవ్యాప్తంగా రుతుపవనాలు విస్తరించడంతో రాగల రెండు రోజులు ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన మోస్తరు నుంచి భారీ, మరికొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వానలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్
ఎడతెరపి లేకుండా గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఈశాన్య రాష్ర్టాలలో కొండ చరియలు విరిగిపడిన ఘటనలు, ఆకస్మిక వరదలకు 30 మంది మరణించారు. గడచిన 24 గంటల్లో 14 మంది మరణించారు.
నైరుతి రుతుపవనాల (Monsoon) ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతోపాటు వాయుగుండం ప్రభావం కూడా కనిపిస్తున్న నేపథ్యంలో వాతావరణశాఖ కీలక ప్రకటన చేసింది.