హైదరాబాద్ : ఉత్తర, దక్షిణ ద్రోణి ఆదివారం నాడు దక్షిణ ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణ, రాయలసీమ, తమిళనాడుల మీదుగా కొమరం ప్రదేశం వరకు సముద్ర మట్టం నుంచి 0.9 కిలోమీటర్ల ఎత్తు వద్ద స్థిరంగా కొనసాగుతున్నది. దీని ప్ర�
హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. 22 జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్�
హైదరాబాద్ : తెలంగాణలో రాబోయే రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్న తెలిపారు. రాష్ట్రంలోని మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్�
హైదరాబాద్ : జంట నగరాల పరిధిలో దాదాపు గంటపాటు భారీగా వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలతో పాటు రోడ్లపైకి భారీగా వరద నీరు చేరింది. వర్షం కారణంగా హైదరాబాద్లోని వెస్ట్జోన్ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్
హైదరాబాద్ : ఇటీవల కురిసిన భారీ వర్షాలతో ముంపునకు గురైన ముసరాం బాగ్,చాదర్ ఘాట్ బ్రిడ్జిలను మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ పరశీలించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ..ముసరాం బాగ్ బ్ర
శ్రీనగర్ : జమ్మూ కశ్మీర్లో గురువారం వేకువ జాము నుంచి వర్షం కురుస్తున్నది. దీంతో రహదారులపై వరద నీరు నిలువగా.. నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. రాంబన్లో కొండచరియలు విరిగిపడడంతో జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహద�
హైదరాబాద్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో ఈ సాయంత్రం భారీ వర్షం కురిసే అవకాశం ఉందని ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అధికారులు హెచ్చరించారు. ఈ మేరకు ఈవీడీఎం డైరె�
భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉం డాలని సంగారెడ్డి కలెక్టర్ డాక్టర్ శరత్ అన్నారు. బుధవారం కలెక్టరేట్లో జిల్లా అదనపు కలెక్టర్లు వీరారెడ్డి, రాజర్షి షాతో కలిసి అధికారులతో కలెక్టర్ సమావ
రంగారెడ్డి : జిల్లాలోని చేవెళ్ల మండలంలో ఎడతెరిపి లేకుండా కుండపోత వర్షం కురుస్తోంది. 12 గంటలుగా వర్షం పడుతూనే ఉంది. దీంతో మండల పరిధిలోని వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. రోడ్లపై వరద ఉ
హైదరాబాద్ : భారీ వర్షాల నేపథ్యంలో హిమాయత్ సాగర్కు వరద పోటెత్తింది. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు 4 గేట్లను ఒక అడుగు మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. సోమవారం ఒక గేటును మాత్రమే ఎత్తి నీటిని వ�
హైదరాబాద్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో సోమవారం రాత్రి కుండపోత వర్షం కురిసిన సంగతి తెలిసిందే. ఓ రెండు గంటల పాటు వాన దంచికొట్టింది. ఆ రెండు గంటల్లోనే 100 మి.మీ. వర్షపాతం నమోదైనట్లు తెలంగా
హైదరాబాద్ : రాష్ట్రంలో వర్షాలు, వరదలపై అన్ని జిల్లాల కలెక్టర్లతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. అంటువ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల
ఆగ్నేయ మధ్యప్రదేశ్, పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఆవర్తనం స్థిరంగా కొనసాగుతున్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని చాలా చోట్ల మంగళవారం నుంచి మూడు రోజులపాటు తేలికపాటి ను�
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈ నెల 27 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొన్నది. ఈ మేరకు ఆదివారం ఆయా జిల్లాలకు ప్రాథమిక హెచ్చరికలు జారీచేసింది. ప్రస్తుతం ఒడిశా, ఛత్తీస్
హైదరాబాద్ : టీఆర్ఎస్ ఎన్నారై సౌత్ ఆఫ్రికా శాఖ సేవా కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందే ఉంటుంది. దేశంలో ఎలాంటి విపత్తులు సంభవించినా బాధితులకు మేమున్నామంటూ ఆపన్నహస్తం అందిస్తుంటారు. గతంలో కేరళ, వరంగల్, హైదరాబ