Rains | హైదరాబాద్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మధ్యాహ్నం దాకా ఎండలు మండిపోగా.. హఠాత్తుగా వాతావరణం చల్లబడింది. రాజేంద్రనగర్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తున్నది. పాతబస్తీ, ఫలక్నుమా, చాంద్రాయణగ
Congo floods | ఆఫ్రికా దేశమైన కాంగో (Congo)లో వరదలు (floods) బీభత్సం సృష్టిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల (Heavy Rains)కు ఆ దేశం అల్లాడుతోంది. ఈ విపత్తులో ఆ దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 400 మందికిపైగా ప్రజలు ప్రా
పాకిస్తాన్కు చెందిన విమానం భారత గగనతలంలో విహరించింది. దాదాపు 10 నిమిషాల పాటు 120కి.మీ మేర భారత గగనతలంలో ప్రయాణించింది. భారీ వర్షం కారణంగా లాహోర్ ఎయిర్ పోర్టులో ల్యాండ్ అవడం కుదరకపోవడం, పైలట్ దారితప్పడంతో ఆ �
వర్షం ఉధృతంగా కురిసినా..వరద ముంచెత్తకుండా వరద నీరు, మురుగు నీటి వ్యవస్థ మెరుగుదల కోసం సర్కారు చేపట్టిన వ్యూహాత్మక నాలాల అభివృద్ధి ప్రాజెక్టు (ఎస్ఎన్డీపీ) పనులన్నీ పురోగతిలో ఉన్నాయి.
అకాల వర్షాలతో పంటలను నష్టపోయిన రైతులను ఆందుకుంటామని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి భరోసా ఇచ్చారు. రైతులు పండించిన చివరి ధాన్యం గింజవరకూ కొనుగోలు చేస్తామని, ఆందోళన చెందవద్దని సూచించారు.
Rwanda Floods | తూర్పు ఆఫ్రికా (East Africa) దేశమైన రువాండా (Rwanda)లో వర్షాలు (Rains) బీభత్సం సృష్టిస్తున్నాయి. భారీగా కురిసిన వర్షాల కారణంగా పశ్చిమ, ఉత్తర రువాండాలో పెద్ద ఎత్తున వరదలు (floods) సంభవించాయి.
పంట చేతికి వచ్చిన సమయాన అన్నదాతపై ప్రకృతి కన్నెర్ర చేసినా ప్రభుత్వం బాధ్యతగా అండగా నిలుస్తున్నది. కొద్దిరోజులుగా చెడగొట్టు వానలు చేనుపై ఉన్న పంటలకు నష్టం కలిగించడంతో పాటు అమ్మకానికి సిద్ధంగా ఉన్న ధాన్
Telangana | హైదరాబాద్ : అకాల వర్షాలతో అల్లాడిపోతున్న రైతులకు మరో పిడుగులాంటి వార్తను వాతావరణ శాఖ చెప్పింది. వచ్చే వారంలో తూర్పు తీర రాష్ర్టాలకు తుఫాను ముప్పు పొంచి ఉంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో తుఫాను బలపడే అవకాశాల
Delhi | న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం భారీ వర్షం కురిసింది. దీంతో ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి పడిపోయాయి. ఉష్ణోగ్రతలు అత్యల్ప స్థాయిలో నమోదు కావడంతో ఢిల్లీ ప్రజలు వణికి పోయారు. సాధ�
పశ్చిమ విదర్భ నుంచి మరాఠ్వాడా, ఉత్తర కర్ణాటక, దక్షిణ కర్ణాటక వరకు సగటు సముద్రమట్టం నుంచి 1.5 కిలోమీటర్ల ఎత్తున ద్రోణి అనిశ్చితి కొనసాగుతున్నదని హైదరాబాద్ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో రాన�
అకాల వర్షాలతో నష్టపోయిన ప్రతి రైతునూ ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్షిండే అన్నారు. పిట్లం, బిచ్కుంద మండలాల్లో సోమవారం ఆయన పర్యటించి వర్షాల ధాటికి దెబ్బతిన్న పంటలను పరిశీలించార�
అకాల వర్షం నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జీహెచ్ఎంసీ అప్రమత్తంగా ఉంటూ సహాయక చర్యలను వేగిరం చేస్తున్నది. ఫిర్యాదులపై తక్షణం స్పందించి పరిష్కారం చూపుతున్నారు.