హైదరాబాద్ : రాష్ట్రంలో ఈనెల14వ తేదీ వరకు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఒడిశా తీర ప్రాంతంలో ఉన్న వాయుగుండం బలహీనపడింది. ఇది పశ్చిమ వాయువ్యదిశగా కదిలి.. రానున్�
హైదరాబాద్ : రాష్ట్రంలో రాగల రెండు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. బుధవారం రాష్ట్రంలోని పలుప్రాంతాల్లో చాలా ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తా
హైదరాబాద్ : తెలంగాణలో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. బుధవారం రోజు హైదరాబాద్తో పాటు ఇతర ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్�
హైదరాబాద్ : రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 28 జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్రంగా మారి రాగల 24 గంటల్లో తీవ్ర వాయ�
Heavy Rains | తెలంగాణ సోమ, మంగళవారాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, భూపాలపల్లి జిల్లాల్లో భారీ ను�
ములుగు : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. వర్షాలకు ఇల్లు కూలి ఓ వృద్ధురాలు మృతి చెందింది. ఈ విషాదకర సంఘటన మంగపేట మండలం కొత్త మల్లూరు(బెస్తగూడెం)లో చోటు చేసుకుంది. స్థానికలు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రెండ�
జిల్లాలో వానకాలం సాగు జోరుగా సాగుతున్నది. ప్రభుత్వ ప్రోత్సాహానికి తోడుగా ప్రకృతి కూడా సహకరిస్తుండడంతో అంచనాలకు మించి పంటలు సాగు చేస్తున్నారు. 5 లక్షల9వేల ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతాయని వ్యవసాయశాఖ అంచన�
రెడ్అలర్ట్ జారీ హైదరాబాద్,ఆగస్టు 7 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈ నెల 8, 9న అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు రెడ్ అలర
Heavy Rains | రాష్ట్రంలో రాగల మూడు రోజులు భారీ నుంచి అతిభారీ, అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆదివారం కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భ�
Heavy rains | తెలంగాణలో ఆది, సోమవారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఆదివారం ఉరుములు మెరుపులతో
ఈ వానాకాలం సీజన్లో కురిసిన భారీ వర్షాలతో జిల్లాలో భూగర్భజలాలు గణనీయంగా పెరిగా యి. జూన్లో మోస్తరు వర్షాలు కురవగా, జూలై, ఆగస్టు మాసం మొదటి ఐదురోజుల్లో భారీ వర్షపాతం నమోదైంది. జిల్లాలో సాధారణం కంటే 354 మిల్ల
నగరంలో శుక్రవారం జోరు వాన కురిసింది. దీంతో చైతన్యపురి, ఎస్బీహెచ్, కాకాజీకాలనీ, రెడ్డికాలనీ, ప్రశాంత్నగర్, భవానీనగర్ తదితర ప్రాంతాలు జలమయమయ్యాయి. ఉదయం పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు, కార్యా�