అల్పపీడన ప్రభావంతో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో వర్షం దంచి కొట్టింది. గురువారం రాత్రి నుంచి వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఎడతెరపి లేకుండా ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది.
బంగాళఖాతంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడడంతో గత రెండు రోజులుగా గ్రేటర్ వ్యాప్తంగా ఎడతెరిపిలేని వర్షం కురుస్తోంది. అయితే నగర శివారు ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వానలతో మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఫలితంగా
నాలుగు రోజులుగా ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలకు జంట జలాశయాలు నిండు కుండలా మారాయి. దీంతో గేట్లు ఎత్తటం, హుస్సేన్ సాగర్ నుంచి నీటిని వదలటంతో మూసీ మహోగ్ర రూపం దాల్చింది. మూసీ పరీవాహక కాలనీలను ముంచెత్
రెండు రోజులుగా ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు జంట జలాశయాలైన ఉస్మాన్సాగర్, హిమాయత్ సాగర్లకు వరద పోటెత్తతున్నది. 8 వేల క్యూసెక్కులకు పైగా వరద నీరు వచ్చి చేరుతుండడంతో రెండు జలాశయాలు పూర్తిస్థాయి నీటి మ
జిల్లాలో ఖరీఫ్లో పంటలను సాగుచేసిన రైతులను కష్టాలు వెంటాడుతున్నాయి. 1,25,000 ఎకరాల్లో వరి, 1,34,000 ఎకరాల్లో పత్తి పంటను సాగుచేశారు. అన్నదా తలు ఈసారి గతంలో కంటే అధికంగా పంటలను సాగు చేశారు.
భారీ వర్షాలకు చెరువులు, కుంటల్లోకి వర్షం నీళ్లు పుష్కలంగా చేరడంతో అలుగులు పారుతున్నాయి. భారీ వర్షాలకు పలు చెరువులు ప్రమాదకరంగా మారా యి. మరమ్మతులు చేయాల్సిన అధికారులు స్పందించకపోవడంతో రైతులే చందాలు వేస�
Heavy Rains | వాయుగుండం ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. తెలంగాణలో రాగల 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
Himayat Sagar | రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగర వ్యాప్తంగా గురువారం రాత్రి నుంచి కుండపోత వాన కురుస్తున్న సంగతి తెలిసిందే. ఈ భారీ వర్షానికి హైదరాబాద్ నగర శివార్లలో ఉన్న జంట జలాశయాలు ఉస్మాన్ సాగర్, హిమ�
TG Weather | రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రాగల 24 గంటల్లో వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు పడే �
భారీ వర్షాల నేపథ్యంలో ఉద్యోగులకు వర్క్ఫ్రం హోమ్ (Work From Home) ఇవ్వాలని సైబరాబాద్ పోలీసులు ఐటీ కంపెనీలకు విజ్ఞప్తి చేశారు. శుక్ర, శనివారాల్లో హైదరాబాద్తోపాటు రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు �
బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం గురువారం అల్పపీడనంగా మారిందని, శుక్రవారం వాయుగుండంగా బలపడనుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇది శనివారం దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర కోస్తా తీరం మీదుగా విదర్భ వద
భారీ వర్షాల నేపథ్యంలో అవసరమైతే తప్ప రోడ్లపైకి రావొద్దని సీఎం రేవంత్రెడ్డి ప్రజలకు సూచించారు. రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయనే వాతావరణశాఖ నివేదికపై అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని చె
అల్పపీడన ప్రభావంతో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న ముసురు మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలను ముంచెత్తుతున్నది. బుధవారం రాత్రి నుంచి వర్షం పడుతుండగా, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రాజెక్టుల్లో�